Breaking News

Tag Archives: Visakhapatnam

సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం

-వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ -అవకాశాలు అందుకోవడంలో చంద్రబాబు ముందుంటారని పీయూష్ ప్రశంసలు -డ్రోన్ – స్పేస్ సిటీల్లో పెట్టుబడులకు 6 సంస్థల ఎంవోయూ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో శుక్రవారం వర్చువల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి డ్రోన్ సిటీ, స్పేస్ …

Read More »

విశాఖపట్నం సీఐఐ సమ్మిట్ సక్సెస్ పై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

-విశాఖపట్నం సీఐఐ సమ్మిట్ లో టూరిజం స్టాల్ ను సందర్శించి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ సీఐఐ సమ్మిట్ కు అద్భుత స్పందన వచ్చిందని, కూటమి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో దాదాపు 70కి పైగా దేశాల నుండి ప్రతినిధులు వచ్చారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.ఈ సందర్భంగా సీఐఐ సమ్మిట్ సక్సెస్ పై హర్షం వ్యక్తం చేశారు. సీఐఐ సదస్సు ద్వారా విశాఖ, అమరావతి, తిరుపతిలో పర్యాటక రంగంలో పెట్టుబడులు రానున్నాయని, పర్యాటక రంగంలో దాదాపు 100 …

Read More »

పెట్టుబడులకు భరోసా కల్పిస్తున్న రాష్ట్రం ఏపీ

-ఎంటర్ప్రైన్యూర్షిప్ ను రాష్ట్ర నిర్మాణంలో కీలక శక్తిగా గుర్తించిన ఇండియా -టెలికాం రంగంలో 25 బిలియన్ డాలర్ల విలువైన తయారీ అవకాశం -CII సమ్మిట్ లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : “గడచిన దశాబ్ద కాలంగా భారతదేశంలో కేవలం విధివిధానాల వల్లే కాకుండా, ఆలోచన విధానాల మార్పులతో అభివృద్ధి బలపడింది.” అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. విశాఖపట్నంలో జరిగిన CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడారు. భారత ఉప …

Read More »

ఏపీ అభివృద్ధిలో భాగస్వాములవుతాం

-ఏపీ యువతలో నైపుణ్యం పెంచి ఉద్యోగాలిస్తాం -సీఎం చంద్రబాబు విజన్ అద్భుతం… ఏపీ అభివృద్ధి కచ్చితం -30వ భాగస్వామ్య సదస్సులో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖలో ప్రారంభమైన రెండు రోజుల భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న వివిధ ప్రముఖ సంస్థలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి… పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తెచ్చిన పాలసీల గురించి మాట్లాడారు. అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదానీ మాట్లాడుతూ… స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఆంధ్రప్రదేశ్ ఆధునికంగా …

Read More »

అట్టహాసంగా ప్రారంభమైన 30వ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్…

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘణనంగా ప్రారంభమైంది.ఈసమ్మిట్ కు ముఖ్య అతిథిగా హాజరైన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోది నేతృత్వంలో ఆర్ధికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతోందన్నారు. సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందని ఆదిశగా కృషి జరుగుతోందని పేర్కొన్నారు. ఏపీలో సుపరిపాలన,అత్యుత్తమ విధానాలనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆచరిస్తోందని అభివృద్ధికి,సంక్షేమానికి చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ అని అన్నారు. …

Read More »

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

-అభివృద్ధి-సంక్షేమానికి సీఎం చంద్రబాబు రోల్ మోడల్ -విభజన తర్వాత ఏపీ అభివృద్ధికి చంద్రబాబు పూర్తి ఫోకస్ పెట్టారు -భాగస్వామ్య సదస్సు విజయవంతం కావాలి… పెట్టుబడులు రావాలి -రెండో రోజుల భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి -రెండో రోజుల భాగస్వామ్య సదస్సును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ -ఏపీలో పుట్టిన ప్రతీ బిడ్డా అదృష్టవంతుడే : కేంద్రమంత్రి పియూష్ గోయల్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందకు ఇదే సరైన సమయమని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ …

Read More »

పరిశ్రమలకు ఇచ్చే ప్రొత్సాహకాలకు ఎస్క్రో ఖాతా

-వేగంగా అనుమతులిస్తాం… అవసరమైన మేరకు భూములిస్తాం -ఎర్త్ మినరల్స్ నుంచి ఎరో స్పేస్ వరకు ఏపీలో అపార అవకాశాలు -ఒప్పందాలు చేసుకుందాం… భవిష్యత్ అవసరాలపై ప్రణాళికలు రూపొందిద్దాం -బిజినెస్ ఎక్స్‌పోల నిర్వహణ కోసం విశాఖలో ఆంధ్రా మండపం -అరకు అందాలు చూడండి… కాఫీ రుచిని ఆస్వాదించండి -బీహార్ రాష్ట్రంలో మళ్లీ ఎన్డీఏ గెలిచింది… అభినందనలు -రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం …

Read More »

ఏపీ అభివృద్ధిలో కీలకం కానున్న విశాఖ భాగస్వామ్య సదస్సు

-దేశ, విదేశాల నుంచి విశాఖకు ప్రముఖుల రాక -భాగస్వామ్య సదస్సుకు ముందు రోజే భారీగా ఎంఓయూలు -తొలి రోజు సదస్సులో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను వర్చువల్ గా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి -తొలి రోజు సుమారు 25 సెషన్లల్లో వివిధ అంశాలపై కీలక చర్చలు -కీలక సెషన్లల్లో పాల్గొనున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ -సదస్సుకు హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రులు -రెండు రోజుల భాగస్వామ్య సదస్సును ప్రారంభించనున్న భారత ఉప రాష్ట్రపతి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

చేనేత, హస్త కళలకు ఆర్థిక దన్ను

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -విశాఖ సమ్మిట్ లో 3 చేనేత, హస్త కళల స్టాళ్లు ఏర్పాటు -మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి ప్రారంభించిన మంత్రి సవిత విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత, హస్త కళాకారులకు ఆర్థిక వెన్నుదన్ను లభించేలా ఆయా ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశాఖ సీఐఐ సదస్సు 2025లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ లో చేనేత, జౌళి శాఖలకు చెందిన …

Read More »

గ్రీన్ హైడ్రోజ‌న్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్

-రూ.5,22,471 కోట్ల పెట్టుబడులు – 2,67,239 ఉద్యోగాలు -గేమ్ ఛేంజ‌ర్ గా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎన‌ర్జీ పాల‌సీ – 2024 -దిగ్గ‌జ సంస్థ‌ల చూపు… రాష్ట్రం వైపు -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను గ్రీన్ హైడ్రోజ‌న్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా నిల‌ప‌డ‌మే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం ముందుకు వెళ్తుంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. విశాఖ‌లో రెండు రోజుల పాటు జ‌రుగుతున్న సీఐఐ …

Read More »