-ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవులో సాగర్ పరిక్రమ పదో దశ రెండో రోజు కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా -అనుభవాలు పంచుకోవడానికి, సమస్యలు వివరించడానికి మత్స్యకారులు, మత్స్యకార రైతులకు ఉపయోగపడిన ముఖాముఖి కార్యక్రమం – రూపాలా -పీఎంఎంఎస్వై పథకం కింద ఎఫ్ఎఫ్పీవో ధృవపత్రాలు, సముద్ర భద్రత కిట్లు, చేపల రవాణా వాహనాలు, కేసీసీలను పంపిణీ చేసిన కేంద్ర మంత్రి -సాగర్ పరిక్రమ పదో దశ కార్యక్రమానికి హాజరైన సుమారు 9,500 మంది మత్స్యకారులు, వివిధ …
Read More »Tag Archives: hyderabad
ఆంధ్రప్రదేశ్లోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి సాగర్ పరిక్రమ పదో దశకు సారథ్యం వహించిన కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాలా
-పీఎంఎంఎస్వై కింద పడవలు, ఐస్ బాక్స్తో కూడిన ద్విచక్ర వాహనాలు లబ్ధిదార్లకు పంపిణీ, కొత్తగా నియమితులైన సాగర్ మిత్రలకు నియామక పత్రాలు అందజేత -మత్స్యకారులు, ఆక్వా రైతులు, పీఎంఎంఎస్వై లబ్ధిదార్లతో సంభాషించిన కేంద్ర మంత్రి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి ప్రారంభమైన సాగర్ పరిక్రమ పదో దశకు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమల శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా సారథ్యం వహించారు. ఇతర కోస్తా జిల్లాలైన బాపట్ల, కృష్ణా, పశ్చిమ …
Read More »కొత్త సంవత్సర వేడుకలకు ప్లాట్ఫామ్ 65 నుంచి కొత్త బకెట్ బిర్యానీ
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలోని అతిపెద్ద టాయ్ ట్రైన్-నేపథ్య రెస్టారెంట్ ప్లాట్ఫారమ్ 65, తన అన్ని శాఖలలో హాలీడే సీజన్ కోసం తన మెనూకు అద్భుతమైన జోడింపును ప్రకటించినందుకు ఆనందిస్తోంది. ప్రత్యేకంగా సమూహ సమావేశాల కోసం రూపొందించిన కొత్త బకెట్ బిర్యానీలను ప్లాట్ఫామ్ 65 పరిచయం చేస్తోంది, ఇది టేక్అవేకి మరియు నూతన సంవత్సర వేడుకల ఆనందాన్ని పంచుకోవడానికి అనువైనది. ప్లాట్ఫామ్ 65 జంబో ప్యాక్ని పరిచయం చేస్తోంది. ఇది 5 నుండి 8 మంది వ్యక్తుల సమూహాలకు సరైంది. ప్లాట్ఫామ్ …
Read More »తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గ విజేత/పార్టీ
-కాంగ్రెస్-64, BRS-39, BJP-08, MIM-07, CPI-01 హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : 1 సిర్పూర్ పాల్వాయి హరీష్ బాబు బీజేపీ 2 చెన్నూరు గడ్డం వివేకానంద్ కాంగ్రెస్ 3 బెల్లంపల్లి గడ్డం వినోద్ కాంగ్రెస్ 4 మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ 5 ఆసిఫాబాద్ కోవా లక్ష్మీ బీఆర్ఎస్ 6 ఖానాపూర్ వెడ్మ భొజ్జు కాంగ్రెస్ 7 ఆదిలాబాద్ పాయల్ శంకర్ బీజేపీ 8 బోథ్ అనిల్ జాదవ్ బీఆర్ఎస్ 9 నిర్మల్ మహేశ్వర్ రెడ్డి బీజేపీ 10 …
Read More »బంగాళాఖాతంలో ‘మిచాంగ్’ తుఫాను నిర్వహణ సంసిద్ధతపై జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమావేశం
హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ‘మిచాంగ్’ తుపాను నేపథ్యంలో విపత్తు నిర్వహణపై రాష్ట్ర/కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల సంసిద్ధతను సమీక్షించేందుకు మంత్రిమండలి కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్సీఎంసీ) ఇవాళ సమావేశమైంది. ఈ సందర్భంగా తుపాను ప్రస్తుత స్థితి గురించి భారత వాతావరణ విభాగం (ఐఎండి) డైరెక్టర్ జనరల్ కమిటీకి వివరించారు. ఆగ్నేయ-సమీప నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గడచిన 6 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలింది. అనంతరం ఇప్పుడు …
Read More »విజయవంతంగా 5వేలకుపైగా వెరికోజ్ వెయిన్స్ చికిత్సలు
-తెలుగు రాష్ట్రాల్లోనే ప్రప్రధమం -అత్యాధునిక హైబ్రేడ్ క్యాతల్యాబ్ ప్రారంభం -ప్రత్యేక ఆకర్షణగా ఇండియన్ యాక్టర్స్ కుమారి అనీషా ముఖర్జి -వేడుకగా చిరంజీవి హాస్పటల్ తొలి వార్షికోత్సవం హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : గత సంవత్సరం క్రితం కూకట్పల్లిలో వెరికోజ్ వెయిన్స్కు ప్రత్యేక చికిత్సా కేంద్రంగా రూపొందించిన చిరంజీవి హాస్పటల్ నేడు తొలి వసంతోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ప్రఖ్యాత వ్యాస్క్లర్ సర్జన్ డాక్టర్ కె.సంజీవరావు, డెర్మటాలజిస్టు డాక్టర్ పి.శిల్ప నేడు జరిగిన కార్యక్రమంలో తెలిపారు. కూకట్పల్లి హౌసింగ్బోర్డ్ కాలనీలోని హోటల్ వైష్ణవి గ్రాండ్లో జరిగిన విలేకరుల …
Read More »ఉత్పత్తి ధరలకే చేనేత వస్త్రాల విక్రయం
-ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత -శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో నవంబరు 2 వరకు చేనేత ప్రదర్శన హైదరాబాద్ ,నేటి పత్రిక ప్రజావార్త : ఉత్పత్తి ధరలకే అందిస్తున్న చేనేత వస్త్రాలను ఆదరించి, నేత కార్మికులకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత అన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ, ఆప్కో సంయిక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను శుక్రవారం సునీత ప్రారంభించారు. నవంబరు రెండవ …
Read More »బీసీవై ఎన్నికల శంఖారావం!
-తెలంగాణలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రామచంద్ర యాదవ్ -నవంబర్ 1న పార్టీ మేనిఫెస్టో.. అభ్యర్ధుల ప్రకటన విడుదల హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ రాజకీయ పార్టీల్లోని అసంతృప్తులుగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైనా తమ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి రావాలనుకుంటే భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ ఆహ్వానిస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడే రామచంద్రయాదవ్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల సంగ్రామంలోకి దిగేందుకు బీసీవై పార్టీ సిద్దమైంది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 70 లో జర్నలిస్ట్ కాలనీ …
Read More »ఇండోర్లో 2023 సెప్టెంబర్ 26-27 తేదీల్లో ఇండియా స్మార్ట్ సిటీస్ 2023 సదస్సు
-ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ (ఐఎస్ఏసి) 2022 విజేతలను సన్మానించనున్న రాష్ట్రపతి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యప్రదేశ్లో ఇండోర్లో 2023 సెప్టెంబర్ 26-27 తేదీల్లో ఇండియా స్మార్ట్ సిటీస్ 2023 సదస్సును కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇండోర్లోని బ్రిలియంట్ కన్వెన్షన్ సెంటర్లో సదస్సు జరుగుతుంది. సదస్సులో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 100 స్మార్ట్ సిటీలు పాల్గొంటాయి. వినూత్న ఆవిష్కరణల ద్వారా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న 100 …
Read More »దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ‘వీరుల’కు నివాళులు అర్పించేందుకు ‘మేరీ మాటి మేరా దేశ్’ ప్రచారం
-గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దేశవ్యాప్తంగా జన భాగీధారి కార్యక్రమాలు నిర్వహణ -గ్రామ పంచాయతీల్లో శిలాఫలకాలు (స్మారక ఫలకాలు) ఏర్పాటు -అమృత వాటిక రూపకల్పన కోసం దేశంలోని మూలమూలల నుంచి మట్టిని దిల్లీకి తీసుకురావడానికి అమృత కలశ యాత్ర హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి ‘మన్ కీ బాత్’లో, ‘మేరీ మాటీ మేరా దేశ్’ ప్రచారాన్ని ప్రకటించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర స్వాతంత్ర్య సమరయోధులను, వారి ధైర్యసాహసాలను గౌరవించడం …
Read More »
Prajavartha Online Telugu News