Breaking News

Tag Archives: hyderabad

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్  గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. గవర్నర్ గురువారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ లైబ్రరీ తిలకించిన జస్టిస్ అబ్దుల్ …

Read More »

తండ్రి ఆరోగ్యం ఇంటిల్లిపాదికి శ్రీరామరక్ష… : డా. మురళీ కృష్ణ

-ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తండ్రి ఆరోగ్యం ఇంటిల్లిపాదికి శ్రీరామ రక్ష…అలాగే ఆరోగ్యవంత జీవితం ద్వారానే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అని ప్రముఖ వైద్యులు డా. మురళీ కృష్ణ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా హైదరాబాద్ నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్ లోని క్రిష్ మెడ్ స్పెషాలిటీ క్లినిక్స్ లో ఉచిత వైద్య శిబిరం జరిగింది. డా. మురళీ కృష్ణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తరచూ వైద్య పరీక్షల ద్వారానే ఆరోగ్యపరమైన, …

Read More »

ఫాదర్స్ డే, జూన్ 21 తేదీన నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం

-డా|| మురళీ కృష్ణ వెల్లడి హైదరాబాద్, (నిజాంపేట్), నేటి పత్రిక ప్రజావార్త : ఫాదర్స్ డే సందర్భంగా ఈ నెల 21 వ తేదీ ఆదివారం వయోవృద్ధులు, మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నామని డా|| ఎస్ హెచ్ ఎన్ మురళీకృష్ణ తెలిపారు. హైదరాబాద్ నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్ లోని క్రిష్ మెడ్ స్పెషాలిటీ క్లినిక్స్ లో ఆదివారం జరిగిన ఉచిత వైద్య శిబిరం లో ఆయన మాట్లాడారు. నేటి శిబిరం లో కంప్లీట్ బ్లడ్ కౌంట్, రాండమ్ బ్లడ్ షుగర్, …

Read More »

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది

-ప్రతి సమస్య మీదా మాట్లాడతాం… ప్రతి అన్యాయాన్నీ ఎదుర్కొంటాం -నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం -హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా పోటీ -పొత్తులతో వెళ్తామా..? ఒంటరిగా వెళ్తామా అన్నది కాలం నిర్ణయిస్తుంది -తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదు -రాష్ట్ర విభజన సగౌరవంగా చేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదన్నదే మా ఆవేదన -ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఇంకెత కాలం ద్వేషం రగిలిస్తారు? -కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పై చేసిన కామెంట్స్ కు సమాధానం చెబితే …

Read More »

నిజాంపేట్ లో రాజీవ్ గాంధీ నగర్ లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

-పరిపూర్ణ ఆరోగ్యానికి తరచూ వైద్య పరీక్షలు అవసరం – డా. మురళీ కృష్ణ నిజాంపేట్ (హైదరాబాద్), నేటి పత్రిక ప్రజావార్త : పరిపూర్ణ ఆరోగ్యానికి తరచూ ప్రాధమిక వైద్య పరీక్షలు చేయించుకుంటే అన్నీ విధాలుగా శ్రేయస్కరమని ఎయిర్ ఫోర్స్ విశ్రాంత అధికారి డా. మురళీ కృష్ణ అన్నారు. మానవసేవే మాధవ సేవ గా భావించే డా.మురళీ కృష్ణ బాచుపల్లి మున్సిపాలిటీ నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్ లోని క్రిష్ మెడ్ స్పెషాలిటీ క్లినిక్స్ లో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు ఆదివారం ఉచిత వైద్య …

Read More »

తెలంగాణ పురుషుల్లో జుట్టుతో పాటే వేగంగా క్షీణిస్తున్న జీర్ణక్రియ సామర్థ్యం కూడా..! త్రాయ హెల్త్ అధ్యయనంలో విస్తుపోయే నిజాలు

-1.6 లక్షల మంది భారతీయ పురుషుల పై నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జీర్ణఆరోగ్యం అత్యంత వేగంగా క్షీణిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. పురుషుల్లో జుట్టురాలడం మరియు జీర్ణఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. హైదరాబాద, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో జుట్టు రాలుదల సమస్యలకు పరిష్కారాలు అందిస్తున్న ప్రముఖ బ్రాండ్‌ త్రాయ హెల్త్‌ నిర్వహించిన జాతీయ గట్‌-హెయిర్‌హెల్త్‌ అధ్యయనం తెలంగాణలో నిశ్శబ్దంగా ముదురుతున్న ఆరోగ్యసం క్షోభాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దేశంలోని పది ప్రధాన …

Read More »

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

-నాలెడ్జి ఎకానమీని ఊహించే ఐటీకి ప్రోత్సాహం -ప్రాజెక్టుల నిర్వహణలో పీపీపీలది సక్సెస్ ఫార్ములా -యువ పారిశ్రామికవేత్తలకు ఏపీ స్వాగతం -ఈఓ సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్- 2026లో సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మూడు దశాబ్దాల క్రితం చేసిన విజన్ ఇప్పుడు ప్రతిఫలాలను ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో అమలు చేసిన ఐటీ, టెక్నాలజీ, విద్యుత్ సంస్కరణలు ఇప్పుడు ప్రయోజనాలను దక్కేందుకు కారణమవుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ …

Read More »

దోపిడీకి మూలసూత్రం కులమే..

– కులాల అంతరాలను తొలగినప్పుడే భారతరత్న కర్పూరి ఠాకూర్​కు అసలైన నివాళి – ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డా. జె. పూర్ణచంద్రరావు – హైదరాబాద్​లోని మీడియా సెంటర్​లో కర్పూరి ఠాకూర్​ వర్ధంతి హైదరాబాద్​, నేటి పత్రిక ప్రజావార్త : దోపిడీకి మూలసూత్రమైన కులం గోడలను కూల్చి చిన్న పెద్ద ఓబీసీలకు దేశంలోనే తొలిసారిగా రిజర్వేషన్లు అమలు చేసిన బడుగుల మహనీయుడు భారతరత్న, జననాయక్, బీహార్​ మాజీ ముఖ్యమంత్రి​ కర్పూరి ఠాకూర్​ అని రిటైర్డ్​ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్​ జె. పూర్ణచంద్రరావు కొనియాడారు. …

Read More »

Hyderabad Emerges as Energy Efficiency Leader as BEE Drives ₹2 Lakh Crore Power Savings Push

-BEE urges States to adopt cutting-edge global technologies for sustainable growth and grid resilience -Record electricity savings of 321.39 billion units mark one of India’s strongest clean energy performances -New BEE Director General K.C. Panigrahy calls for strict, time-bound action plans to fast-track energy efficiency nationwide Hyderabad, Neti Patrika Prajavartha : Reinforcing India’s march towards affordable energy, sustainable development, and …

Read More »

‘Rooted For Life’: Sonu Nigam Reflects on Spirituality, Upbringing, and the Beliefs That Guide His Journey

Hyderabad, Neti Patrika Prajavartha : Renowned singer Sonu Nigam opens up in a deeply reflective podcast episode of ‘Rooted For Life’ with Dr.PradeepSethi, Co-founder of Eugenix Hair Sciences,during an extensive conversation which touched above and beyond music, providing unique details about his early years, his spiritual journey and life principles that still guide him today. The show explores Sonu Nigam’s …

Read More »