-విజన్ తోనే అభివృద్ధి – కోకాపేట భూముల ధరలే దీనికి ఉదాహరణ -కూటమికి ప్రజాసంక్షేమమే పరమావధి -18 నెలల్లో పెన్షన్ల కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు -చింతలపూడి లిఫ్ట్ పూర్తి చేసి రైతులకు నీరిస్తాం -వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చాలా ప్రమాదకరం -ఉంగుటూరులో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో పెన్షన్ల పంపిణీ కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని, …
Read More »Tag Archives: Eluru
ఐ.ఎస్.జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు -ఆలయ స్థల పురాణం పుస్తకం ఆవిష్కరణ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీసహిత లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలసి కొండకు వచ్చారు. ఆలయానికి విచ్చేసిన సందర్భంలో తొలుత పవన్ కళ్యాణ్ …
Read More »ఐ.ఎస్. జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రెయిన్ పరిశీలించిన పవన్ కళ్యాణ్
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఐ.ఎస్. జగన్నాథపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. డ్రెయిన్ నిర్మాణంలో ఎన్ని పొరలు ఉంటాయి? ఎంత లోతులో నిర్మించారు? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రెయిన్ ను ఆనుకుని ఉన్న ఇంటి నుంచి ఒక బిందె నీటిని వంపి పని తీరుని పరిశీలించారు. రూ. 77,173 నిర్మాణ వ్యయంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో …
Read More »ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్
-ఘనంగా సర్దార్ @150 యూనిటీ మార్చ్” ర్యాలీ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ అన్నారు. మై భారత్ (నెహ్రూ యువ కేంద్ర) ఏలురూ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం”సర్దార్ @150 యూనిటీ మార్చ్” ర్యాలీలో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ (జాతీయ సమైక్య దినోత్సవం)లో భాగంగా ర్యాలీని ఏలూరు ఇండోర్ స్టేడియం నుండి పాత బస్టాండ్ వరకు …
Read More »జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్ధార్ వల్లభాయ్ పటేల్
-ప్రజలంతా జాతీయ ఐక్యతా భావంతో మెలగాలి -31 అక్టోబర్ నుంచి నవంబర్ 25 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, మై భారత్ ఏలూరు జిల్లా సంచాలకలు భారత్, యువజన అధికారి సుంకర రాము ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్ధార్ @ 150 లో భాగంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రచార యాత్ర డిజిటల్ దశను ప్రారంభించటం గర్వంగా ఉందని కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, భారత్, జిల్లా యువజన అధికారి సుంకర …
Read More »ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని పాత్రికేయులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య
-పీఐపీ విజయవాడ ఆధ్వర్యంలో ఏలూరులో పాత్రికేయులకు వార్తాలాప్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల జీవన పురోగతిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఏలూరు శాసససభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పాత్రికేయులకు పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) – విజయవాడ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించిన వార్తాలాప్ కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్తాలాప్ కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయుల్ని ఉద్దేశించి ప్రసంగి స్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల పై …
Read More »అత్యవసర, ఆపద సమయంలో ప్రవేటు వైద్యం చేసుకున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒకవరం.
-పట్టణాలు ధీటుగా గ్రామాలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్కేక దృష్టి. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : చాట్రాయి మండలం నరసింహారావు పాలెం క్రొత్త అర్జునవాడ, రామాలయం వద్ద రూ 20 లక్షలతో రెండు సిసిరోడ్డులు ప్రారంభోత్సవాలు, నరసింహారావు పాలెం రైతుసేవాకేంద్రంలో 19 మంది నిరుపేదలకు రూ 7 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లబ్ధిదారులకు అందజేసి, పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. …
Read More »మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును, ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాము
-రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : చాట్రాయి మండలం నరసింహారావు పాలెం గ్రామంలో రైతు సేవాకేంద్ర భవనం ప్రాంగణంలో శనివారం చాట్రాయి మండలంలోని ముప్పు భారిన పడిన 161 మంది మత్స్యకార కుటుంబాలకు 50 కేజీలు బియ్యం, పంచదార 1కేజీ, వంటనూనె 1 లీటరు, ఉల్లిపాయలు 1 కేజీ, కందిపప్పు 1కేజీ, బంగాళ దుంపలు 1 కేజీ చొప్పున ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. ఈ …
Read More »పోలవరం నిర్వాసితులకు రూ 1000 కోట్లు పంపిణీ
-వేలేరుపాడులో పండుగ వాతావరణం -2026 డిసెంబర్ కల్లా ఫేజ్ -1 నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పరిహారం ఇచ్చి తీరతాం -పరిహారం పంపిణీలో దళారులను నమ్మొద్దు, మోసపోవద్దు -నిర్వాసితులకు పరిహారం పంపిణీ సభలో మంత్రి నిమ్మల ఏలూరు జిల్లా-వేలేరు పాడు, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్వాసితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా వేలేరుపాడులో శనివారం పండుగ వాతావరణం లో జరిగిన నిర్వాసితుల …
Read More »రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకేసారి పింఛన్లు పెంపుదల చారిత్రాత్మక నిర్ణయం.
-నిరాధారణకు గురైన నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు గొప్పవరం. -జిల్లాలో 2,60,036 మందికి రూ 113.72 కోట్లు పంపిణీ. -ఒక్క చాట్రాయి మండలంలోనే వివిధ రకాల పింఛన్లు 8,305 మందికి రూ 3 కోట్ల 52 లక్షల 60 వేల రూపాయలు పంపిణీ. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : చాట్రాయి మండలం నరసింహారావు పాలెం క్రొత్త అర్జునవాడ, మెయిన్ రోడ్డు, సాగర్ బజార్లో శనివారం అవ్వ తాతలు, దివ్యాంగులు, వితంతువులు, తదితర ఎన్టీఆర్ భరోసా …
Read More »
Prajavartha Online Telugu News