Breaking News

Tag Archives: Visakhapatnam

యోగా డే సూపర్ హిట్

-ప్రజల సహకారంతో గ్రాండ్ సక్సెస్ అయింది -విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే అవకాశమిచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు -నాడు దీపావళి వద్దంటే మానేశారు…నేడు యోగాడేకి రమ్మంటే తరలి వచ్చారు -రోజూ గంట పాటు యోగా చేయండి.. ఆరోగ్యం కోసం చేసే ఖర్చులు ఉండవు -సూర్య నమస్కారం చేసి గిన్నీస్ రికార్డు సాధించిన గిరిజన విద్యార్థులను అభినందిస్తున్నా -ఆర్గానిక్ ఆహారం తీసుకుంటే ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి రాదు -రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ సమానంగా అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నాం -విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -కార్యక్రమం విజయవంతం …

Read More »

యోగాంధ్ర-2025 విజయవంతం కావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

-యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రజల సహకారంతో విజయవంతం కావడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. యోగాంధ్ర – 2025 (యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మే 21 నుండి జూన్ 21 ప్రపంచ యోగ దినోత్సవం వరకు నెల రోజుల పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న …

Read More »

సమన్వయంతో ‘యోగాంధ్ర’ను విజయవంతం చేద్దాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భీమిలి/ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భీమిలి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత దిశానిర్దేశం చేశారు. శుక్రవారం టీడీపీ భీమిలి కార్యాలయంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, అబ్జర్వర్లు, కూటమి నాయకులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. శనివారం నిర్వహించే యోగాంధ్ధ కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గ నుంచి నిర్దేశించిన …

Read More »

యోగాంధ్ర ఏర్పాట్లలో లోటు రానివ్వొద్దు…

-మంత్రి సవిత ఆదేశం భీమిలి/ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లలో లోటు రానివ్వొద్దని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రుషికొండ సమీపంలోని సీ-79 కంపార్ట్ మెంట్ వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. కంపార్ట్ మెంట్ లో ఎంతమంది యోగా చేయడానికి ఏర్పాట్లు చేశారని అడిగి తెలుసుకున్నారు. 670 మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేసినట్లు అక్కడి అధికారులు మంత్రికి వివరించారు. …

Read More »

విశాఖలో యోగాంధ్ర ఏర్పాట్లు పరిశీలించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు 

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో గీతం యూనివర్శిటీ క్రికెట్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు, యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ బి.శ్రీనివాసరావు IAS., పరిశీలించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21 విశాఖపట్నం ప్రధాన వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పాఠశాల విద్యశాఖకు సంబంధించి గీతం యూనివర్శిటీ క్రికెట్ మైదానం కేటాయించారని, విద్యాశాఖ నుండి దాదాపు 10 వేల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు …

Read More »

ఇక అంత‌రాయాలు లేని పైబ‌ర్‌నెట్ సేవ‌లు

-22వ తేదీలోపు ఆప్టిక‌ల్ గ్రౌండ్ వైర్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి -అధికారుల‌కు ఫైబ‌ర్‌నెట్ ఎండీ ప్ర‌వీణ్ ఆదిత్య ఆదేశాలు విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ఇక అంత‌రాయాలు లేని పైబ‌ర్‌నెట్ సేవ‌లు అందించ‌నున్నామ‌ని పైబ‌ర్‌నెట్ ఎండీ ప్ర‌వీణ్ ఆదిత్య తెలిపారు. పైబ‌ర్‌నెట్ సేవ‌లు మెరుగుప‌రిచి ప్ర‌జ‌ల‌కు అంత‌రాయం లేకుండా సేవ‌లందించ‌డానికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల గురించి ఆయ‌న బుధ‌వారం విశాఖ‌ప‌ట్నంలో ఒక ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ఆయ‌న స్ప‌ష్ట‌మైన ఆదేశాలివ్వ‌డంతో పాటు దిశానిర్దేశం చేశారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఇక‌పై ప్ర‌జ‌ల‌కు …

Read More »

విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి : పి ఐ బి ADG రాజిందర్ చౌదరి

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వివిధ శాఖల అధికారులకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అదనపు డైరెక్టర్ జనరల్ (ADG) రాజిందర్ చౌదరి సూచించారు. బుధవారం విశాఖపట్నంలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలో జరిగిన ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ (IMPCC) సమావేశానికి రాజిందర్ చౌదరి అధ్యక్షత వహించారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY) 2025 ను విజయవంతం చెయ్యడం గురించి వివిధ కేంద్ర ప్రభుత్వ …

Read More »

2025 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రీ-ఈవెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన సీబీసీ విశాఖపట్నం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), విశాఖపట్నం ఫీల్డ్ ఆఫీస్ ఆధ్వర్యంలో 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాలతాంబ విద్యానికేతన్లో ప్రీ-ఈవెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జూన్ 21, 2025న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో నిర్వహించబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమానికి ఇది ముందస్తు ప్రారంభంగా నిలిచింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన …

Read More »

అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సర్వం సిద్ధం

-5 లక్షల మంది ఒకేచోట యోగా చేసేందుకు వేదికైన విశాఖ -నాకు నచ్చిన నగరం విశాఖ… ప్రజలు చాలా క్రమశిక్షణతో ఉంటారు -యోగా అందరి జీవితాల్లో భాగం కావాలి -విశాఖ యోగా డే డిక్లరేషన్ ప్రకటిస్తాం -విద్యార్థి దశ నుంచే యోగా అలవాటు కావాలి -మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -ఆర్కే బీచ్‌లో ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి -అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష విశాఖటప్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల …

Read More »

విమ్స్‌లో స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ల నియామ‌కానికి 29న వాకిన్ రిక్రూట్మెంట్‌

విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ‌ప‌ట్నంలోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (విమ్స్‌)లో వివిధ స్పెషాలిటీల్లో 28 మంది డాక్ట‌ర్ల నియామ‌కానికిగాను ఈనెల 29న వాకిన్ రిక్రూట్మెంట్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఎపిఎంయ‌స్ఆర్‌బి) మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ ఎమ్వీ శ‌శిక‌ళ నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో భ‌ర్తీ చేసే ఈ పోస్టుల‌కు సంబంధించిన విద్యార్హ‌త‌లు, నిబంధ‌న‌ల వంటి పూర్తి వివ‌రాల కోసం http://apmsrb.ap.gov.in/msrb/. మ‌రియు http://dme.ap.nic.in వెబ్సైట్ల‌ను చూడాల‌ని సూచించారు. ఎం.సిహెచ్-న్యూరో స‌ర్జ‌రీలో 3, ఎం.డి/డిఎన్‌బి-అన‌స్థీషియాలో 10, హాస్పిట్ …

Read More »