Breaking News

Tag Archives: delhi

మువ్వన్నెల స్ఫూర్తిని క్షేత్రస్థాయికి చేర్చండి…

-ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఉపరాష్ట్రపతి సూచన -జాతీయవాద భావనే మన దేశ అస్తిత్వం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి -ఎర్రకోట వద్ద జెండా ఊపి తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత స్వాతంత్ర్య సంగ్రామం, తదనంతరం జాతి నిర్మాణంలోనూ మువ్వన్నెల జాతీయ పతాకం పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్య సిద్ధికి 75 ఏళ్లు పూర్తవుతున్న ప్రత్యేకమైన సందర్భంలో త్రివర్ణ పతాకం స్ఫూర్తిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో పార్లమెంటు …

Read More »

PACS దరఖాస్తుల మంజూరులో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్‌

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేత ‘PACS దరఖాస్తుల మంజూరులో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం’ గా ఆంధ్రప్రదేశ్‌కు అవార్డు లభించింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నోడల్ డిపార్ట్మెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఈ కార్యక్రమము చేపడుతుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ ను మార్కెటింగ్ శాఖ కమిషనర్ తరుపున బి. శ్రీనివాసరావు సీఈఓ రైతు బజార్లు అవార్డ్ ను అందుకున్నారు.  కేంద్ర …

Read More »

ఈడీ తనను ప్రశ్నించే సమయంలో మద్దతు ఇచ్చిన పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు…

-కాంగ్రెస్​ సత్యగ్రహ్ కార్యక్రమంలో యువనేత రాహుల్​ గాంధీ -హాజరైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత్​పైకి చైనా విరుచుకుపడడానికి చూస్తున్న సమయంలో సైన్యాన్ని కేంద్రం మరింత బలపరచాల్సింది పోయి బలహీనపరుస్తోందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. వ్యవసాయ చట్టాల్లాగే ‘అగ్నిపథ్​’ పథకాన్ని ఉపసంహరించుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. దేశాన్ని ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తలకు మోదీ అప్పగించారని మండిపడ్డారు. కాంగ్రెస్​ సత్యగ్రహ్ కార్యక్రమంలో యువనేత రాహుల్​ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ, …

Read More »

Dr Mansukh Mandaviya interacts with Officials of regional PIB, DD, AIR and regional media persons; appreciates their crucial role during COVID Pandemic

-“For a Samruddh Bharat, we need a Swasthya Bharat and for a Swasthya Bharat, we need Swasthya Nagrik” -Need to reinforce messaging on COVID- Vaccination Campaign Har Ghar Dastak 2.O to encourage vaccine uptake: Dr Mansukh Mandaviya -India is at a key inflexion point of not just ‘Heal in India’ through its vibrant medical tourism, but also ‘Heal by India’: …

Read More »

ఆఫ్రికాతో సంబంధాలు భారత్ కు ప్రధానమైనవి: ఉపరాష్ట్రపతి

-గబాన్ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్ కు అండగా నిలిచినందుకు గబాన్ కు ధన్యవాదములు లిబ్రెవిల్లే, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మూడు దేశాల పర్యటనలో భాగంగా గబాన్ రిపబ్లిక్ రాజధాని లిబ్రేవిల్లే చేరుకున్న ఆయనకు గబాన్ ప్రధానమంత్రి రోజ్ క్రిస్టైన్ ఒసుకా రాపొండా, ఆ దేశ విదేశాంగ మంత్రి  మైకెల్ మౌసా అడామోలు స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా ఆ దేశ …

Read More »

మే 29వ తేదీ నాడు జరుగనున్న ‘మన్ కీ బాత్’…

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : 2022వ సంవత్సరం మే 29 న జరిగే ‘మన్ కీ బాత్’ కోసం ఆలోచనల ను పంచుకోవలసింది గా అందరికిఆహ్వానం పలికిన ప్రధాన మంత్రి నాడు పోస్టు చేయడమైనది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం మే 29వ తేదీ నాడు జరుగనున్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాని కి గాను దేశ ప్రజలు అందరూ వారి వారి ఆలోచనల ను వెల్లడి చేయవలసిందంటూ ఆహ్వానం పలికారు. ప్రధాన మంత్రి ఒక …

Read More »

అంకుర సంస్థల సంస్కృతిని విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించాలి, విద్యార్థుల్లో ఆ స్ఫూర్తిని పెంచాలి – ఉపరాష్ట్రపతి

-ఉన్నతమైన ప్రమాణాల కోసం కృషి చేయాలని సూచన -ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలకు పునరుజ్జీవాన్ని అందించేందుకు మేధో సంపత్తి హక్కుల క్రింద అమలు చేయగల పేటెంట్లపై విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాలి -మరింత పటిష్టమైన విధానాల రూపకల్పన కోసం విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం కలిసి పని చేయాలని ఉపరాష్ట్రపతి పిలుపు -చండీగఢ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయ 69వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి -పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ లను అందజేసిన ఉపరాష్ట్రపతి చండీగఢ్, నేటి పత్రిక ప్రజావార్త : అంకుర సంస్థల (స్టార్టప్) సంస్కృతిని ప్రోత్సహించటంతో పాటు, విద్యార్థులు …

Read More »

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని కలిసిన ఏయిమ్స్ డైరెక్టర్ & సీఈవో ప్రొ. ముకేశ్ త్రిపాఠి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఏయిమ్స్ డైరెక్టర్ & సీఈవో ప్రొ. ముకేశ్ త్రిపాఠి, ఇతర సీనియర్ అధికారులు ఇవాళ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ని న్యూఢిల్లీలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి ఏయిమ్స్ సాధిస్తున్న ప్రగతిని ఉపరాష్ట్రపతికి వివరించారు. వివిధ విభాగాల పురోగతిని ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.

Read More »

షరతులకు లోబడితేనే రూసా నిధులు

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలను అత్యుత్తమ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం రాష్ట్రీయ ఉచ్ఛతార్‌ శిక్ష అభియాన్‌ (రూసా) అని విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ సుభాస్‌ సర్కార్‌ తెలిపారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రూసా నిధులకు రాష్ట్రాల వాటాను సకాలంలో జమ చేయడం అంతకు ముందు విడుదల చేసిన నిధులలో 75 శాతం నిధులు ఖర్చు చేయడం వంటి కొన్ని షరతులకు లోబడి …

Read More »

విశాఖ లాజిస్టిక్ పార్క్ ప్రతిపాదనల్లో పురోగతి

-రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటు ప్రతిపాదన పురోగతిలో ఉన్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం రాజ్యసభకు తెలిపారు. వైస్సార్సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ భారత్‌మాల పరియోజనలో భాగంగా దేశంలో 35 ప్రాంతాల్లో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టినట్లు మంత్రి చెప్పారు. అలా ఎంపిక చేసిన 35 ప్రాంతాల్లో విశాఖపట్నం …

Read More »