-భగీరథుని కఠోర శ్రమ, దీక్ష మరువలేనిది -ఎస్. సవిత, వెనుక బడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి. -గాజువాక దుర్గానగర్ లో భగీరథుని విగ్రహావిష్కరణ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భగీరథ మహర్షి మహా జ్ఞాని అని పరోపకారానికి దీక్షకు సహనానికి ప్రతిరూపమని ఎంత కష్టాన్నైనా లెక్కచేయకుండా అనుకున్నది సాధించే వారిని వెనుక బడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత …
Read More »Tag Archives: Visakhapatnam
స్వర్ణాంధ్ర సాధనలో విశాఖపట్టణమే గేమ్ ఛేంజర్
-పీ-4 విధానం ద్వారా ఆర్థిక అసమానతలకు శాశ్వత విముక్తి -హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనే నా అభిమతం, ఆకాంక్ష -వికసిత్ భారత్ విధానాలను తు.చ. పాటిస్తే 2047 నాటికి ప్రపంచంలోనే తెలుగు వారు నెం.1గా ఉంటారు -విశాఖలోని ఆంధ్రా మెడికల్ కళాశాల సెంటినరీ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -ఎయిమ్స్ కు దీటుగా సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ గా విశాఖ కేజీహెచ్ ను తీర్చిదిద్దుతామని హామీ -విజ్ఞానానికి సాంకేతిక తోడైతే వైద్య రంగంలో మరిన్ని విప్లవాలు సృష్టించవచ్చని ఉద్ఘాటన విశాఖపట్టణం, నేటి …
Read More »సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యేషన్ డే వేడుకలు
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలోని సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా గ్రాడ్యేషన్ డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం చిన్నారి గ్రాడ్యేట్లకు , వారి గర్వంతో నిండిన తల్లిదండ్రులకు, గురువులకు చిరస్మరణీయంగా నిలిచింది. ప్రీ-ప్రైమరీ విభాగానికి చెందిన కిండర్గార్టెన్ విద్యార్థులు నృత్యం, సంగీత ప్రదర్శనలతో తమ ప్రతిభను ఆవిష్కరించారు. వీరి ఆత్మవిశ్వాసం మరియు ప్రతిభను చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి. భారతి, వైస్ ప్రిన్సిపాల్ ఆర్.ఎస్. శెట్టి, సమన్వయకర్తలు ఎం. …
Read More »కళలకు జీవం పోసేందుకు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు
-కళాకారులందరికీ అంతర్జాతీయ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్ -ఏప్రిల్ 16న కందుకూరి వీరేశలింగం జయంతిని పురస్కరించుకొని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా తెలుగు నాటక రంగ దినోత్సవం -కళాకారులకు ఊతమిచ్చే విధంగా కార్యక్రమాలు -నాటకాన్ని సజీవంగా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ -తెలుగు నాటకాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని పిలుపు -నటుల ప్రతిభ తగ్గకుండా ఏఐ సాంకేతికతను నాటకంలో వినియోగించాల్సిన విధానం ఆలోచిస్తాం -మరో 6 నెలల్లో రాష్ట్రానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తెస్తాం -కళారంగానికి …
Read More »సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి కందుల దుర్గేష్
-ఏప్రిల్ 30న జరిగే స్వామి చందనోత్సవం నాటికి ప్రసాద్ స్కీం ద్వారా చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ -భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం సింహాచలం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన సింహాచల శ్రీ వరాహ స్వామి అధ్యాత్మిక క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం విశాఖ పర్యటనలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రసిద్ధ సింహాచలం క్షేత్రాన్ని …
Read More »రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ జెండా ఎగురవేసిన మంత్రి కందుల దుర్గేష్
-రుషికొండ బీచ్ కు మళ్లీ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్..బీచ్ సౌందర్యం,స్వచ్ఛతను కాపాడేలా కార్యక్రమాలుండాలని తెలిపిన మంత్రి దుర్గేష్ -రాష్ట్రంలో బీచ్ పర్యాటకానికి మరింత ఊతమిచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయన్న మంత్రి దుర్గేష్ -బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ ను పదికాలాల పాటు నిలబెట్టుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపిన మంత్రి దుర్గేష్ -నిర్వహణ సామర్థ్యం పెంపొందించుకునేందుకు నాయకులు, అధికారులు, ప్రజలు సమైక్యంగా పనిచేయాలని పిలుపు -బీచ్ పరిశుభ్రతకు పర్యాటకులు పూర్తిస్థాయిలో సహకరించాలని పిలుపు -అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా తద్వారా పర్యాటకాభివృద్ధి, ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తామన్న మంత్రి …
Read More »ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ప్రపంచ చరిత్ర’
-నా తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి -ప్రపంచం పోకడలపై అధ్యయనం చేసి ఇటువంటి పుస్తకం తెలుగులో రాయడం అద్భుతం -సమాజానికి మంచి పుస్తకాన్ని అందించినందుకు అభినందనలు -వెంకయ్యనాయుడులో పవర్, పంచ్లు తగ్గలేదు…అప్పుడూ, ఇప్పుడూ అలాగే ఉన్నారు -ప్రజలు మెచ్చుకునే ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ విధానాలు -నిర్మలా సీతారామన్ ప్రయాణం స్ఫూర్తి దాయకం…భారత్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఆమె కృషి ప్రశంసనీయం -తెలుగుజాతి అగ్రభాగాన ఉండాలన్నదే నా ఆశయం..భారీ లక్ష్యాలను సాధించి రాష్ట్ర భవిష్యత్ను మార్చాలన్నది నా కల …
Read More »విశాఖ గాజువాక ‘సంసిధ్’ స్కూల్ లో కోలాహలంగా వార్షికోత్సవ వేడుకలు
విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్టణం గాజువాక బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు ఎంతో కోలాహలం గా జరిగాయి. చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. ప్రధానోపాధ్యాయులు జి భారతి, వైస్ ప్రిన్సిపల్ ఆర్ శెట్టి, కో ఆర్డినేటర్లు ఎం శ్రీనివాసరావు, సుమ ప్రియ, అశ్విని, ఇతర సిబ్బంది పర్యవేక్షించారు.
Read More »రాష్ట్ర పర్యాటక రంగానికి పెట్టుబడుల వెల్లువ
-రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూలపై సంతకం చేసిన మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్రంలోని విశాఖపట్టణం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 825 రూమ్ లు ఏర్పాటుకు ముందుకొచ్చిన ఇన్వెస్టర్లు .. తద్వారా టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించిన మంత్రి దుర్గేష్ -ఉత్తరాంధ్ర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా కొనసాగిన విశాఖ ప్రాంతీయ పర్యాటక సదస్సు -త్వరలోనే విశాఖ కేంద్రంగా క్రూయిజ్ హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన మంత్రి దుర్గేష్.. ఎంటర్ టైన్ …
Read More »పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు అవసరం : రాష్ట్ర సభాపతి అయ్యన్నపాత్రుడు
-విశాఖపట్టణంలో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా పలువురు నేతలు, అధికారులు మాట్లాడిన అంశాలు విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సభాపతి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిజంను అనుకున్న స్థాయిలో డెవలప్ చేయకపోవడం విచారకరమన్నారు. పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు అవసరమన్నారు. పర్యాటకులు కేవలం టీ, కాఫీలు తాగేందుకు రారు కదా అని పేర్కొన్నారు. వినోదరంగంలో ఉన్న నిబంధనలు తొలగించేందుకు ప్రయత్నించాలని, వనరులు సరిగా వాడుకుంటే పర్యాటకంగా ఏపీకి మంచిపేరు వస్తుందని సూచించారు. పర్యాటకశాఖలో పెట్టుబడులు పెట్టేవారికి ఆటంకాలు లేకుండా …
Read More »
Prajavartha Online Telugu News