-రవి వర్మ విశాఖకు గర్వకారణం -ఆయన స్ఫూర్తితో వికలాంగులు విజయాలు సాధించాలి -రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి అమర్ నాథ్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: ఆత్మ విశ్వాసం వుంటే ఏదైనా సాధించవచ్చు అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖకు చెందిన వైసిపి నాయకులు బి ఎన్ రాజు కుమారుడు రవి వర్మ కొంతకాలం కిందట రోడ్డు ప్రమాదానికి గురైన సందర్భంలో ఆయన వెన్నుపూస పూర్తిగా దెబ్బతింది. అయినా మనో నిబ్బరం కోల్పోకుండా, వీల్ చైర్ మీద …
Read More »Tag Archives: Visakhapatnam
స్పీకర్ తమ్మినేనికి ఘన స్వాగతం…
-శాలువాతో సత్కరించిన సీఆర్పీఎఫ్ అరివెల్లి బలరాముడు విశాఖ పట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 25 నుండి కెనడాలో జరిగిన అంతర్జాతీయ 65వ కామన్ వెల్త్ పార్లమెంట్ సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభాపతి తమ్మినేని సీతారాం హాజరు అయ్యారు. ఆ సదస్సుతో పాటు పలు వర్క్ షాప్ లు చర్చావేదికల్లో పాల్గొంటూ రూల్ ఆప్ లా వంటి అంశాలు విధానాలు చట్ట సభల నిర్మాణాత్మకమైన పాత్రను స్పీకర్ వివరించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమాలు లో పాల్గొన్న తమ్మినేని …
Read More »సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సందర్శించిన గవర్నర్
విశాఖపట్నం,నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు సోమవారం సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంను సందర్శించారు. గవర్నర్ దంపతులకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కార్యనిర్వహణాధికారి ఎం.వి. సూర్యకళ తదితరులు ఆలయ మర్యాదలతో సంప్రదాయరీతిన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read More »తెలుగు వినోద రంగంలో సరికొత్త సంచలనం
-ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఓటీటీ అండ్ ఏటీటీ “రియల్ ఫ్లిక్స్” -ఏపీ సినీ రాజధాని విశాఖ వేదికగా ఏషియన్ మీడియా 24 ఆధ్వర్యంలో సరికొత్త ఓటీటీ-ఏటీటీ ఫ్లాట్ ఫామ్ -‘ఎనీ టైమ్ థియేటర్’ కాన్సెప్ట్ తో ముందెన్నడూ లేని స్థాయిలో వినోదం -రియల్ ఫ్లిక్స్ లోగోను ఆవిష్కరించిన సినీ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి -లోగో ఆవిష్కరణలో సందడి చేసిన బాలీవుడ్ భామలు -ఏపీ నుండే అన్ని కార్యక్రమాలు….చైతన్య జాంగా & విజయ్ వర్మ -ఉగాది సందర్భంగా ఆంధ్ర ప్రేక్షకుల ముందుకు రియల్ ఫ్లిక్స్ -సరికొత్త …
Read More »“ఆజాదీ కా అమృత మహోత్సవ్”- మిలన్ 2022 ప్రారంభ కార్యక్రమం
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2022 సంవత్సరానికి మిలన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్’లో తూర్పు నావికాదళం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా 2022 ఫిబ్రవరి 26 నుండి 28 వరకు రామకృష్ణ బీచ్ లో, ఇంకా మిలన్ విలేజ్, విశాఖపట్నంలోనూ సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వైజాగ్ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సాంస్కృతిక కార్యక్రమాలను …
Read More »అంతర్జాతీయ గుర్తింపునకు ఎఫ్.టి.పి.సి సత్కారం…
-అన్లక్కీ షర్ట్ దర్శకుడిని సత్కరించిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ -ఈ గౌరవం దక్కడం నా పూర్వజన్మ సుకృతం: దర్శకుడు సురంజన్ దే -విశాఖ అందాలు ఆకట్టుకున్నాయి: బాలివుడ్ హీరోయిన్ శుభశ్రీ కర్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అన్లక్కీ షర్ట్ పేరుతో ఒక లఘు చిత్రాన్ని నిర్మించి ఆరు అంతర్జాతీయ, పలు జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్స్కు నామినేట్ అయిన ఆ చిత్ర దర్శకుడు సురంజన్ దే తెలుగులో ఎఫ్.టి.పి.సి. సంస్థ ఆధ్వర్యంలో ఓ సామాజిక నేపధ్యం …
Read More »స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల నుంచి యువత స్ఫూర్తి పొందాలి – ఉపరాష్ట్రపతి
-భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం స్వరాజ్య యోధులు తమ జీవితాలను త్యాగం చేశారు -వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి అందించే నివాళి -మనోబలాన్ని పెంచే మహోన్నత జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం -ఆధ్యాత్మిక వేత్తలు ప్రజల్లోకి వెళ్ళి వారిలో చైతన్యం తీసుకురావాలి -విశ్వమంతా మన కుటుంబమే అనే వసుధైవ భావనను అవగతం చేసుకోవాలి -మహిళామూర్తుల భాగస్వామ్యంతోనే వేగవంతమైన పురోగతి -మహిళా సాధికారత దిశగా సమాజం దృష్టికోణం మారాలి -శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి ఉమర్ అలీషా జీవిత చరిత్రను, …
Read More »ఉత్తమ సాహిత్యం తరతరాలు నిలిచి ఉంటుంది – ఉపరాష్ట్రపతి
-ఒక దేశ వైభవాన్ని, ఆ దేశ సాహిత్యం ప్రతిబింబిస్తుంది -సమాజ హితాన్ని ఆకాంక్షించే విధంగా సాహిత్య సృష్టి జరగాలి -మన సంస్కృతిని ముందు తరాలకు అందజేసే బలమైన వారధి మాతృభాషే -తెలుగు మాత్రమే కాదు, ప్రతి మాతృభాషను కాపాడాలనేదే నా ఆకాంక్ష -లిపి కూడా లేని కోయభాషలో బోధన దిశగా చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రయత్నం అభినందనీయం -పిల్లలకు మాతృభాషను చేరవేసే ఉత్తమ పద్ధతులు అన్వేషించాలి -పిల్లలకు అమ్మభాష వెలుగులు పంచే క్రమంలో వారి స్థాయికి ఎదిగి ఆలోచించాలి -విశాఖ సాహితీ స్వర్ణోత్సవ …
Read More »DRI SEIZES 3.98 Kgs OF SMUGGLED GOLD from Bangladesh, worth Rs.1.91 Crores in VISAKHAPATNAM
VISAKHAPATNAM : Based on specific intelligence, DRI sleuths from Visakhapatnam Regional Unit, intercepted a person who was coming from Kolkata by the Howrah – Yeshvantpur Super-Fast Express (Train No. 02873) at Visakhapatnam Railway Station in the afternoon of 03/11/2021. After thorough verification, 3983.5 Grams of Smuggled Gold (in the form of bars, pieces and bangles) valued at Rs.1.91 Crores were …
Read More »గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు…
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దసరా పండుగ సందర్భంగా ఊరు ఊరు కో జమ్మిచెట్టు గుడి గుడి కో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా విజయదశమి పర్వదినాన విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి జమ్మిచెట్టు ను నాటారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో విజయదశమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.దసరా పర్వదినాన శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చింది. షడ్భుజి …
Read More »
Prajavartha Online Telugu News