-హిస్టారికల్ డేటా ఆధారంగా వ్యాధుల తీవ్రత ప్రాంతాల గుర్తింపు -ఆర్టీజిఎస్ తో అనుసంధానం -త్వరగా, ముందస్తు చర్యలు తీసుకునేoదుకు అవకాశం -సీఎం ఆదేశాలతో ప్రత్యేక చర్యలు -వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సీజినల్ డిసీజెస్ను రియల్ టైమ్లో పర్యవేక్షించి వ్యాధులు వాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడానికి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) లోని అవేర్ విభాగం సేవలను వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా …
Read More »Tag Archives: AMARAVARTHI
సమన్వయ లోపంతో దుర్గ గుడిలో విద్యుత్ అంతరాయం
-తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు -భక్తుల మనోభావాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీఠ -దుర్గగుడి ఘటనపై రాజకీయ విమర్శలు దురదృష్టకరం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని దుర్గగుడిలో విద్యుత్ అంతరాయం అంశాన్ని కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో సుమారు 15 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం …
Read More »క్వాంటం వ్యాలీలో భవనాల నిర్మాణానికి నిధుల కేటాయింపు
• క్వాంటం వ్యాలీ లో 2 భవనాల నిర్మాణానికి రూ. 103.96 కోట్లు • ఐఏఎస్ ల భవనాల ఇంటీరియర్ పనులకు రూ. రూ. 109కోట్లు • సీఆర్డీఏ పాలనా వ్యయానికి రూ. 100 కోట్లు • రాజధానిని వరద ముంపు తప్పించడానికి చర్యలు • జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు రూ. 1,358 కోట్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి ప్రాంతంలో క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 103.96 కోట్లు కేటాయింపునకు …
Read More »ఉపాధి హామీ రక్షణకోసం 22న సిపిఐ దేశవ్యాప్త నిరసనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, గ్రామీణ ఉపాధి హామీ పథకం రక్షణ కోసం 22న సిపిఐ దేశవ్యాప్త నిరసనలు చేపడుతున్నట్లు సిపిఐ కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గం మంగళవారం ఢిల్లీలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుందని రామకృష్ణ అన్నారు. …
Read More »అమరావతిలో ఏర్పాటు కానున్న “కాస్మోస్ ప్లానిటోరియం”
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్” అమరావతిలో ప్లానిటోరియం ఏర్పాటు చేయనుంది. ప్రజారాజధాని అమరావతిలో “కాస్మోస్ ప్లానిటోరియం” ఏర్పాటుకై ఏపీ సిఆర్డిఏ అధికారులతో “ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్” ఎంఓయూ చేసుకోనుంది. ఈ నెల 28న అమరావతిలో పలు ముఖ్య బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణ పనుల శంకుస్థాపన జరగనున్న సందర్భంగా ఈ ఎంఓయూ జరగనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు ఇతర ప్రముఖ ప్రజాప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో అమరావతిలో “కాస్మోస్ ప్లానిటోరియం” …
Read More »ప్రజారాజధాని అమరావతిలో రూ.1,328 కోట్ల పెట్టుబడులు..6,541 ఉద్యోగాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మరో కీలక కార్యక్రమానికి వేదిక కానుంది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దే కార్యాచరణలో భాగంగా ఈ నెల 28న రాజధానిలోని సిఆర్డిఏ కార్యాలయం వద్ద 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు ఇతర ప్రముఖ ప్రజాప్రతినిధుల సమక్షంలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. …
Read More »కలెక్టర్ పి.రాజాబాబు ని మర్యాదపూర్వకంగా కలసిన షేక్ ఖలీఫాతుల్లా బాషా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ పి.రాజాబాబు ని కలెక్టర్ కార్యాలయంలోనీ ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలసిన ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా తో పాటు అగ్ని కుల క్షేత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ స్టేట్ డైరెక్టర్ విశ్వనాధ పల్లి వెంకటేశ్వరరావు. ఈ సందర్బంగా కలెక్టర్ పి రాజాబాబు మత్స్యకారులు ఎదుర్కోంటున్న సమస్యలపై పలువిషయాలపై చేర్చించారు. మత్స్యకారుల ప్రధాన సమస్యలు కలెక్టర్ దృష్టికీ తీసుకోవెల్లినవి …
Read More »అమరావతి పై మరోసారి గళం విప్పిన ఎమ్మెల్యే సుజనా చౌదరి..
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు అసెంబ్లీ జీరో అవర్ లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొన్ని సమస్యలను ప్రస్తావించారు.. ఐదేళ్ల పాటు అమరావతి రైతుల ఆర్తనాదాలు విన్నాను. వాళ్ల పోరాటంలో నేను సహకరించాను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా ఇప్పటివరకు రైతుల పెండింగ్ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.. గత అసెంబ్లీ ఈ అంశం పై ప్రశ్నించిన సందర్భంలో ఈ సమస్య చాలా ముఖ్యమైనది కాబట్టి 2 గంటల చర్చ పెడదాము అని స్పీకర్ …
Read More »హామీలిచ్చాం…అమలు చేశాం
-టీంగా పని చేద్దాం… రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం -డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సంక్షేమం-అభివృద్ధి -అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో -ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఒక్కొక్కరికీ రూ.15 వేలు -సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీల అమలుపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే 15 నెలల కాలంలో ఇన్ని కార్యక్రమాలను చేయగలిగాం. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోంది. ఇదో టీం.. ఈ టీంలో ఏ …
Read More »కొల్లేరు ప్రజల సమస్యలను మానవీయ కోణంతో పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు ఏలూరు జిల్లా ఇంచార్జ్ శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు.
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొల్లేరు ప్రజల సమస్యలను మానవీయ కోణంతో పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు ఏలూరు జిల్లా ఇంచార్జ్ శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. కొల్లేరు ప్రజల సమస్యలపై జిల్లాకు చెందిన రాష్ట్ర గృహ నిర్మాణ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అటవీ, రెవిన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో శనివారం రాష్ట్ర సచివాలయంలోని ఇంచార్జ్ …
Read More »
Prajavartha Online Telugu News