Breaking News

Tag Archives: amaravathi

రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం

-జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పదిసూత్రాలపై చర్చ -ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష -సమావేశానికి వర్చువల్ గా హాజరుకానున్న కలెక్టర్లు, ఎస్పీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరుగనుంది. సచివాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ ఈ సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ …

Read More »

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే అంశంపై కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ …

Read More »

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై భారత్ (MY Bharat) కార్యక్రమం భాగంగా లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యన్.యస్.యస్. యూనిట్ ఆధ్వర్యంలో అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం (Inter-State Youth Exchange Program) (03-02-2026 నుండి 07-02-2026) ఐదు రోజుల పాటు కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు కార్యక్రమంలో కేరళ విద్యార్థులు వారి వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు, ఈ కార్యక్రమంలో యస్.శ్రీనివాస రావు, స్టెప్(STEP) మేనేజర్ మాట్లాడుతూ …

Read More »

దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్ధుల అస్వస్థతపై సిఎం సమీక్ష

-రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరాపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్ లో విద్యార్ధుల అస్వస్థత ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఓ అధికారులు, ఇతర అధికారులతో సమీక్ష చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం లోని దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ లో 92 మంది విద్యార్ధులకు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, డయేరియా లక్షణాలు కనిపించటంతో వారిని హుటాహుటిన మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా …

Read More »

శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరన

మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 15వ తేదీ జరిగే మహా శివరాత్రి వేడుకలు విజయవంతం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. ఆదివారం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, మహా శివరాత్రి వేడుకల వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి ఆవిష్కరించారు. మహాశివరాత్రికి తరలివచ్చే వేలాది భక్తులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఉత్సవాలు విజయవంతం చేయాలని …

Read More »

ఆంధ్రప్రదేశ్ ‘అజ్ఞాత అద్భుతాల’ ఆవిష్కరణకు పర్యాటక శాఖ వినూత్న ప్రయోగం

-ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా గ్రామీణ పర్యాటకానికి కొత్త ఊపిరి -వాలంటీర్ యాత్ర సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం..తద్వారా 9 మిలియన్లకు పైగా వ్యూస్, 1,000కి పైగా బుకింగ్ ఎంక్వైరీలు -తక్కువ ఖర్చుతో ఏపీ పర్యాటకానికి జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు – అత్యధిక ప్రభావం చూపే సరికొత్త ప్రచార నమూనాకు శ్రీకారం -ఏపీ పర్యాటక రంగాన్ని కేవలం కొన్ని ప్రదేశాలకే పరిమితం చేయకుండా, రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు …

Read More »

Chief Minister and Union Minister lay foundation for Quantum Valley

-CM and Union Minister launch Quantum Innovation Centre services -India’s Quantum journey starts from Amaravati: Union Minister Jigtendra Singh -Students should adopt quantum computing skills:CM -Artificial Intelligence University to be inaugurated this month:CM -CM receives praises from Tech giants for launching Quantum journey from Amaravati AMARAVATI, Neti Patrika Prajavartha : To mark the India’s Quantum journey from Amaravati, Union Minister …

Read More »

డెంటల్, ఆయుష్ కోర్సుల్లో 76.17%-85% సీట్లు అమ్మాయిలకే..!

-కన్వీనర్, యాజమాన్య కోటాలోనూ వీరిదే హవా -2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల తీరిది -ముగిసిన ప్రవేశాలపై మంత్రి సత్య కుమార్ కు నివేదించిన ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యూజీ వైద్య విద్యలోని అన్ని కోర్సుల్లో అమ్మాయిలే అధిక శాతం సీట్లు దక్కించుకున్నారు. డెంటల్, ఆయుష్ వైద్య విద్యలో ప్రవేశాలు పొందిన వారిలో అమ్మాయిల శాతం 76.17% నుంచి 85% మధ్య నమోదైంది ఎంబీబీఎస్ లో సీట్లు పొందిన వారిలో అమ్మాయిలు 60.72% మంది ఉన్నారు. 2025-26 విద్యా …

Read More »

ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ గా అమరావతి

-క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో యువతకు ఉజ్వల భవిష్యత్తు -భూమి పూజతో ఐటీ రంగంలో సరికొత్త విప్లవానికి బీజం! -సీఎం చంద్రబాబు కృషి ప్రశంసనీయ o -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గమనాన్ని మార్చే ఒక మహా అద్భుతానికి అమరావతి వేదికగా నిలిచిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు శనివారం సీఎం చంద్రబాబు చేతులమీదగా జరిగిన భూమి పూజ రాష్ట్ర భవిష్యత్తును …

Read More »

మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు, విద్యార్థి సంఘ నాయకులపై దాడి ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలి

– వడిత్యా శంకర్ నాయక్ డిమాండ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు తాడేపల్లి లోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHER&MC) మెంబర్ సెక్రటరీ & సీఈఓ డి. సూర్యచంద్రరావు ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా, వడిత్యా శంకర్ నాయక్ — ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు మరియు గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా — తిరుపతి జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న …

Read More »