Breaking News

Tag Archives: hyderabad

కరోనా నిబంధనల విషయంలో అలసత్వం కూడదు…

-ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమిది -ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సందేశం హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. గతేడాది కరోనా ఉధృతంగా ఉన్నప్పటి పరిస్థితినుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని దృష్టిలో ఉంచుకుని సురక్షిత దూరం, మాస్కు ధరించడం, టీకాలు వేసుకోవడం వంటి కర్తవ్యాన్ని, మన …

Read More »

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లోని సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటోమేటిక్ VAPT ల్యాబ్‌ను ప్రారంభించింది

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు, సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ కిట్‌ను ప్రారంభించింది మరియు హైదరాబాద్‌లోని తమ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటోమేటెడ్ VAPT (వల్నరబిలిటీ అసెస్‌మెంట్ & పెనెట్రేషన్ టెస్టింగ్) ల్యాబ్‌ను ప్రారంభించింది. సిబ్బంది, కస్టమర్‌లు మరియు ఇతర వాటాదారులలో సైబర్ సెక్యూరిటీ అవగాహన కల్పించడం లక్ష్యం తో దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, శ్రీ. కె ఎం …

Read More »

Union Bank of India inaugurates automatic VAPT lab at Cyber Security Centre of Excellence in Hyderabad

Hyderabad,  Neti Patrika Prajavartha : Union Bank of India today, launched the Cyber Security Awareness Kit and inaugurated an automated VAPT (Vulnerability Assessment & Penetration Testing) lab at their Cyber Security Centre of Excellence in Hyderabad. The aim of this initiative is to create cyber security awareness among its staff members, customers and other stakeholders. The event was summoned by …

Read More »

Eluru – The City of Helapuri Becomes The 46th Launch Of Paradise

Hyderabad, Neti Patrika Prajavartha : After the successful launch in Kurnool and Vizianagaram, the world’s favourite biryani Paradise opens its 46th outlet in Eluru adding a new landmark in the historic city of Andhra Pradesh. The City of Helapuri as it had been since the Vengi dynasty’s regime, Eluru has been an inclusive host for south Indian cultures and powerful …

Read More »

దేవులపల్లి అమర్ కు అమెరికా తెలుగు సంఘం “ఆటా” ఎక్సలెన్స్ అవార్డ్ 

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిజం రంగంలో విశేష కృషి చేసినందుకు అమెరికా తెలుగు సంఘం దేవులపల్లి అమర్‌ను ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా & అంతర్రాష్ట్ర వ్యవహారాల (NMISA) సలహాదారుగా పనిచేస్తున్నారు, అమెరికా తెలుగు సంఘం (ఆటా) వారి వేడుకలు – సేవా డేస్ గ్రాండ్ ఫినాలే ముగింపు కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించింది. అమెరికా తెలుగు సంఘం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో 1990 …

Read More »

‘గ్రామ ఉజాలా’ పథకానికి కేంద్రం శ్రీకారం

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వినియోగదారులకు కేవలం రూ.10కి ఎల్‌ఈడీ బల్బును అందించే పథకానికి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ శుక్రవారం శ్రీకారం చుట్టింది. ‘గ్రామ ఉజాలా’ పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని తొలిదశలో అమలు చేసేందుకు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, మహారాష్ట్రలోని నాగపూర్‌, బిహార్‌లోని ఆరా, పశ్చిమగుజరాత్‌ ప్రాంతాలను ఎంచుకున్నారు. గ్రామీణులకు 7 వాట్లు, 12 వాట్లు గల మొత్తం 1.5 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ …

Read More »

సినిమాల సమాచారం…

నేటి పత్రిక ప్రజావార్త : అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘థ్యాంక్యూ’ చిత్రంలో ప్రధాన కథానాయికగా నభా నటేష్ ను తాజాగా ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. *  పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వకీల్ సాబ్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 3న నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ …

Read More »