ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానికంగా గ్లోబల్ ఫిల్మ్ ప్రొడక్షన్ని సులభతరం చేయడానికి ఇండియా సినీ హబ్ పోర్టల్ని ఉపయోగించుకోవాలని రాష్రాలని కోరుతున్న కేంద్రం; వెనుకబడిన ప్రాంతాలలో తక్కువ ఖర్చుతో కూడిన సినిమాలను ప్రోత్సహించడానికి ఒక రోడ్మ్యాప్ అందజేసింది. క్రమబద్ధీకరించబడివన చలనచిత్ర అనుమతులు భారతీయ చలనచిత్ర రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతాయి; గ్రాస్రూట్ చలనచిత్ర చొరవలు మహిళలు మరియు స్థానిక సమాజాలకు సాధికారత కల్పిస్తాయని సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ చెప్పారు. ప్రజా సంభాషణలో కేంద్ర-రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడానికి; అలాగే …
Read More »Tag Archives: delhi
ఆంధ్రప్రదేశ్లో సాగర్ మిత్ర పిఎంఎంఎస్ పథకం అమలుకు ఆమోదం
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం, మత్స్య, పశుపోషణ, పాడి మంత్రిత్వ శాఖ మత్స్య విభాగం పిఎంఎంఎస్వై పథకం కింద ఆంధ్రప్రదేశ్ తీర గ్రామాలలో 350 మంది సాగర్ మిత్రలను నియమించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల వారీగా ఆమోదించగా, నియమించే సాగర్ మిత్రల వివరాలు అనుబంధం-I లో భారత ప్రభుత్వం, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కింద ఉన్న భారతీయ జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇంకోయిస్) ఆంధ్రప్రదేశ్తో సహా తీర రాష్ట్రాలకు సంభావ్య …
Read More »ఆంధ్రప్రదేశ్ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా చేసిన రైతు రైలు
-కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి -ఆంధ్రప్రదేశ్ లో రైతు రైలు సేవలపై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల ప్రయోజనార్థం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రైతు రైలు సేవలు ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవంతంగా కొనసాగుతున్నాయి. 2020 ఆగస్టు 7 నుంచి ప్రారంభమైన రైతు రైలు ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 116 సార్లు అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, త్రిపుర …
Read More »ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి… : తిరుపతి ఎంపి గురుమూర్తి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలపై వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన అంశాన్ని ప్రశ్నించారు. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా నవంబర్ – 2022 నుండి మే 2025 వరకు అందిన ఫిర్యాదులు, పరిష్కరించబడిన ఫిర్యాదులు, పరిష్కరించడానికి తీసుకొన్న సగటు సమయం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలపై వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార …
Read More »తిరుపతిలో సిజిహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు ఆలస్యంపై లోక్సభలో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో సిజిహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినప్పటికీ ఇంత వరకు ప్రారంభించని విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.దాదాపు ఏడాది క్రితం ప్రకటించిన ఈ కేంద్రం సిబ్బంది నియామకం ఆలస్యం వల్ల ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు. నిర్వాహక లోపాల వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య సేవలు అందకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో నియామకాలు జరిగేలోగా తాత్కాలిక ఒప్పంద సిబ్బంది …
Read More »ఎట్టకేలకు తగిలిన సిగ్నల్
-ఎంపి గురుమూర్తి కృషితో బిఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుకు మార్గం సుగమం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంటు పరిధిలోని గూడూరు నియోజకవర్గం పూడిరాయదొరువు, సూళ్ళురుపేట నియోజకవర్గం ఇరకం దీవిలో ఎట్టకేలకు బిఎస్ఎన్ఎల్ 4జి టవర్ల ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయి. తీర ప్రాంత గ్రామాలైన పూడిరాయదొరువు, ఇరకం దీవిలో సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా లేక తుఫాను వంటి అత్యవసర సమయాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలని అక్కడ పర్యటించిన సమయంలో స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ గురుమూర్తి బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా …
Read More »మత్స్య సహకార సంఘాల జీవనోపాధి సవాళ్లపై తిరుపతి ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం వివరణ
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక మత్స్యకార సహకార సంఘాలు ఎదుర్కొంటున్న జీవనోపాధి సవాళ్లపై తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి లోక్సభలో ప్రశ్నించారు. తీర ప్రాంతంతో సంబంధం లేని ప్రాథమిక మత్స్యకార సహకార సంఘాలు ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, సహకార సంఘాల నిర్వహణలో అవకతవకలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి అని వివరాలు కోరారు. ఈ ప్రశ్నకు కేంద్ర మత్స్య శాఖా సహాయ మంత్రి జార్జ్ కురియన్ సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద …
Read More »గవర్నర్ అశోక్ గజపతి రాజు దంపతులకు టిడిపి ఎంపీలు సన్మానం
-కేంద్రమంత్రి పెమ్మసాని నివాసంలో అల్పాహార విందు -హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని ఆయన నివాసానికి ఢిల్లీ పర్యటనలో వున్న గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, సతీమణి సునీలా గజపతిరాజు మంగళవారం విచ్చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో గవర్నర్ అశోక్ గజపతి రాజు దంపతులతో పాటు టిడిపి ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం అశోక్ గజపతి …
Read More »సశక్త్ పంచాయతీ నేత్రి అభియాన్ ద్వారా మహిళా నాయకత్వానికి నూతనోత్తేజం
-ఆంధ్రప్రదేశ్కు రూ.58.49 కోట్లు నిధుల మంజూరు -లైంగిక హింసపై చట్ట అవగాహన కోసం కేంద్రం ప్రత్యేక ప్రైమర్ విడుదల -కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొ.ఎస్.పి.సింగ్ బఘేల్ వెల్లడి -సశక్త్ పంచాయతీ నేత్రి అభియాన్ పై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ‘సశక్త్ పంచాయత్ నేత్రి అభియాన్’ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళా ఎన్నికైన ప్రతినిధుల …
Read More »పాఠశాలల్లో ఆరోగ్య రాయబారుల నియామకం గురించి ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ని కింది విధంగా ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు (ఎ) బాల్య ఊబకాయాన్ని దృష్టిలో ఉంచుకుని వంటలో 10 శాతం నూనెను తగ్గించాలని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఏదైనా సలహా జారీ చేసిందా మరియు అలా అయితే, దాని వివరాలు; (బి) విద్యార్థులలో ఊబకాయాన్ని గుర్తించడానికి మరియు తల్లిదండ్రులు తగిన పరిష్కార చర్యలు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేయడానికి ఉపాధ్యాయులకు ఏదైనా శిక్షణ ఇవ్వాలని …
Read More »
Prajavartha Online Telugu News