-సోదర భావంతో చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం ముందుకు సాగాలి… -ఎఫ్టిపీసీ-ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య జంగా, వీస్ వర్మ పాకలపాటి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గడచిన 8 దశాబ్ధాలుగా అనేక విజయవంతమైన చిత్రాలకు అందమైన, ఆహ్లాదమైన, చారిత్రాత్మకమైన లొకేషన్లను వేలాది మంది సాంకేతిక నిపుణులను, వెయ్యికిపైగా నటీనటులను అందించిన ఆంధ్రప్రదేశ్ గడ్డ ఇక్కడ పరిశ్రమ స్థిరంగా వేళ్లూనుకునేలాగా ఇంకా ముందుకు సాగకపోవడం శోచనీయమని, విదేశీ లొకేషన్లకు కూడా తీసిపోని సుందర ప్రదేశాలను, ఏ చలనచిత్ర పరిశ్రమకు తీసిపోని ప్రతిభావంతమైన సాంకేతిక నిపుణుల …
Read More »Tag Archives: Visakhapatnam
గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో కొనసాగుతున్న ఆనందయ్య కరోనా మందు పంపిణీ…
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశాఖ జిల్లా సీతంపేట గొల్ల వీధిలో గల శ్రీ కృష్ణ యువజన సేవా సంఘము భవనం వద్ద స్థానిక ప్రజలు 50 వయస్సు పైబడిన వారికి 500 మందికి అభినవ ధన్వంతరి కృష్ణ పట్టణం బోణిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహకులైన శ్రీ కృష్ణ యువజన సేవా సంఘము గౌరవ సలహాదారులు బోరా శ్రీనివాసరావు మాట్లాడుతూ …
Read More »గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో ఆనందయ్య కరోనా మందు పంపిణీ…
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తమ్మిరెడ్డి శివ శంకర్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశాఖ జిల్లాలో కృష్ణ పట్టణం బోణిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ తమ్మిరెడ్డి శివ శంకర్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశాఖ జిల్లాలో అన్ని 15 నియోజకవర్గాలలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మరియు 50 వయస్సు పై …
Read More »పోలవరం నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ, ఇళ్ల లబ్దిదారులకు సబ్సిడీ ఇవ్వాలి…
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ముంపు మండలాల నిర్వాసితులకు ప్యాకేజీలు, పిఎంఏవై ఇళ్ల లబ్దిదారులకు రూ.1.25 లక్షల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో మీడియా సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ, పోలవరం ముంపు మండలాల నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం అలక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పశ్చిమగోదావరిలో 26 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం మండలంలో 28 గ్రామాలతో పాటు ప్రాజెక్టులో నాలుగు ముంపు మండలాలు ఉన్నాయని, …
Read More »కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి… : గుండుపల్లి సతీష్ కుమార్
-వైఎస్ఆర్ సిపి స్టేట్ జాయింట్ సెక్రెటరీ గుండుపల్లి సతీష్ కుమార్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైఎస్ఆర్ సిపి స్టేట్ జాయింట్ సెక్రెటరీ గుండుపల్లి సతీష్ కుమార్ కోరారు. నగరంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి స్టేట్ జాయింట్ సెక్రెటరీ గుండుపల్లి సతీష్ కుమార్ మాట్లాడుతూ గతంలో కరోనా విజృంభించిన సమయంలో మీ అందరి సహకారంతో మనమంతా కలసికట్టుగా తీసుకున్న జాగ్రత్తలు మూలంగా కరోనా కట్టడి సాధ్యమైందన్నారు. దురదృష్టవశాత్తు …
Read More »
Prajavartha Online Telugu News