Breaking News

Tag Archives: Visakhapatnam

నేడు ఒకే వేదికపై యన్ టిఆర్ 28వ పుణ్యతిధి, ఎఎన్ఆర్ శతజయంతి

-లోక్ నాయక్ పౌండేషన్ వ్యవస్దాపకులు పద్మభూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ -ముఖ్య అతిధిగా విశాఖపట్నం రానున్న మెగాస్టార్ చిరంజీవి -యండమూరికి సాహిత్యం, మరో ముగ్గురికి జీవన సాఫల్య పురస్కారాలు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : లోక్ నాయక్ పౌండేషన్ నేతృత్వంలో విశాఖ వేదికగా యన్ టిఆర్ 28వ పుణ్య తిధి, ఎఎన్ఆర్ శతజయంతి వేడుకలు శనివారం వైభవంగా జరగనున్నాయని సంస్ధ వ్యవస్దాపకులు పద్మభూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలిపారు. కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి ముఖ్య …

Read More »

చేనేత, హస్తకళల క్యాలెండర్‌ ఆవిష్కరించిన అమర్నాథ్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో చేనేత, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేనేత, హస్తకళల క్యాలెండర్‌ 2024ను శనివారం ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి), రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంస్థ (అప్కో )ఉమ్మడి ప్రయత్నంగా దీనిని రూపొందించారు. ఈ ప్రత్యేకమైన క్యాలెండర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని విభిన్న చేనేత హస్తకళల వారసత్వాన్ని హైలైట్ చేస్తూ ప్రతి పేజీలో చిత్రాలు ఉన్నాయి. ప్రతి పేజీలోని క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా, వినియోగదారులు వాటిని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కొనుగోలు …

Read More »

విశాఖ సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా గణిత శాస్త్ర వేడుకలు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ గణితశాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శుక్రవారం విశాఖపట్నంలోని గాజువాకలో సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా జాతీయ గణిత శాస్త్ర వేడుకలు జరిగాయి దాదాపు 350 మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ ప్రాజెక్టులను రూపొందించి తల్లితండ్రులకు వివరించారు బెంగళూరులోని ప్రధాన కార్యాలయం నుంచి ఆన్లైన్లో వివిధ పోటీలు నిర్వహించారు సంస్థ చైర్మన్ వాస శ్రీనివాస్ డైరెక్టర్ వాస మాధవి ప్రిన్సిపల్ జి భారతి వైస్ ప్రిన్సిపల్ ఆర్ఎస్ శెట్టిల నేతృత్వంలో కోఆర్డినేటర్ దివ్య ఎం …

Read More »

సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో కోలాహలంగా పోటీలు

విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : బాలలదినోత్సవం… పుస్తక వారోత్సవాల సందర్భంగా విశాఖపట్టణం గాజువాక లోని సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో పలు రకాల అంశాలపై ఎంతో కోలాహాలంగా చిన్నారుల మధ్య ఆసక్తికర పోటీలు జరిగాయి. శాస్త్రీయ నృత్య పోటీలో ఐదో తరగతికి చెందిన… సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మనమరాలు వేదుల కృత్తిక, అదే తరగతి చెందిన యోక్షిత్ లు వరుసగా ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి భారతి విజేతలకు మెడల్స్ అందించారు. చైర్మన్ వాస శ్రీనివాసరావు, …

Read More »

హిందీ, తెలుగు భాషలు రెండు కళ్ళు : డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయభాష హిందీ, మాతృభాష తెలుగు ప్రాశస్త్యాన్ని నలుదిశలా చాటిచెప్పేందుకు తన వంతుగా నిరంతరం కృషి చేస్తానని పార్లమెంట్ మాజీ సభ్యులు, సాహితీవేత్త డాక్టర్. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. గురువారం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ హిందీ భవన్ లో జర్నలిస్ట్ సంఘ నాయకులు, సీనియర్ పాత్రికేయులు నిమ్మరాజు చలపతి రావు యార్లగడ్డ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ హిందీ, తెలుగు భాషలు తనకు రెండు కళ్ళు లాంటివని, వాటి గొప్పతనాన్ని తెలియజెప్పే సాహితీ …

Read More »

నైతిక విలువలు అవసరం

– సుజాత చంద్ర -సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూలు లో ఘనంగా వేడుకులు విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ప్రతి ఒక్కరూ నైతిక విలువలకు కట్టుబడి ఉన్నప్పుడే ప్రపంచ శాంతి సౌభాగ్యం విలసిల్లుతుందని సన్ రైజ్ కిడ్స్ ప్రీ స్కూల్ డైరక్టర్ జి సుజాత చంద్ర అన్నారు. గాజువాక లోని సంసిధ్ (SAMSIDH) ఇంటర్నేషనల్ స్కూల్ లో శనివారం రాత్రి ప్రపంచ విలువల దినోత్సవం ఘనంగా జరిగింది. స్కూల్ చైర్మన్ శ్రీ వాస శ్రీనివాసరావు, డైరక్టర్ శ్రీమతి వాస మాధవి, ప్రిన్సిపాల్ శ్రీమతి …

Read More »

విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ కాంగ్రెస్‌(ఐసీఐడీ)

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం రాడిసన్‌ బ్లూ హెటల్‌లో జరుగుతున్న 25వ ఐసీఐడీ సదస్సును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఐసీఐడీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌  మాట్లాడుతూ… కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ కి, ఐసీఐడీ అధ్యక్షులు రగాబ్‌ రగాబ్, ఐసీఐడీ ఉపాధ్యక్షుడు కుష్వేందర్‌ ఓహ్రా, ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులకు, అంతర్జాతీయ మరియు జాతీయ సంస్థల ప్రతినిధులకు, ఇతర ప్రతినిధులందరికీ శుభోదయం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

పునాది దశ విద్యను బలోపేతం చేయాలి

-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు -‘జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ కోర్స్’ రాష్ట్ర స్థాయి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం. -రాష్ట్రంలో 8 చోట్ల శిక్షణ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యా స్థాయిని పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలోని మిలీనియం స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ లో జరిగిన ‘జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ కోర్స్’ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ (DRP) శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. …

Read More »

మంత్రి మేరుగు నాగార్జున, ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ భేటీ

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున శనివారం ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో వీరి భేటీ సాగింది. ఆచార్య లక్ష్మి ప్రసాద్ వంటి వారి సేవలు రాష్ట్ర సాహిత్య, సాంసృతిక అభివృద్ధి కి దోహద పడతాయని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తుతించారు. తెలుగు, హిందీ భాషల్లో యార్లగడ్డ సేవలు అజరామరం అన్నారు.

Read More »

ట్రాయ్ యాప్ లో “వివాహ వేదిక” ప్రారంభం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ట్రాయ్ యాప్ లో పెళ్లి సంబంధాల పరిచయ వేదిక “వివాహ వేదిక” ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నగర ప్రముఖులు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన అభ్యర్థి గుండువల్లి నతీష్, సుంకర ఆదినారాయణ, శశిప్రభ చేతులు మీదుగా ప్రత్యేక అతిథి కీర్తి రామకృష్ణ చేతులు మీదుగా  ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండుపల్లి సతీష్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న యువతి, యువకులకు, వారి కుటుంబ సభ్యులకు మంచి …

Read More »