Breaking News

Tag Archives: Visakhapatnam

పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్

-సాంకేతికతతోనే ప్రజలకు పాలన మరింత చేరువ -వాట్సప్ గవర్నెన్సు ద్వారా ఏపీలో 751 పౌరసేవలు -విశాఖలో జరిగిన 28 వ జాతీయ ఈ-గవర్నెన్సు సదస్సులో సీఎం చంద్రబాబు విశాఖ, నేటి పత్రిక ప్రజావార్త : పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ ఈ-గవర్నెన్సు సభకు సీఎం ముఖ్య …

Read More »

రేపు విశాఖకు సీఎం చంద్రబాబు

-ఈ గవర్నెన్సు పై జాతీయ సదస్సులో పాల్గొనున్న సీఎం విశాఖ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖలో జరుగనున్న 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఎలక్ట్రానిక్స్ , సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. “సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్” థీమ్ తో ఈ ఏడాది సదస్సును నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ లో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సైబర్‌ సెక్యూరిటీ, …

Read More »

హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మా నినాదం

-మహిళా ఆరోగ్యమే కుటుంబానికి బలమైన పునాది -రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికీ రూ.2.5 లక్షల ఆరోగ్య భీమా -ప్రజారోగ్యంపై రాష్ట్రం చేస్తున్న వ్యయం రూ.20 వేల కోట్లు -విశాఖలో స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విశాఖ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రజారోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా …

Read More »

144 మంది సురక్షితంగా తిరిగి రావడం మంత్రి నారా లోకేష్ కృషి ఫలితమే… : ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నేపాల్‌లో చిక్కుకున్న 144 మంది తెలుగు ప్రజలు నేడు సురక్షితంగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు  స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి వారిని ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్  తక్షణ చర్య, కృషి వల్లే ఈ సహాయక చర్యలు వేగంగా జరిగాయని పల్లా అన్నారు. లోకేష్ ఎప్పుడూ ప్రజల కోసం ముందుండే నాయకుడు. ఎక్కడ తెలుగు …

Read More »

ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం

-మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలతో వివాదాలకు పరిష్కారం -విశాఖలో ఏడీఆర్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధం -ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ, నేటి పత్రిక ప్రజావార్త : ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని అన్నారు. శుక్రవారం విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావటంతో …

Read More »

హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్‌లో అడ్వాన్స్‌డ్ రింగ్ గాంట్రీ లినాక్ మెషిన్‌ను ఏర్పాటు చేసిన పవర్‌గ్రిడ్.

వైజాగ్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (HBCH&RC)లో రూ.32.50 కోట్ల విలువైన అత్యాధునిక రింగ్ గాంట్రీ లీనియర్ యాక్సిలరేటర్ (LINAC) యంత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) చొరవ కింద మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) ఈ యంత్రాన్ని విరాళంగా ఇచ్చింది. ఈ కార్యక్రమానికి పవర్‌గ్రిడ్ డైరెక్టర్ (పర్సనల్) డాక్టర్ యతీంద్ర ద్వివేది, డైరెక్టర్ …

Read More »

ప్రేక్షకులను అలరించిన చిన్నారుల అష్ట వినాయక ఆంగికాభినయ ప్రదర్శన

విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా విశాఖపట్టణం నగరంలోని అతిపెద్ద గాజువాక ‘సెలస్ట్’ అపార్ట్మెంట్ లో చిన్నారుల అష్ట వినాయక ఆంగికాభినయ ప్రదర్శన వందలాది మంది నివాసితుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఐదు రోజులపాటు విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వరునికి రాత్రి వైభవోపేతంగా నిమజ్జనోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మూడు గంటల పాటు జరిగిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ప్రధానంగా దాదాపు 25 మందికి పైగా చిన్నారులలో 8 మంది వినాయకుడు, మరో 8 …

Read More »

పర్యాటకం.. అభివృద్ధి పథం

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -రూ.13.5 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో ఆధునికీకరించిన హరిత హోటల్ (యాత్రినివాస్) ను ప్రారంభించిన మంత్రి దుర్గేష్ -ఆర్కే బీచ్ దగ్గర టూరిజం సీఆర్వో కౌంటర్ ను ప్రారంభించిన మంత్రి దుర్గేష్ -5-7 సెప్టెంబర్ లో జరగనున్న వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ – 2025 బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్ -పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడి -రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.12,000 కోట్ల పర్యాటక పెట్టుబడులతో పర్యాటకాభివృద్ధికి శ్రీకారం..పలు పర్యాటక ప్రాంతాలను కలుపుతూ …

Read More »

ఫుడ్ ప్రాసెసింగ్ కు ఏపీలో పుష్కలంగా అవకాశాలు

-వచ్చే ఐదేళ్లలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడుల లక్ష్యం -మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలితో పెట్టుబడి అవకాశాలు -విశాఖలో ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు -అమరావతిలో చాప్టర్ ఏర్పాటుపై ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటన విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులను ఈ రంగాల్లో సాధిస్తామని …

Read More »

విశాఖ బీచ్ లో డబుల్ డెక్కర్ బస్సులు

-హాప్ ఆన్ హాప్ అఫ్ బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖలో పర్యాటకానికి మరింత ఆకర్షణ జోడిస్తూ డబుల్ డెక్కర్ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖ బీచ్ రోడ్డులో హాప్ ఆన్ – హాప్ అఫ్ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరగనున్న ఈ ఎలక్ట్రిక్ డబుల్ …

Read More »