Breaking News

Tag Archives: Visakhapatnam

ఇండియాస్ స్కేల్ అడ్వాంటేజ్ బిల్డింగ్ గ్లోబల్ చాంపియన్స్ పై జరిగిన కార్యక్రమం…

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ విస్తృత స్థాయి బలం.. ప్రపంచ స్థాయి సంస్థలను నిర్మించడం.. అనే అంశం పై ఐటీ ఈ అండ్ సీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువత ఆలోచనా విధానంలో యువత ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు, వైట్ కాలర్ జాబుల మీద దృష్టి నిలిపేవారన్నారు. ప్రస్తుత రాష్ట్ర యువత ఆలోచన విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఐటి ప్రభావంతో యువత ఆలోచనా విధానంలో మార్పులు వస్తున్నాయన్నారు. ఏపీ లో మౌలిక వసతుల కల్పన, కొత్త …

Read More »

డిజిటల్ గవర్నెన్స్ ఆకళింపుతో మహిళా కమిషన్ ముందడుగు

-సీఐఐ సమ్మిట్ ప్యానల్ చర్చలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ వెల్లడి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించాల్సిన అవసరం ఉందని.. అందుకు తగిన ప్రోత్సాహాలను అందించే మంచి ప్రభుత్వం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఇన్నోవేషన్ పాలసీలపైన.. డిజిటల్ గవర్నెన్స్ ను ఆకళింపు చేసుకుని మహిళల్లో అవగాహన చేస్తామని ఆమె స్పష్టం చేశారు. విశాఖపట్టణం సీఐఐ సమ్మిట్ లో లింగ సమానత్వ స్పందన – సమగ్ర భవిష్యత్ …

Read More »

ఏపీలో స్టీల్ రంగంలో పెట్టుబడులకు జపాన్ కంపెనీల ఆసక్తి

-ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన భేటీలో జపాన్ రాయబారి ఒనో కేయిచ్చి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తిగా ఉందని ఆ దేశ రాయబారి ఓనో కేయిచ్చి తెలిపారు. విశాఖపట్నంలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఓనో కేయిచ్చి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఈ మేరకు స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తిగా ఉన్నారని కేయిచ్చి సీఎంకు …

Read More »

గ్రీన్ అల్యూమినియం, 2జి ఇథనాల్ తయారీకి ఏఎం గ్రీన్ సంస్థతో ఒప్పందం

-రూ.54 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, పీయూష్ గోయెల్ సమక్షంలో ఎంఓయూ -వివిధ జిల్లాల్లో సమీకృత లాజిస్టిక్స్ విధానం తీసుకువచ్చేందుకు ఎన్ఐసీడీసీ ఒప్పందం -గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్సు సహా 2జి ఇథనాల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఏఎం గ్రీన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆ సంస్థ ప్రతినిధులు …

Read More »

విశాఖ సమ్మిట్… బిగ్ హిట్

-విశాఖ వేదికగా రెండు రోజుల్లో భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్న ప్రభుత్వం -జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం -అంచనాలకు మించి ఎంఓయూలు కుదుర్చుకునేందుకు తరలి వచ్చిన పరిశ్రమలు -400 ఎంఓయూల ద్వారా రూ. 11,91,972 కోట్ల పెట్టుబడులు, 13,32,445 ఉద్యోగాలు -తొలి రోజు 14వ తేదీన భాగస్వామ్య సదస్సులో రూ. 8.26 లక్షల కోట్ల పెట్టుబడులు, వీటి ద్వారా 12.05 లక్షల ఉద్యోగాలు -ఇవాళ సీఎం సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా రూ. 3.50 లక్షల కోట్ల పెట్టుబడులు ద్వారా …

Read More »

CII భాగస్వామ్య సదస్సులో మున్సిపల్ శాఖ లో భారీగా పెట్టుబడులకు ఎంవోయూలు

-నిన్న సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీయేతో MOU లు చేసుకున్న 7 కంపెనీలు -ఇవాళ మంత్రి నారాయణ స‌మ‌క్షంలో 25 సంస్థ‌లు ఎంవోయూలు -సీఆర్డీఏలో 36,648 కోట్లు,స్వ‌చ్చ ఆంధ్ర కార్పొరేష‌న్ లో 1680 కోట్లు,మున్సిప‌ల్ శాఖ డైరెక్ట‌రేట్ నుంచి 1800 కోట్ల పెట్టుబ‌డుల‌కు ఎంఓయూలు -వీటి ద్వారా ప్ర‌త్య‌క్షంగా,ప‌రోక్షంగా 1,57,510 మందికి ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సార‌ధ్యంలో రాష్ట్రానికి పెట్టుబ‌డులు వెల్లువెత్తుతున్నాయ‌ని పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ అన్నారు.గ‌త ప్ర‌భుత్వంలో పారిశ్రామిక‌వేత్త‌లు రాష్ట్రం …

Read More »

విశాఖలో మాల్, రాయలసీమలో లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్‌పోర్ట్ కేంద్రం

-లులూ గ్రూప్ ఇంటర్నేషనల్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఎంవోయూ -ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఒప్పందం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించి విశాఖలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యుసుఫ్ అలీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆ సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి …

Read More »

ఇన్నోవేటివ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ కంపెనీలతో కలిసి పని చేసేందుకు ఏపీ సిద్ధం

-ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం -సింగపూర్ బృందంతో ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -సీఎం చంద్రబాబు, సింగపూర్ హోం శాఖామంత్రి షణ్ముగం సమక్షంలో ఏపీ-సింగపూర్ మధ్య ఎంఓయూ -అర్బన్ గవర్నెన్సు, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్సు ట్రాన్సఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి అంశాలపై అవగాహనా ఒప్పందం -ఒప్పంద పత్రాలను ఇచ్చిపుచ్చుకున్న మంత్రి నారా లోకేష్ – సింగపూర్ విదేశీ వ్యవహారాలు, ట్రేడ్ ఇండస్ట్రీ మంత్రి గాన్ సో హాంగ్ విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసు నడపాలని నిర్ణయం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సింగపూర్ …

Read More »

యూరోపియన్ యూనియన్ పరిశ్రమల చూపు భారత్ వైపు

-నటాషా మజుంబర్, సౌత్ ఏషియా డైరెక్టర్, ఆమ్ ఫోరి సంస్థ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సురక్షితమైన పెట్టుబడులకు గమ్యంగా యూరోపియన్ యూనియన్ పరిశ్రమలు భారతదేశాన్ని గుర్తించాయని ప్రముఖ అంతర్జాతీయ పారిశ్రామిక సంఘం ఆమ్ ఫోరి సౌత్ ఏసియా డైరెక్టర్ నటాషా మజుంబర్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం సీఐఐ సమ్మిట్ లో వృద్ధికి ముఖద్వారం: వాణిజ్యం మరియు ఆవిష్కరణల గమ్యం అంశంపై నిర్వహించిన ప్లీనరీ సెషన్-6 లో ఆమె మాట్లాడారు. భారత్, యూరోపియన్ యూనియన్ ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే …

Read More »

అభివృద్ధికి మార్గం పెట్టుబడులు… ఆవిష్కరణలు… భాగస్వామ్యాలే

-గ్లోబల్ బ్రాండ్‌గా అరకు కాఫీ… ఆక్వా, ప్రకృతి సాగులో ఏపీ అగ్రస్థానం -పరిశ్రమలకు 50 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సిద్ధం -సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలి ప్లీనరీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు, భాగస్వామ్యాలే అభివృద్ధికి మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీఐఐ భాగస్వామ్య సదస్సును కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే చూడొద్దని నెట్వర్కింగ్ కోసం, మేధోపరమైన చర్చల కోసం, ఆవిష్కరణల కోసం ఏర్పాటు చేశామని అన్నారు. 30వ సీఐఐ భాగస్వామ్య …

Read More »