Breaking News

Tag Archives: Visakhapatnam

సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సింహాచలం లో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రికి  దేవస్థాన అర్చకులు వేదాశీర్వచనం పలికారు. ఆలయంలోని కప్ప స్తంభం వద్ద సంప్రదాయం ప్రకారం సీఎం మొక్కులు చెల్లించారు. ముఖ్యమంత్రి వెంట కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, గణబాబు తదితరులు పాల్గొన్నారు.

Read More »

దేశానికే గ్రోత్ ఇంజిన్‌గా విశాఖ గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్

-ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు… ఇకపై ఉత్తరాంధ్రకే వలసలు… -స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌కు గూగుల్ క్లౌడ్ సహకారం -గూగుల్ రాకకు లోకేష్ చొరవ చూపారు… ప్రధాని సహకరించారు -పెట్టుబడుల్లోనే కాదు… ప్రాజెక్టుల గ్రౌండింగులోనూ ఏపీనే నెంబర్-1 -గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు -జూన్ 1న విశాఖ రైల్వేజోన్‌కు నోటిఫికేషన్ ఇస్తామన్న రైల్వేమంత్రికి ధన్యవాదాలు తెలిపిన సీఎం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ద్వారా దేశానికే …

Read More »

వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

-ఈస్ట్-వెస్ట్ రైల్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయండి -ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -పోర్టుల కనెక్టివిటీకి ప్రధమ ప్రాధాన్యత- రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ -దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం సందర్శించిన సీఎం, రైల్వే మంత్రి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేసేందుకు ప్రత్యేక కంటైనర్ రీఫర్ రైళ్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే శాఖను కోరారు. ఏపీని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన రైలు …

Read More »

పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : టెలికాన్ఫరెన్సులో పాల్గొన్న వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు. పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ ఎలా జరుగుతున్నాయని సీఎం ఆరా. రాత్రంతా లోడ్ డిస్పాచెస్ జరిగాయని… నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా చూస్తున్నామని చెప్పిన అధికారులు. ఇవాళ ఉదయం ఆరు గంటల సమయానికి 1402 లోడ్లు డిస్పాచ్ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేశామని తెలిపిన అధికారులు. గత అర్థరాత్రి నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు …

Read More »

నూతన ఆవిష్కరణలకు వేదికగా వర్సిటీలు

-రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఏయూ దిక్సూచి -యువత జాబ్ సీకర్స్ కాదు… జాబ్ క్రియేటర్స్ అవ్వాలి -గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుతో విశాఖకు కొత్త చరిత్ర -ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు -ఏయూ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించిన సీఎం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యూనివర్సిటీలు డిగ్రీలు ఇచ్చే విద్యా కేంద్రాలు మాత్రమే కాదని… సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు వేదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యూనివర్సిటీలు జాతీయ ఆస్తులని, వాటిని కాపాడుకోవాలని అన్నారు. విశాఖలో జరిగిన …

Read More »

ఏపీని గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చే దిశగా అడుగులు

-విశాఖ వేదికగా దిగ్విజయంగా ఏడీటీవోఐ నేషనల్ ట్రావెల్ మార్ట్ – 2026 ముగింపు -7 యాంకర్ హబ్‌లు, వెడ్డింగ్ టూరిజం, మైస్ పాలసీపై కీలక చర్చలు ఆంధ్రప్రదేశ్ టూరిజం విజన్-2047 లక్ష్యంగా రోడ్‌మ్యాప్ ఆవిష్కరణ -వెడ్డింగ్ డెస్టినేషన్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు “వెడ్ ఇన్ ఆంధ్ర” క్యాంపెయిన్ -నేషనల్ ట్రావెల్ మార్ట్ విజయవంతంగా ముగియడంపై ఆనందం వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ (ఏడీటీవోఐ) సంయుక్తంగా …

Read More »

‘నేషనల్ ట్రావెల్ మార్ట్’ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యయనానికి నాంది

-పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -టూర్ ఆపరేటర్లే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి దుర్గేష్ వెల్లడి -గడిచిన 18 నెలల్లో రూ.20,088 కోట్ల పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాల సృష్టి -‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ దిశగా పర్యాటక రంగం పరుగులు పెడుతోందని వెల్లడి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘నేషనల్ ట్రావెల్ మార్ట్’ కేవలం ఒక సమావేశం కాదు.. ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఒక సరికొత్త అధ్యయనానికి నాంది అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ …

Read More »

భారత నౌకాదళ భద్రత, సన్నద్ధతను పరిశీలించిన డెహ్రాడూన్ జర్నలిస్టుల బృందం

-పత్రికా సమాచార కార్యాలయం (PIB) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో భారత నౌకాదళ భద్రత, సన్నద్ధతను పరిశీలించిన డెహ్రాడూన్ జర్నలిస్టుల బృందం -స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘ఐఎన్ఎస్ ఉదయగిరి’ యుద్ధనౌకలోని అత్యాధునిక క్షిపణి, నిఘా సాంకేతికత గురించి తెలుసుకున్న మీడియా ప్రతినిధులు -రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని చాటిచెబుతూ, సముద్ర తీర రక్షణలో భారత్ సాధిస్తున్న స్వయం సమృద్ధి ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా ప్రతినిధుల పర్యటన -యుద్ధ సన్నద్ధతతో పాటు విపత్తు సాయం, సెర్చ్ అండ్ రెస్క్యూ వంటి సేవా కార్యక్రమాల్లో నౌకాదళం పోషిస్తున్న …

Read More »

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

-విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ -ఆకాశం నుంచి విశాఖ అందాలను తిలకించే అద్భుత అవకాశం అంటూ ఆనందం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ -విశాఖ ఉత్సవ్‌కు విచ్చేసే సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ హెలికాప్టర్ రైడ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపిన మంత్రి దుర్గేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న విశాఖ ఉత్సవ్‌లో భాగంగా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్‌ను రుషికొండ బీచ్ లో …

Read More »

నేటి (జనవరి 24) నుండి విశాఖ ఉత్సవ్ ప్రారంభం

-ఫిబ్రవరి 1 వరకు కొనసాగనున్న సంబురం -ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ కు కూటమి ప్రభుత్వం శ్రీకారం -సముద్ర తీరానికి రండి… సంస్కృతిలో ఓలలాడండి… కొండల అందాలను ఆస్వాదించండి…ఇదే విశాఖ ఉత్సవ్ ఉద్దేశం -వైజాగ్–అనకాపల్లి–అరకు ప్రాంతాలను భారతదేశపు సమీకృత గ్లోబల్ కోస్టల్–హిల్ గ్రోత్ కారిడార్‌గా నిలబెట్టే దిశగా అడుగులు -విశాఖ ఉత్సవ్ ప్రజల పండుగ, మన సంస్కృతికి అద్దం పట్టే వేదిక అని తెలిపిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »