Breaking News

Tag Archives: hyderabad

BEE Initiates Groundbreaking ESCBE to Redefine India’s Construction Landscape

-ECSBC Code aims to reshaping building practices, cutting carbon emissions, and driving economic growth -The ECBC is evolving into the ECSBC, and stakeholders are invited to give FEED BACK on the draft ECSBC (Commercial & Residential) by February 12, 2024 -It will enforce stringent energy standards for new commercial and residential constructions, prioritizing holistic sustainability beyond emissions reduction -The ESCBE …

Read More »

జనసేన పార్టీలో చేరిన సినీ నటుడు పృథ్వీరాజ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

హైద‌రాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్, ప్రముఖ సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ మాస్టర్ లు బుధవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పృథ్వీరాజ్, జానీ మాస్టర్ లకు పార్టీ కండువాలు మెడలో వేసి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఇరువురికి  …

Read More »

తెలుగు చిత్రంతో అరంగేట్రం..

  -మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్లో నటించడం ఇష్టం -అందాల ముద్దుగుమ్మ సోనమ్ దాష్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అందం.. అభినయం.. ఆకర్షణ.. హాట్నెస్.. తన సొంత చేసుకున్న ఈ బ్యూటి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మోడల్. ర్యాంపు షోలలో ఒంపుసొంపులతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ అందాల ముద్దుగుమ్మ పేరు సోనమ్ దాష్. తెలుగు చిత్రాల్లో నటించాలన్న తన అభిలాషను వ్యక్తం చేస్తూ సౌత్లో ఎంతోమంది టాలెంట్ ఉన్న దర్శకులని, మోడల్స్కి, యాక్టర్స్కి సరైన వేదిక హైదరాబాద్ అని తెలిపారు. ఈ ముద్దుగుమ్మ …

Read More »

ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల్లో కమిటీలు

-ప్రజా, జర్నలిస్ట్ సంఘాలకు ఆహ్వానం -ప్రజాస్వామ్యం గెలవాలంటూ బహిరంగ ప్రకటన హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 6-7 విడుతల్లో ఎన్నికలు జరుగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల్లో కమిటీలను వేయాలని నిర్ణయించినట్లు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వ్యవస్థాపక సభ్యులు సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరావులు నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా జరగనున్న వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, …

Read More »

వికసిత భారత్ సంకల్ప యాత్రలో రెండు నెలలు 15 కోట్ల మంది ప్రజలు

హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : వికసిత భారత్ సంకల్ప యాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కేవలం రెండు నెలల కాలంలో వికసిత భారత సంకల్ప యాత్ర దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. రెండు నెలల కాలంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో 15 కోట్ల మంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల వివరాలు ప్రజలకు వివరించి, అర్హులైన వారందరికీ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రారంభమైన వికసిత భారత్ సంకల్ప యాత్రలో ప్రజలు పాల్గొంటూ సమ్మిళిత …

Read More »

పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా కనుమ వేడుకలు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘కష్టపడి పండించిన పంట చేతికొచ్చే వేళ సంతోషంతో చేసుకొనే వేడుకలు సంక్రాంతి. ప్రతి రైతు ఇంటా పాడిపంటలకు తోడ్పడిన జంతువులను గౌరవించే పర్వదినం కనుమ.. ప్రజలందరికీ భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ.. కనుమ శుభాకాంక్షలు’ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా కనుమ వేడుకలు నిర్వహించారు. గోపూజ చేశారు. పశువులకు మేత అందించారు.

Read More »

ఒకే వేదికపై దేశ వ్యాప్త చేనేత ఉత్పత్తులు

-ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత -హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నేషనల్ హ్యాండ్ లూమ్ ఎక్స్ పో -జనవరి 23 వరకు విక్రయాలు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ, సహకారంతో నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పో- గాంధీ బంకర్ మేళా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో బుధవారం ప్రారంభమైంది. జనవరి 23 వరకు జరిగే ఈ ఎక్స్‌పోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (చేనేత, జౌళి) కె. …

Read More »

కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును గురువారం పరామర్శించారు. సీఎం జగన్‌ బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్ళారు. ఆయనకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ఏపీ సీఎం రాక నేపథ్యంలో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. కేసీఆర్‌ తనయుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ ఏవీ సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఏపీ సీఎం జగన్‌… కేసిఆర్‌ను పరామర్శించారు. …

Read More »

కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పాడ హార్బర్‌లో సాగర్ పరిక్రమ పదో దశ నాలుగో రోజు కార్యక్రమాలు

-చేపల వేట, పెంపకంలో ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పద్ధతుల ద్వారా మత్స్య ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం పీఎంఎంఎస్‌వై లక్ష్యం – పర్షోత్తం రూపాలా హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌లో సాగర్ పరిక్రమ పదో దశ నాలుగో రోజు కార్యక్రమాలు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా, సహాయ మంత్రి డా.ఎల్ మురుగన్‌ ఆధ్వర్యంలో సాగాయి. ఈ కార్యక్రమంలో లబ్ధిదార్లతో రూపాలా సంభాషించారు. చేపల ఉత్పత్తి, …

Read More »

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక పురోగమనం… అంతర్జాతీయ సంబంధాలలో మెరుగుదలను ప్రశంసించిన చైనా పత్రిక “గ్లోబల్ టైమ్స్”

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థిక వృద్ధి, సామాజిక పాలన, విదేశాంగ విధానం పరంగా గణనీయమైన ప్రగతి సాధిస్తున్నదని ప్రశంసిస్తూ, బీజింగ్‌ నుంచి వెలువడే ప్రముఖ చైనా పత్రిక “గ్లోబల్ టైమ్స్” అరుదైన రీతిలో ఒక వ్యాసం ప్రచురించింది. షాంఘైలోని ఫుడాన్ విశ్వవిద్యాలయంలో ‘దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం’ డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ ఈ కథనం రాశారు. భారతదేశం గత నాలుగేళ్లలో అద్భుత విజయాలు సాధించిందని ఈ వ్యాసంలో ఆయన ప్రశంసించారు. ఈ మేరకు భారత్ …

Read More »