-గవర్నర్ చేత పట్టాలు, స్వర్ణ పతకాల ప్రదానం – మయూర్ పట్నాలకు గౌరవ డాక్టరేట్ ప్రదానం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం–గురజాడ, విజయనగరం (జేఎన్టీయూ-జీవీ) ప్రథమ స్నాతకోత్సవం శనివారం విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, జేఎన్టీయూ-జీవీ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం. మధుమూర్తి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. నిర్మాన్ …
Read More »Tag Archives: Visakhapatnam
వేటకు వెళ్ళి సముద్రం లో గల్లంతైన వారి కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి కొల్లు రవీంద్ర
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చేపల వేటకు వెళ్లి సముద్రం లో గల్లంతయిన 6 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షలు చొప్పున 60 లక్షల రూపాయల పరిహారాన్ని రాష్ట్ర ఎక్సైజ్ ,గనుల శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర,MLA లు వంశీకృష్ణ యాదవ్,లోకం మాధవి ,జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, మత్స్య శాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్ తదితరులు అందజేశారు. బుధవారం స్థానిక హార్బర్ మెకానైజ్డ్ బోటు అసోసియేషన్ భవనంలో మత్స్యకార కుటుంబాల తో మాట్లాడి వారికి ధైర్యం …
Read More »గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్లు, నౌకలతో ముమ్మర గాలింపు
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం సమన్వయంతో సముద్రంలో విస్తృత స్థాయిలో గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. సమాచారం అందిన వెంటనే భారత తీర రక్షక దళానికి చెందిన ఐసీజీఎస్ కనక్ లతా బరువా (ICGS Kanak Lata Barua), ఐసీజీఎస్ వీర (ICGS Veera) నౌకలను గాలింపు ప్రాంతానికి మోహరించారు. అలాగే మూడు హెలికాప్టర్లను రంగంలోకి దింపి సముద్రంలో విస్తృతంగా గాలింపు నిర్వహిస్తున్నారు. ఈ చర్యలను విశాఖపట్నంలోని రీజినల్ …
Read More »గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింపు
-ఎమ్మెల్యే వంశీకృష్ణ, జేసీ విద్యాధరితో కలిసి వివరాలు వెల్లడించిన ఐజీ గోపీనాథ్ జెట్టీ -భారత తీర రక్షక దళం, నౌకాదళం, కోస్టల్ సెక్యూరిటీ సమన్వయంతో గాలింపు చర్యలు -కర్రి చిన్నను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు.. 06వ తేదీ రాత్రికి మర్చెంట్ బోటు వచ్చే అవకాశం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం సముద్ర తీరానికి సమీపంలో గల్లంతైన IND-AP-MM-VS-83 మెకనైజ్డ్ ఫిషింగ్ బోటులోని ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను నిరంతరాయంగా కొనసాగుతుందని విశాఖ రేంజ్ ఇన్స్పెక్టర్ …
Read More »విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం: హోంమంత్రి అనిత
-బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన హోం మంత్రి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ తీరంలో సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత గాలింపు చర్యలు చేపట్టిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఘటనపై ఆమె ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యేతో హోంమంత్రి ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు, డీఐజీలు, పోలీసు కమిషనర్, ఎస్పీలు, మత్స్యశాఖ అధికారులతో నిరంతరం సమీక్ష జరుపుతూ గాలింపు …
Read More »ఘనంగా పీ.వి. చలపతిరావు 92వ జయంతి వేడుకలు
-ముఖ్య అతిథులుగా డా. బొమ్మరాజు సారంగిపాణి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి -“నా తండ్రి పీ.వి. చలపతిరావే నాకు స్ఫూర్తి” – ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీయన్ మాధవ్ -ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన “వీర సావర్కర్” చారిత్రక నాటకం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, దివంగత పీ.వి. చలపతిరావు 92వ జయంతి సందర్భంగా నిర్వహించిన నాలుగో స్మారక ఉపన్యాస కార్యక్రమం విశాఖపట్నంలోని సాగరమాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా …
Read More »మహిళల విషయంలో కారు కూతలు కూస్తే కాళ్లు విరగ్గొట్టడం తధ్యం
– హోం మంత్రిపై వైసీపీ నేత అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు – ఐదేళ్లు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన నీచుడు జగన్ రెడ్డి – భార్య పేరుతో వ్యాపారం చేసి బియ్యాన్ని బొక్కేసినోళ్లు కూడా నీతులు చెబుతున్నారు – మహిళల ఆత్మగౌరవంతో ఆటలాడితే ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆత్మగౌరవంతో ఆటలాడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేదే లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. విశాఖపట్నం …
Read More »రాష్ట్రంలో ఆక్వా రంగాభివృద్ధికి ఎకో సిస్టం – 6 ప్రాంతాలు కలుపుతూ కారిడార్
-బ్లూ ఎకానమీతోనే భవిష్యత్ – ఆర్ధికాభివృద్ధి సాధ్యం -కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయానికి 15 రోజుల్లో భూకేటాయింపులు -దేశాన్ని అగ్రపథాన నిలిపేలా అద్భుతంగా పని చేస్తున్న ప్రధాని మోదీ -సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్ షాప్లో ముఖ్యమంత్రి చంద్రబాబు -కేంద్ర మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన సీఎం -రూ.72 కోట్లతో కాకినాడ పోర్ట్ ఆధునీకరిస్తామన్న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధికి అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేసేందుకు …
Read More »కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ బే సిటీ ప్రాజెక్టు
-ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులు -విశాఖ ఎకనమిక్ రీజియన్ సమీక్షలో అధికారులకు సిఎం చంద్రబాబు దిశానిర్దేశం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బే సిటిగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై సీఎం 9 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖలోని కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ ఈ బేసిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. వీఈఆర్ పై …
Read More »విశాఖపట్నం పోర్ట్ లో ఎస్టీ రిజర్వేషన్ విధానం అమలుపై ఎన్సీఎస్టీ సమీక్ష
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : షెడ్యూల్డ్ ట్రైబ్స్కు సంబంధించిన రిజర్వేషన్ విధానం అమలు, రక్షణ చర్యలు మరియు సంక్షేమ కార్యక్రమాలపై విశాఖపట్నం పోర్ట్ అథారిటీ లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ (ఎన్సీఎస్టీ) ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్యా మరియు కమిషన్ సభ్యులు పోర్ట్ అధికారులతో విజయవాడలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ ట్రైబ్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం మరియు రిజర్వేషన్ విధానం సమర్థవంతమైన అమలుకు పోర్ట్ చేపడుతున్న చర్యలు, కార్యక్రమాలపై పోర్ట్ అధికారులు ప్రెసెంటేషన్ …
Read More »
Prajavartha Online Telugu News