వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 30 నుంచి వుమెన్ వరల్డ్ కప్ -2025 పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇండియన్ వుమెన్ క్రికెట్ టీమ్ జట్టుకి శుక్రవారం వైజాగ్ లో ఓ ప్రైవేట్ హోటల్ అతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్షుడు ఇండియన్ వుమెన్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటు టీమ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో భారతీయ మహిళల సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఏసీఏ …
Read More »Tag Archives: Visakhapatnam
జనసేన విజయం దేశ రాజకీయ చరిత్రలో ఓ మైలురాయి
– నో సీట్ టూ వన్ సీట్, వన్ సీట్ టూ 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించాం – జాతీయ వాదం కలిగిన ప్రాంతీయ పార్టీ జనసేన – పార్టీ నడపడానికి వేల కోట్లు కాదు బలమైన భావజాలం కావాలి – జనసేన పోరాటం వల్లే సుగాలి ప్రీతి కుటుంబానికి పరిహారం అందింది – అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసు సీబీఐకి అప్పగించినట్లు నాటకం ఆడింది – స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు జనసేన పార్టీ మొదటి నుంచి పోరాటం చేసింది …
Read More »‘సేనతో సేనాని’ సభకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం
– ఐదు ప్రధాన ద్వారాలకు ఉత్తరాంధ్ర మహనీయుల పేర్లు – జనసేన పార్టీ ఎల్లప్పుడు జాతీయ నాయకులను, మహనీయులను స్మరించుకుంటుంది – మూడు రోజుల సమావేశాలతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం – తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు – విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘జనసేన పార్టీ జన సైనికుల పోరాటాలు, వీర మహిళల తెగింపుతో ముందుకు నడుస్తున్న పార్టీ. జనసేన పార్టీకి …
Read More »CSIRT- పవర్ విద్యుత్ మంత్రిత్వ శాఖ, గోల్, పవర్గ్రిడ్ సహకారంతో విద్యుత్ సంస్థల కోసం నిర్వహిస్తున్న సైబర్ భద్రతా అవగాహన వర్క్షాప్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కొనసాగుతున్న సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలలో భాగంగా, దక్షిణ ప్రాంత యుటిలిటీలకు చెందిన విద్యుత్ రంగ నిపుణుల కోసం సైబర్ భద్రతా అవగాహనపై ప్రాంతీయ సమావేశం-కమ్-వర్క్షాప్ను ఆగస్టు 22, 2025న విశాఖపట్నంలో నిర్వహించింది. పవర్గ్రిడ్ సహకారంతో భారత ప్రభుత్వం, విద్యుత్ మంత్రిత్వ శాఖ, విద్యుత్ రంగానికి చెందిన కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీం (CSIRT-పవర్) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అధునాతన సైబర్ ముప్పులకు విద్యుత్ రంగం ప్రధాన లక్ష్యంగా పెరుగుతున్నందున, సైబర్ భద్రతా సవాళ్లను ఊహించి, తగ్గించి, …
Read More »సివిల్ సర్వీసెస్లో విజయం సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదల అత్యవసరం
-విశాఖ పోలీస్ కమిషనర్ doctశంక బ్రత బాగ్చీ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ సర్వీసెస్లో విజయానికి క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషి నిజమైన మూల సూత్రాలని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంక బ్రత బాగ్చీ అన్నారు. డాక్టర్ ఎల్. బుల్లయ్య కళాశాలలో “డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రాం” ను గురువారం కమీషనర్ ప్రారంభించారు. తక్షశిల ఐఏఎస్ అకాడమీ సహకారంతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం ద్వారా డిగ్రీ చదువుతోపాటు ఐఏఎస్ కోచింగ్ పొందే అవకాశం విద్యార్థులకు లభించనుంది. డా. బాగ్చీ మాట్లాడుతూ …
Read More »(APSSDC) – (RSPP) మధ్య నైపుణ్యాభివృద్ధిలో వ్యూహాత్మక భాగస్వామ్యం
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో రష్యా ప్రతినిధి బృందం నేడు రాష్ట్రాన్ని సందర్శించింది. పరిశ్రమ & వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధులు, రష్యన్ యూనియన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్స్ అండ్ ఆంట్రప్రెన్యూర్స్ (RSPP) , ప్రముఖ విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు ఈ బృందంలో పాల్గొన్నారు. ఈ సమావేశం టెక్నికల్ మరియు వొకేషనల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ (TVET) రంగంలో అంతర్జాతీయ సహకారానికి ఒక కీలక మైలురాయిగా నిలిచింది. విశాఖపట్నం లోని ఫోర్ పాయింట్స్ షెరటాన్ హోటల్లో …
Read More »సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలి
-విద్యార్ధుల విద్య, ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ చూపాలి -హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలి -పరిశుభ్ర వాతావరణంలో విద్యార్ధులు చదువుకొనే పరిస్థితులు వుండాలి -సీజనల్ వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తలు చేపట్టాలి -పాముకాటుకు గురైన విద్యార్ధులకు తక్షణ వైద్యసహాయం అందించాలి -హాస్టళ్లలో చదివే విద్యార్ధులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలి -నిర్లక్ష్యంగా విధులు నిర్వహించే వారిపట్ల క్రమశిక్షణ చర్యలు -వచ్చే ఏడాది హాస్టళ్లలో సీట్లన్నీ శతశాతం భర్తీ కావాలి -విద్యార్ధులకు వార్డెన్లు గార్డియన్గా వ్యవహరించాలి -నీట్లో ఈ ఏడాది నుంచి ఎస్.సి. విద్యార్ధులకు లాంగ్ టర్మ్ …
Read More »16 నుంచి టెక్సాస్లో 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
-ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 16వ తేదీ నుంచి రెండ్రోజుల పాటు టెక్సాస్లోని హోస్టన్, ఇండియా హౌస్లో 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వహించనున్నట్టు పద్మభూషణ్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (వైఎల్పీ) వెల్లడిరచారు. ఈ మేరకు బుధవారం ఏయూలోని హిందీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాల్ని ఆయన వెల్లడిరచారు. రెండ్రోజుల పాటు అక్కడ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం వరకు సదస్సు జరుగుతుందని, ఈ సదస్సును వంగూరి ఫౌండేషన్ …
Read More »అట్టహసం గా ప్రారంభమైన ఎపిఎల్ సీజన్ -4
-ముఖ్యఅతిథులు హాజరైన కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోమన్ నాయుడు, హీరో వెంకటేష్ స్వాగతం పలికిన ఎసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ -4 శుక్రవారం సాయంత్రం ఏసీఏ – విడిసిఎ మైదానంలో అట్టహసం గా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా టాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ నృత్య ప్రదర్శన , ఏపీఎల్ సీజన్ 4 ఎంథమ్ సాంగ్ రూపొందించిన మ్యూజిక్ డైరెక్టర్ …
Read More »పండుగ వాతావరణం లో ఎపీఎల్ సీజన్ -4 నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి : ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్
-ఎపీఎల్ సీజన్ -4 ఏర్పాట్ల ను పరిశీలించిన ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : గత ఏపీఎల్ సీజన్స్ కంటే ఏపీఎల్ సీజన్ – 4 ఐపీఎల్ తరహాలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము. ఎపీఎల్ సీజన్ -4 నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయి లో పూర్తి చేయటం జరిగిందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. వైజాగ్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆగస్టు 8 వ …
Read More »
Prajavartha Online Telugu News