విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. రాష్ట్రం వైబ్రంట్ స్టేట్ గా విరాజిల్లుతోందని చెప్పారు. సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి కొలుసు పార్ధ సారధి గురువారం పరిశీలించారు. ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ సదస్సును విజయవంతంగా నిర్వహించుటకు మంచి ఏర్పాట్లు …
Read More »Tag Archives: Visakhapatnam
ఈ 12 గంటలే కీలకం.. మరింత అప్రమత్తంగా ఉందాం…
*మంగళవారం రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య మొంథా తీరం దాటే అవకాశం *ఎంపీ భరత్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తో కలిసి వివరాలు వెల్లడించిన అజయ్ జైన్ విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుపాను మంగళవారం సాయంత్రం 5.00 గంటల సమయానికి కాకినాడ తీరానికి 120 కి.మీ. దూరంలో ఉందని, రాత్రి 10 నుంచి 12 గంటల మధ్యలో రాజోలు వద్ద తీరం దాటే అవకాశం ఉందని కోస్తాంధ్ర 9 జిల్లాల తుపాను ప్రత్యేకాధికారి, రాష్ట్ర స్పెషల్ సీఎస్ …
Read More »మొంథా తుపాను పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి
*జీరో క్యాజువాలిటీ ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి *శిథిల భవనాలు, గోడల విషయంలో ముందస్తు చర్యలు చేపట్టాలి *హోర్డింగులు, విరగడానికి అవకాశం ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలి *జిల్లా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుపాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చిన్నపాటి దుర్ఘటన కూడా జరగడానికి వీలులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సైక్లోన్ జిల్లా ప్రత్యేకాధికారి, స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఆదేశించారు. జీరో క్యాజువాలిటీ ఉండేలా …
Read More »ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ *విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా (Montha) తుఫాను హెచ్చరికల నేపధ్యంలో 27, 28 ,29 తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు, పెను గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తం గా ఉండాలని జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు ప్రయాణాలు రద్దు చేసు కోవాలని అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని ఇంటి వద్ద సురక్షితంగా ఉండాలని, గాలులు వీచే సమయంలో చెట్ల కింద …
Read More »మంత్రి లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు స్వాగతం పలికిన ఏసీఏ ప్రెసిడెంట్ ఎంపి కేశినేని శివనాథ్
వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా వరల్డ్ కప్ మ్యాచుల్లో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్ లో మిధాలీ రాజ్ పేరు, రావి కల్పన పేరుతో ఏర్పాటు చేసిన గ్యాలరీ, గేట్ లను ఆవిష్కరించేందుకు విచ్చేసిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు. ఆవిష్కరణ కార్యక్రమం …
Read More »మంత్రి నారా లోకేష్ తో కలిసి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మహిళ క్రికెట్ మ్యాచ్ వీక్షించిన ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్
-స్టేడియంలో మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించిన ఐసిసి ఛైర్మన్ జైషా, బిసిసిఐ ప్రతినిధులు -స్మృతి మంధనకు అభినందనలు తెలిపిన ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచుల్లో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ను ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా, బిసిసిఐ ప్రతినిధుల తో కలిసి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ …
Read More »ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మిథాలీ రాజ్ స్టాండ్, రావి కల్పనా గేట్ ప్రారంభం
-ఆవిష్కరించిన ముఖ్యఅతిథి మంత్రి నారా లోకేష్ -హాజరైన ఐసిసి చైర్మన్ జయ్ షా, బిసిసిఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు -మిథాలి కి వెండి క్రికెట్ బంతిని బహుమతిగా అందించిన మంత్రి లోకేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆదివారం మహిళల క్రికెట్లో అత్యున్నత విజయాలు సాధించిన మహిళ క్రికెటర్లు మిథాలీ రాజ్ రావి కల్పనలకు ఘనంగా గౌరవించింది.. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఎ గ్యాలరీ …
Read More »CBC Conducts “Swachhta Hi Seva” at Gowri Library
Visakhapatnam, Neti Patrika Prajavartha : The Field Office of Central Bureau of Communication (CBC), Visakhapatnam, organized an impactful awareness programme on the “Swachhta Hi Seva-2025” campaign at Gowri Grandalayam in Anakapalli today. Tied to the theme “Swachhotsav,” the event advanced the Swachha Bharat Mission by emphasizing zero-waste habits and community sanitation. Addressing the users and patrons of the Gowri Grandhalayam, …
Read More »అలరించిన చిన్నారుల ‘దుర్గమ్మ’ నృత్య ప్రదర్శనలు
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. విశాఖపట్నం మహానగరం గాజువాకలో అతిపెద్ద సెలస్ట్ అపార్ట్మెంట్ లో వందలాది మంది నివాసితుల మధ్య దుర్గమ్మ ప్రాశస్త్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపేలా చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ప్రధానంగా మహిషాసుర మర్ధని, దుర్గమ్మ దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్వదినాల్లో ఇలాంటి నృత్య రూపకాలు వాడవాడలా ప్రదర్శితమయ్యేలా పెద్దలు శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు నిర్వాహకులను, చిన్నారులను అభినందించారు.
Read More »Andhra Pradesh Takes a Major Step in Clean Energy Transition
-Govt. approves APEPDCL’s proposal for the establishment of the Centre of Excellence for Energy Transition (CoEET) in Visakhapatnam. -CoEET helps for making AP as a National leader in Energy Transition. CS.K Vijayanand -CMD APEPDCL thanks Bureau of Energy Efficiency (BEE) for supporting the Super ECBC Building. Visakhapatnam, Neti Patrika Prajavartha : In a landmark step towards ensuring long-term energy security …
Read More »
Prajavartha Online Telugu News