-ప్రకృతి రమణీయతకు అల్లూరి సీతారామరాజు జిల్లా నెలవని పేర్కొన్న మంత్రి -అటవీ శాఖతో సమన్వయం చేసుకొని పర్యాటక అభివృద్ధి చేపడతామని వెల్లడి -నిర్లక్ష్యానికి గురైన రిసార్ట్స్ ను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని హామీ -గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పర్యాటక అభివృద్ధి కుంటుపడిందని విమర్శ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అల్లూరి సీతారామరాజు: గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలతో పాటు అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి, పర్యాటకానికి అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాగా నిలిచిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. …
Read More »Tag Archives: Visakhapatnam
పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ భాగస్వామ్యంతో పర్యాటక అభివృద్ధి
-పర్యాటకులకు కల్పించే సౌకర్యాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు -విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -పున్నమి, యాత్రి నివాస్,హరిత రిసార్ట్స్ లో చేపడుతున్న ఆధునికీకరణ పనులపై అధికారులకు సూచనలు -గత ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అక్రమాల వల్ల పర్యాటక అభివృద్ధి కుంటుపడిందని వెల్లడి.. తప్పులు వెలికి తీసేందుకు కమిటీ ఏర్పాటుకు చర్యలు -తెన్నేటి పార్కును పరిశీలించిన మంత్రి దుర్గేష్ -పర్యాటక సీజన్ ప్రారంభం నాటికి హోటళ్లను …
Read More »పత్రికా రంగానికి పూర్వవైభవం రావాలి!
-ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి -సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు -మిజోరం గవర్నర్ కంభంపాటిని కలిసి సత్కారం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఓవైపు సోషల్ మీడియా దూసుకెళ్తుండగా, మరోవైపు సమస్యలతో పత్రికా రంగం కునారిల్లుతోందని, ప్రభుత్వాలే సహకరించి ఆదుకోవాలని సీనియర్ జర్నలిస్ట్, ఎపియుడబ్ల్యుజె ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి (1990-2001) నిమ్మరాజు చలపతిరావు కోరారు. రాజ్యాంగంలో నాలుగో స్తంభమైన పత్రికా రంగ పూర్వవైభవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిచ్చేలా సహకరించాలని మిజోరం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబుకు విజ్ఞప్తి చేశారు. …
Read More »తరచూ ప్రమాదాలు జరిగే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి అనిత
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇకపై పరిశ్రమల్లో ఎలాంటి ప్రమాదాలు జరగడానికి వీల్లేదని హోంమంత్రి అనిత అన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన భద్రతపై పరిశ్రమల యాజమానులు, అధికారులతో అనకాపల్లిలో సమావేశం నిర్వహించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే తరుచుగా ప్రమాదాలు జరుగుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశ్రమల్లో భద్రతపై కమిటీ వేసి ఉన్నత స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తామని తెలిపారు. జగన్ పాలనలో పరిశ్రమల భద్రత గాలికి వదిలేసారని మండిపడ్డారు. ఇంతవరకు జరిగింది …
Read More »సహకార అర్బన్ బ్యాంకుల సేవలు అమోఘం
– సహకార శాఖ విశాఖ జిల్లా అధికారిణి ప్రవీణ – సామాన్య మధ్యతరగతి వర్గాలకూ రుణ సదుపాయం – బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు – విశాఖలో గాంధీ అర్బన్ బ్యాంక్ శాఖ ప్రారంభం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సహకార రంగంలో అర్బన్ బ్యాంకుల పాత్ర, సేవలు అమోఘమైనవని విశాఖ జిల్లా సహకార శాఖాధికారి టి.ప్రవీణ ప్రస్తుతించారు. ప్రధానంగా వ్యాపారాలు, గృహ నిర్మాణాలకే కాకుండా అత్యవసర సమయాల్లోనూ ప్రజలకు ఈ బ్యాంకులు అండగా నిలుస్తున్నాయని ఆమె అన్నారు. విజయవాడ ప్రధాన కేంద్రంగా …
Read More »అచ్యుతాపురం సెజ్ బాధితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శ..
-విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం చంద్రబాబు -ఫార్మా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. -ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అన్ని చూసుకుంటుందని బాధితులకు సీఎం భరోసా.. -బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన.. -ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. -తీవ్ర గాయాలైన వారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం …
Read More »విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర
-అసమానతలను ఎదుర్కొంటూ రాణిస్తున్న ఆర్ఐఎన్ఎల్ కలెక్టివ్స్ శక్తికి అభినందనలు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గనులు & భూగర్భ శాస్త్రం మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఆర్ఐఎన్ఎల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అతుల్ భట్ సిఎండి, ఆర్ఐఎన్ఎల్ మరియు డైరెక్టర్లు మరియు ఇతర సీనియర్ అధికారులతో సంభాషించారు. విశాఖపట్నం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాలుకు సంబంధించిన వివిధ అంశాలను వీరు చర్చించారు. తర్వాత ప్లాంట్ సందర్శన సందర్భంగా మంత్రి ఈడీ వర్క్స్ బిల్డింగ్ …
Read More »ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దును స్వాగతించిన డాక్టర్ పి.వి . రమేష్ రిటైర్డ్ ఐఎయస్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : లోప భూయిష్టమైన రైతుల పాలిట యమపాసంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నూతన రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయటం పట్ల రిటైర్డ్ ఐఎయస్ అధికారి, పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరి డా!! పి.వి. రమేష్ హర్షాన్ని వ్యక్తం చేశారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని హోటల్ దస్ పల్లా లో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి – తక్షణ కర్తవ్యాలపై జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి జన చైతన్య వేదిక రాష్ట్ర …
Read More »ప్రజాస్వామ్యానికి నిలువుటద్దంలా విశాఖ సంసిద్ధ్ ఇంటర్నేషనల్ స్కూలులో ఎన్నికల ప్రక్రియ
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలలో నోటాతో సహా నూటికి నూరు శాతం పోలింగ్ కై భారత ఎన్నికల కమిషనర్ నెలల తరబడి ఎంతగా పాటుపడుతున్నదో మనమందరం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో విశాఖపట్నం గాజువాక బీహెచ్ఈఎల్ ప్రాంతంలోని సంసిద్ధ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రెండు రోజులు పాటు ప్రజాస్వామ్యానికి నిలువటద్ధంలా విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగాయి. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ స్థానంతో పాటు పాఠశాల కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో 5వ …
Read More »విశాఖపట్నం రేంజ్ డీఐజీ గా గోపీనాథ్ జెట్టి ఐపిఎస్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో జరిగిన ఐపీఎస్ ల బదిలీల్లో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జట్టి ఐపీఎస్., రేంజ్ పోలీస్ కార్యాలయంలో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వీరు 2008 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. గోపినాథ్ జట్టి ఐపీఎస్ 2010 జనవరి నుండి 2010 సెప్టెంబర్ వరకు విశాఖపట్నం రురల్ జిల్లాలో శిక్షణ అనంతరం 2010 అక్టోబరు నుండి 2011 మార్చి వరకు గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గాను, 2011 ఏప్రిల్ నుండి 2013 ఏప్రిల్ వరకు …
Read More »
Prajavartha Online Telugu News