Breaking News

Tag Archives: hyderabad

ప్రఖ్యాత రోబోటిక్ బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ గొర్తి గణేష్ కు ప్రతిష్టాత్మక పురస్కారం

-ఎఫ్టీపీసీ ఇండియా, స్టేట్ ఐకాన్స్ ఫోరం ఆధ్వర్యంలో హెల్త్ అండ్ మెడికేర్ అచీవ్మెంట్ అవార్డు – 2023 ప్రదానం -యూ ఎస్ ఏ, యూ కే, ఇండియా లో ఫెలోషిప్స్ సాధించి మూడు దేశాలలో రోబోటిక్ సర్జరీ ట్రైనింగ్ పొందిన గణేష్ గొర్తి -డాక్టర్ గణేష్ కు అవార్డును అందజేసిన బాలీవుడ్ నటి దేబలినా దత్తా హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రఖ్యాత రోబోటిక్ బేరియాట్రిక్, గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ గొర్తి గణేష్ కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. కాంటినెంటల్ హాస్పిటల్ ద్వారా …

Read More »

తెలుగు భాషా పరిరక్షకులు డా.మండలి బుద్ధప్రసాద్ కి, కిన్నెర..ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారం

-మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చే బహూకరణ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషా పరిరక్షకులు, మాజీ ఉపసభాపతి డా.మండలి బుద్ధప్రసాద్ “కిన్నెర..ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారాన్ని” అందుకున్నారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్..నృత్య కిన్నెర సంస్థ ఆధ్వర్యంలో శక పురుషులు, పూర్వ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డా.ఎన్.టి.రామారావు శత జయంతి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉప సభాపతి డా.మండలి బుద్ధప్రసాద్ కి కిన్నెర..ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారాన్ని బహూకరించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్సులు డా.ఆర్.ప్రభాకరరావు, మద్దాలి రఘురామ్ …

Read More »

జనాకర్షణ కాదు…. జనహిత పథకాలకు పెద్ద పీట వేయాలి – ప్రజలకు ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు

-ప్రతిది ఉచితం అనే పరిస్థితి మారి సింహభాగం నిధులు విద్య, వైద్య రంగాలకు కేటాయించాలి -జ్ఞాన సముపార్జన, నైపుణ్య శిక్షణ పేదరికాన్ని పారద్రోలే మార్గాలు; విద్యలో నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి -పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేయాలి, ప్రాధాన్యత ఇవ్వాలి -పర్యావరణాన్ని విస్మరించటం మానవాళి వినాశనానికి దారి తీస్తుంది, ఇప్పటికే ఆ ప్రతికూలతలు మనం చూస్తున్నాం -పర్యావరణ పరిరక్షణకు ప్రజలు కృషి చేయటంతో పాటు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి -స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ లో ఉచిత …

Read More »

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీపీ సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో…పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిన రాష్ట్ర సమస్యలపై పార్టీ అధినేతతో ఎంపీలు చర్చించారు. విభజన సమస్యలు, పోలవరం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీవో నెంబర్ 1, లా అండ్ ఆర్డర్ పరిస్థితి వంటి అంశాలపై పార్లమెంట్ లో మాట్లాడాలని చంద్రబాబు …

Read More »

వృద్దులకు పండ్ల పంపిణీ

హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : విశ్రాంత పోలీసు ఉద్యోగి స్వర్గీయ నీల వెంకయ్య జ్ఞాపకర్ధం ఆదివారం హైదరాబాద్ కూకట్ పల్లి లోని సహృదయ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్ధులకు పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోమ్ నిర్వాహకులు వెంకయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వెంకయ్య భార్య విశ్రాంత ఉపాధ్యాయని సువార్త, కుమారుడు కోటేశ్వరరావు, అరుణకుమారి, మనుమడు జోయల్ సుధాకర్, వెన్నెల, కొటేశ్వరారావు మిత్రులు కనపర్తి రత్నాకర్, సత్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Read More »

కృష్ణ మరణం పట్ల గవర్నర్ సంతాపం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి (కృష్ణ) 79 మరణం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం ప్రకటించారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా, చిత్ర నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని …

Read More »

జనసేన ‘కౌలు రైతు భరోసా యాత్ర’కు ఎన్.ఆర్.ఐ. జనసేన ఆస్ట్రేలియా బృందం విరాళం

-పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి రూ. 25 లక్షల చెక్ అందించిన ఎన్.ఆర్.ఐ ప్రతినిధులు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజా వార్త : జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కౌలు రైతు భరోసా యాత్ర’కు ఎన్.ఆర్.ఐ. జనసేన ఆస్ట్రేలియా బృందం రూ. 25 లక్షలు విరాళం అందించింది. ఈ మొత్తాన్ని ఎన్.ఆర్.ఐ. బృందం ప్రతినిధులు హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ని బుధవారం కలిసి అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో …

Read More »

సాంబశివ ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

ఓదెల , నేటి పత్రిక ప్రజావార్త : పురాతన సాంబశివ ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు ఎంపీ వెంకటేష్ నేత తో కలిసి ప్రారంభించారు. బుధవారం ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ఎమ్మెల్యే కృషి తో రూ, 48 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సాంబ శివాలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత  మాట్లాడుతూ తనవంతు సహాయంగా తన ఎంపీ నిధుల నుండి …

Read More »

మంత్రి ఆర్.కే.రోజాని కలిసిన కామన్వెల్త్ బంగారు పతక విజేత పి.వి.సింధు…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త: హైదరాబాద్ నోవేటెల్ లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసులు శాఖా మంత్రి ఆర్.కే.రోజాని మర్యాదపూర్వకంగా కామన్వెల్త్ బంగారు పతక విజేత పి.వి.సింధు కలిసారు. కామన్వెల్త్ క్రీడలు 2022 మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో విజేతగా నిలిచిన పివి సింధు కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి శ్రీమతి ఆర్.కే రోజానీ హైదరాబాద్ నోవెటేల్ లో కలిశారు. అనంతరం మంత్రి రోజా కుటుంబ సభ్యులు, సింధు …

Read More »