Breaking News

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి ఆర్.కే. రోజా

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్.కే.రోజా ఆదివారం నాడు విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, అధికారులతో వేదలాంచనలతో మంత్రిని ఆలయంలోకి ఆహ్వానించారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం రావడం చాలా సంతోషంగా ఉందని, శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి రోజా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *