Breaking News

Tag Archives: Visakhapatnam

ఘనంగా ఆచార్య యార్లగడ్డ విరచిత “సమరశీల ధీర వనిత కమలా హారిస్“ పుస్తకావిష్కరణ

-త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా నేడు లోక్ నాయక్ పురస్కారాలు విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు, పద్మ భూషణ్ , ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విరచిత సమరశీల ధీర వనిత కమలా హారిస్ పుస్తకాన్ని విశాఖపట్నం లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాజీ మేయర్ రాజన రమణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ మహిళలు సమాజ పురోగతికి నిత్య నూతనంగా మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. “మహిళలు సమాజ పురోగతికి మూలస్తంభాలు. వారి శాంతియుత …

Read More »

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ డ్రైవ్ కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

-ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నంలో రూ.2 ల‌క్ష‌ల కోట్ల విలువైన అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించ‌డంతోపాటు కొత్త ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేశారు -ముఖ్యమైన గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలు మరియు ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి ఇది ఆంధ్రాకు గొప్ప రోజు : ప్రధాని -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా విజన్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలనే మా నిబద్ధత : ప్రధాని -ఆంధ్రాను భవిష్యత్ సాంకేతికతలకు కేంద్రంగా మారుస్తుంది : ప్రధాని -మా ప్రభుత్వం పట్టణీకరణను ఒక అవకాశంగా చూస్తుంది : …

Read More »

అభివృద్ధి ప్రదాతలకు అద్భుత నీరాజనం

-విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలసి ప్రధాని మోదీ రోడ్ షో -అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు, కూటమి శ్రేణులు -పూల వర్షంతో ముంచెత్తిన మహిళలు -ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన నేతలు -మిన్నంటిన జయహో మోదీ.. జయహో సీబీఎన్.. జయహో జనసేనాని నినాదాలు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో అభివృద్ధి సంబరం అంబరాన్ని తాకింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.2.08 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ప్రధాన మంత్రి …

Read More »

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి శుభదినం నా జీవితంలో మొదటిసారి -నదుల అనుసంధానానికి సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నా -ఎన్డీయే కాంబినేషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుంది -విశాఖపట్నం ప్రజావేదిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -ప్రధాని మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడని, మోదీ దేశానికే కాకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా …

Read More »

ప్రధాని పర్యటనకు సర్వ సన్నద్ధం : పల్లా

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. అంతా మిషన్‌ మోడ్‌తో పనిచేసి బుధవారంనాటి ప్రధాని పర్యటనా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారి ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖపట్నం కేంద్రంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో …

Read More »

ఉత్తరాంధ్రకు వైసీపీ ఐదేళ్లలో ఏం చేసింది?

-విశాఖ స్టీల్ ప్లాంట్ పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి -ఉత్తరాంధ్రకు ఐటీ కంపెనీలు తీసుకువస్తాం -గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు -దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు -మంత్రులందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం -వైసీపీ హయాంలో సీఎం సతీమణి కోసం క్యాంప్ ఆఫీసు చాలా వింతగా ఉంది -వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్! -ప్రజలందరూ కలిసి ప్రధాని రోడ్ షో, బహిరంగ సభను విజయవంతం చేయాలి -విశాఖలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర …

Read More »

మారిటైం గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్

-ఇండియన్ నేవీ సహకారంతోనే సాధ్యం -ఆపరేషనల్ డెమోలో సీఎం చంద్రబాబు పిలుపు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి రక్షణతో పాటు విపత్తు సమయంలో కూడా నావికాదళం అద్భుతంగా పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందని.. తుఫాన్లు, వరదలు, ఆపద సమయంలో అందరికంటే ముందుండేది నావికా దళమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్‌గా విశాఖపట్నం తయారవ్వడం సంతోషంగా ఉందన్నారు. భారతదేశ సముద్ర సరిహద్దును రక్షించడం కోసం 1947 విశాఖలో నేవల్ స్థావరానికి పునాది …

Read More »

టెక్నాలజీ – ఇన్నోవేషన్‌పైనే ఫోకస్

-అవే అభివృద్ధికి ప్రధాన వనరులు -నాలెడ్జ్ హబ్‌గా ఏపీని నిలపడమే లక్ష్యం -డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక సాంకేతికత – ఇన్నోవేషన్‌ అభివృద్ధికి దోహదం చేస్తాయని, ఈ విషయంలో ముందుండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా నిలిపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం.. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నేతృత్వంలో నిర్వహించిన ‘నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్’ సదస్సులో ముఖ్యమంత్రి ముఖ్య …

Read More »

Post Event PIB Statement on Nationwide Digital Life Certificate Campaign 3.0

Visakhapatnam, Neti Patrika Prajavartha : The Department of Pension & Pensioners’ Welfare (DoPPW) launched the Nationwide Digital Life Certificate (DLC) Campaign 3.0 from 1st to 30th November 2024. The campaign spans 800 cities/districts across India, embodying a “Whole of Government” approach by bringing multiple stakeholders together. To enhance the “Ease of Living” for Central Government pensioners, DLC submission using Face …

Read More »

ఆంధ్రా విశ్వవిద్యాలయం హిందీ విద్యార్ధులకు రూ. లక్ష సాయం అందించిన అచార్య యార్లగడ్డ

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా సంబంధిత అభ్యసనలకు మద్దతుగా పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆంధ్రా విశ్వవిద్యాలయం హిందీ విభాగం విద్యార్థులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 3 వరకు జరిగే వారి విద్యా పర్యటనకు ఈ నిధులు సహాయపడతాయి. సోమవారం ఉదయం విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన వేడుకలో యార్లగడ్డ సమకూర్చిన చెక్కును ప్రిన్సిపాల్ అచార్య నరసింహారావు శాఖాధిపతి అచార్య ఎన్.సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమం తరగతి గది వెలుపల విద్యార్థుల …

Read More »