-State governments to put efforts to tap the country’s energy efficiency investment potential of Rs.10 lakh crore by 2031- Director General BEE, Abhay Bakre -BEE facilitation center has identified around 30 energy efficiency projects in AP whose project cost is estimated at Rs.400 crore -BEE facilitation center has identified 73 energy efficiency financing projects from Pan-India -BEE sets target to …
Read More »Tag Archives: Visakhapatnam
ఇక పిడిఎస్ గోధుమ పిండి …
-కిలో ప్యాకెట్ రూ.16లు -విశాఖ లో ప్రారంభించిన మంత్రి కారుమూరి విశాఖ పట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : పేదల కడుపు నింపే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకూ బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తోన్న పౌరసర ఫరాల శాఖ బుధవారం నుంచి గోధుమ పిండి కూడా అందిస్తోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని విశాఖ పట్టణం లో ప్రారంభించారు.నగరంలోని …
Read More »విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి.
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్ కె రోజా విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్ కె రోజా అన్నారు. ఆదివారం సాయంత్రం ఉడా చిల్డ్రన్ పార్క్ లో ఏర్పాటు చేసిన 12వ జాతీయ మినీ రోల్ బాల్ క్రీడల్లో గెలుపొందిన క్రీడా కారులకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 11సం.రాలలోపు …
Read More »ఎన్ని అడ్డంకులు వచ్చినా విశాఖే పరిపాలనా రాజధాని
-పర్యాటక శాఖామాత్యులు రోజా పాడేరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఇతర పార్టీలు అడ్డంకులు సృష్టించినా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దుతారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖామాత్యులు ఆర్. కె రోజా స్పష్టం చేశారు. ఆదివారం చింతపల్లి మండలం లంబసింగిలో మూడు కోట్ల రూపాయల అంచనాతో పర్యాటకాభివృద్ది సంస్థ నిర్మించిన హరిత హిల్ రిసార్ట్స్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు, అల్లురి …
Read More »విశాఖలో రెండవ రోజు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు
-ముఖ్య అతిథిగా పాల్గొనున్న మంత్రి రోజా విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వర్ణోత్సవ జన్మదిన పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను – నేడు విశాఖ పట్నంలో VUDA చిల్డర్స్ థియేటర్ జోనల్ స్థాయి రెండవ రోజు పోటీలను మంత్రి రోజా ప్రారంభించారు. అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, మన్యం,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన కళాకారులు ఈ జోనల్ స్థాయి పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బా రెడ్డి …
Read More »భారత జాతీయ నావికా ప్రయోజనాల పరిరక్షణ కోసం భద్రతా వలయాన్ని నిర్వహించే గురుతర బాధ్యత భారత నౌకాదళానికి ఉంది: రాష్ట్రపతి ముర్ము
-నౌకాదళ దినోత్సవం పురస్కరించుకుని విశాఖపట్నంలో భారత నావికాదళం నిర్వహించిన కార్యాచరణ ప్రదర్శనను తిలకించిన భారత రాష్ట్రపతి -రక్షణ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారి మార్గాలు, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఈరోజు (డిసెంబర్ 4, 2022) విశాఖపట్నంలో భారత నావికాదళం నిర్వహించిన ప్రదర్శనను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. రక్షణ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల …
Read More »రోజ్ గార్ మేళా ద్వారా యువతను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
-రోజ్ గార్ మేళాలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 299 మందికి నియామక పత్రాలను అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 71 వేల మంది అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించే ” రోజ్ గార్ మేళా” రెండో విడత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ న్యూఢిల్లీ నుంచి ప్రారంభించారు. మొదటి విడతగా అక్టోబర్ 22 న నిర్వహించిన రోజ్ గార్ మేళాలో దేశ వ్యాప్తంగా 75,000 మందికి …
Read More »సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి ఆర్.కే. రోజా
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్.కే.రోజా ఆదివారం నాడు విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, అధికారులతో వేదలాంచనలతో మంత్రిని ఆలయంలోకి ఆహ్వానించారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం రావడం చాలా సంతోషంగా ఉందని, శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి రోజా తెలిపారు.
Read More »బాలుగారంటే ఒక వ్యక్తి కాదు…నిలువెత్తు సంస్కారం… : మంత్రి రోజా
-విశాఖలో ఘనంగా ఎస్పీ బాలు రెండవ వర్ధంతి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం స్మృత్యంజలి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్.కే.రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాక్మీ ప్రతాప్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ కళాభారతిలో బాలు రెండో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోజా మాట్లాడుతూ మంత్రి రోజా మాట్లాడుతూ బాలు గారు ప్రపంచ దేశాల్లో తెలుగు పాట ద్వారా మనందరికి గుర్తింపు తెచ్చారు. ఆయన మనల్నివదలి రెండు …
Read More »‘మంథన్’ సదస్సులో పాల్గొన్న మంత్రి అమర్ నాథ్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజా వార్త : మెరుగైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, మరింత ఆధునిక పరిజ్ఞానంతో జాతీయ రహదారుల నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి సూచనలు, సలహాలు తీసుకునేందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నెల 8, 9 తేదీల్లో బెంగళూరులో నిర్వహిస్తున్న ‘మంథన్’ జాతీయ స్థాయి సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖామంత్రి గుడివాడ అమర్ నాథ్, ఈ శాఖ స్పెషల్ సి.ఎస్. కరికాల …
Read More »
Prajavartha Online Telugu News