విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్టీఆర్ జిల్లా టిడిపి మీడియా కోఆర్డినేటర్ ఏదుపాటి రామయ్య, మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావు మంగళవారం నందమూరి తారక రామారావు ఆర్టీసీ ప్రాంగణంలో వారి కార్యాలయంలో మర్యాదపూర్వక కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ ఓటర్ నమోదు వివరాలను , ,టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమ వివరాలను వివరించారు. అనంతరం శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక పరిషత్ నాయకులు శేషగిరిరావు , వెంకటేశ్వర్లు కాకొల్లు సురేష్ , భాను శ్రీరామ్, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News