-అసలైన విజన్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్: ఎంపీ గురుమూర్తి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ముఖ్య అతిధిగా హాజరై కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్నవారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను కొనియాడారు. …
Read More »Tag Archives: delhi
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : • పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం • రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరిన ముఖ్యమంత్రి • కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని సీఎం విజ్ఞప్తి పూర్వోదయతో గ్రోత్ ఇంజన్ గా ఏపీ • …
Read More »కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : • రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. • ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో పాటిల్ను కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. • ఆంధ్రప్రదేశ్కు నీటి భద్రత అత్యంత కీలక …
Read More »వృధా జలాలు వాడుకుంటామంటే అభ్యంతరం ఎందుకు?
-పోలవరం-నల్లమల సాగర్ కి అనుమతులు ఇవ్వాలి. -సహజ సూత్రాల ప్రకారం దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కి హక్కు ఉంటుంది. -ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో కలిసిపోతున్న గోదావరి వృధా జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వాడుకుంటామంటే ఎవరికి ఏ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన కేంద్ర జల్ శక్తి శాఖా …
Read More »సీఎం చంద్రబాబు కు స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు గురువారం ఢిల్లీకి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఢిల్లీ విమానాశ్రయంలో సహచర ఎంపీలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు. కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై చర్చించేందుకు శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశంకానున్నారు.
Read More »విజయవాడ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివనాథ్ కృషి
-కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ పురందేశ్వరి భేటీ -గొల్లపూడి లోని బల్బ్ లైన్ల వద్ద శాటిలైట్ / హాల్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన -కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంట నీటి నిల్వ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి -ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్ధనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల …
Read More »ఆంధ్రప్రదేశ్లో 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు వాటిలో 23 పూర్తి
-గత ఐదేళ్లలో ఏపీకి 9 ఈ.ఎమ్.ఆర్.ఎస్ లు మంజూరు -కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే వెల్లడి -ఏపీలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన విద్యార్థులకు ఉన్నత స్థాయి పోటీ పరీక్షలు ఐ.ఐ.టి-జె.ఈ.ఈ(IIT–JEE), ఎన్.ఈ.ఈ.టి (NEET) కోచింగ్ కోసం దేశవ్యాప్తంగా మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoEs) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయగా ఇందులో ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లి ఒకటిగా ఉందని …
Read More »భారత ఎగుమతుల వృద్ధికి వ్యూహాత్మక మైలురాయిగా భారత్–ఓమన్ CEPAను స్వాగతించిన ఫియో
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎగుమతిదారుల అత్యున్నత సంస్థ అయిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగుమతి సంస్థలు (FIEO), గల్ఫ్ ప్రాంతంతో భారత్ వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రధాన మైలురాయిగా భారత్–ఓమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కుదిరినందుకు హృదయపూర్వక స్వాగతం పలికింది ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో, అలాగే ఒమన్ సుల్తాన్ హిస్ మజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ గారి మార్గదర్శకత్వంలో ఈ ఒప్పందం పూర్తి చేయబడింది. గౌరవనీయులైన …
Read More »విజయవాడ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి దిశగా ఎంపీ కేశినేని శివనాథ్ అడుగులు
-రూ.2 కోట్ల 80 లక్షలు సీఎస్ఆర్ నిధులు తెచ్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృషి -కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ -ఆ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సీఎస్ఆర్ నిధులు ఇప్పించాలని విజ్ఞప్తి -సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపీ కేశినేని శివనాథ్ కృషి తో విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రూపురేఖలు మారనున్నాయి. విజయవాడ జీజీహెచ్ …
Read More »జాతీయ ఉపాధి హామీ వేతనాల చెల్లింపులో జాప్యాలపై పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి ప్రశ్న
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాలపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ప్రస్తుతం కూలీల వేతనాల కోసం ప్రత్యేక “గ్రీన్ చానల్” లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై ఆధారపడాల్సి వస్తోందని, దీని కారణంగా పేద గ్రామీణ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. కార్మికుల వేతన భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ …
Read More »
Prajavartha Online Telugu News