Breaking News

Tag Archives: Eluru

ఏలూరు లో ఎన్నికల ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా…

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత ను పరిశీలించేందుకు మంగళవారం స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా ఏలూరు విచ్చేసారు. తొలుత కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ మీడియా కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. తొలుత మీడియా కంట్రోల్ రూమ్ నిర్వహణ తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా లో ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు …

Read More »

జిల్లాలో ”స్వీప్’ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా

-కలెక్టరెట్ లో ఏర్పాటు చేసిన స్వీప్ ఫోటో ప్రదర్శనను స్టాల్ ను తిలకించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు శుక్రవారం జిల్లాకు విచ్చేసిన సీఈఓ ఏలూరు కలెక్టరేట్ లో జిల్లాలో ఓటుహక్కుపై ఓటర్ల అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం …

Read More »

ఏలూరు జిల్లాలో బిజెపి ప్రచారం…

ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆధ్వర్యంలో జబర్దస్త్ కళాకారులు, ప్రముఖ సినీ గాయకులతో వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేంద్రంలోని ప్రధాని మోడీ బిజెపి ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వినోద కార్యక్రమాలతో ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. శుక్రవారం ఏలూరులోని శ్రీరామ్ నగర్ లో గల …

Read More »

జిల్లా నీటి పారుదల, వ్యవసాయ సలహా మండలి ఉమ్మడి సమావేశం

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లో ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ ల సమావేశం నందు ముఖ్యమంత్రి వారి కార్యాలయ వారు జిల్లా నీటి పారుదల సలహా మండలి మరియు వ్యవసాయ సలహా మండలి ఉమ్మడి సమావేశం ఈనెల 14వ తేదీన నిర్వహించాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల మేరకు , జిల్లా ఇంచార్జి మంత్రి వారి దృష్టికి తీసుకువెళ్లగా, ఉదయం 10. 30 ని.లకు నిర్వహించుటకు మంత్రి సమయం నిర్ణయించియున్నారు. ఈ మేరకు ఈనెల 14వ తేదీ ఉదయం 10 …

Read More »

సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు శాఖల మధ్య సమన్వయము అవసరం : – రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు.

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల కార్యక్రమం తో రాష్ట్రంలో పేదరికం శాతం 12 నుండి 6 శాతం దిగువకు వచ్చిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం నవరత్నాల కార్యక్రమాల అనుసంధానంగా సుస్ధిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై నవరత్నాలు ప్రోగ్రామ్ ఎక్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఏ ఎన్ నారాయణమూర్తి, జిల్లా వె. ప్రసన్న వెంకటేష్ లతో కలిసి …

Read More »

డా.బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు…

పోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : పోడూరు మండలం, జగన్నాధపురం గ్రామం లో డా.బాబు జగజ్జీవన్ రావు 114 వ జయంతి సందర్భంగా రాజేంద్ర నగర్ కాలనీలో సొంత ఖర్చులతో ఏర్పాటుచేసిన డా.బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుంటూరు పెద్ది రాజు, చంటి, శ్రీను, వైయస్ఆర్ సీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

Read More »

రామకృష్ణం రాజు ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి తానేటి వనిత…

గణపవరం, నేటి పత్రిక ప్రజావార్త : గణపవరం మండలంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పర్యటన సందర్భంగా మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు ను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఇందుకూరు రామకృష్ణ రాజు తో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నా ప్రతి ఒక్కరితో కలిసే మంచితత్వం రామకృష్ణం రాజు నుంచి గొప్పతనం అన్నారు. ఈ సందర్భంగా ఇందుకూరు రామకృష్ణం రాజు ఇంటికి వెళ్లి …

Read More »

4.91 లక్షల మంది పెన్షనర్లకు రూ.124.56 కోట్లు విడుదల… : కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద జిల్లా వ్యాప్తంగా 4.91 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. మార్చినెల పెన్షన్ మొత్తాలను ఏప్రిల్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటివద్ద, వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సంకల్పంలో భాగంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శుక్రవారం (ఏప్రిల్ 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని …

Read More »

రూ. 285 కోట్లతో ఇంటింటి కి త్రాగు నీరు… :  మంత్రి శ్రీరంగనాధ్ రాజు

ఆచంట(తూర్పు పాలెం), నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ ఒక్కరికీ స్వచమైన నీరు అందించాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అశాయనికి కి అనుగుణంగా జిల్లాలో రూ. 285 కోట్లతో పైపు లైన్ ప్రారంభించినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. శనివారం తూర్పుపాలెం లోని మంత్రి కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ నీటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం నేరుగా ఇంటింటికి పైపు లైన్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ …

Read More »

ఉత్సాహంగా .. ఉల్లాసంగా … ప్రారంభమైన ఎంప్లాయిస్ యూనిటీ క్రికెట్ లీగ్ టి-20 టోర్నమెంట్

-క్రీడలతో మానసిక ఉత్తేజం -క్రీడా స్ఫూర్తి ముఖ్యం -కలెక్టర్ వి .ప్రసన్న వెంకటేష్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎంప్లాయిస్ యూనిటీ క్రికెట్ లీగ్ టి 20 టోర్నమెంట్ ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజ్ క్రికెట్ మైదానంలో గురువారం ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రారంభమైంది. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహించే టి 20 క్రికెట్ టోర్నమెంట్ ను జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. క్రికెట్ లీగ్ టి 20 టోర్నమెంట్ …

Read More »