విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున శనివారం ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో వీరి భేటీ సాగింది. ఆచార్య లక్ష్మి ప్రసాద్ వంటి వారి సేవలు రాష్ట్ర సాహిత్య, సాంసృతిక అభివృద్ధి కి దోహద పడతాయని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తుతించారు. తెలుగు, హిందీ భాషల్లో యార్లగడ్డ సేవలు అజరామరం అన్నారు.
Prajavartha Online Telugu News