Breaking News

Tag Archives: hyderabad

ఘనంగా కేశినేని నాని కుమార్తె శ్వేత నిశ్చితార్థ వేడుక

హైద‌రాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స‌భ్యులు కేశినేని శ్రీనివాస్‌(నాని) ద్వితీయ కుమార్తె శ్వేత నిశ్చితార్థ వేడుక హైద‌రాబాద్‌లోని తాజ్ కృష్ణ హోట‌ల్‌లో ఆదివారం ఘనంగా జ‌రిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటి స్పీకర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించిన కాజా రామనాధం మనుమడు కాజా రఘుతో త్వ‌ర‌లో వివాహం జ‌రుగుతుంద‌ని కేశినేని నాని తెలిపారు. కేశినేని శ్వేత‌, ర‌ఘుల నిశ్చితార్థ వేడుక‌కు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ, వ్యాపార ప్ర‌ముఖులు హాజ‌రై చిరంజీవుల‌ను ఆశీర్వ‌దించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు …

Read More »

మహానంది జాతీయ పురస్కారం అందుకున్న ఉప్పరపల్లి బంగార్రాజు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్టం లో రాజన్న సిరిసిల్ల జిల్లా లో దక్షిణ కాశీ గా పేరొందిన వేములవాడ లో మహానంది జాతీయ పురస్కారాల కార్యక్రమం చాలా వేడుక గా జరిగింది. తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో బహుముఖ ప్రజ్ఞ కనబర్చిన ప్రతిభావంతులైన వ్యక్తులకు మహానంది పురస్కారం అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విశాఖపట్నానికి చెందిన ఉప్పరపల్లి బంగార్రాజు కూడా ఉన్నారు. చిరకాలం గా చిత్రకళ లో విశేష ప్రతిభను కనబర్చినందుకు …

Read More »

జన్యుపరమైన వ్యాధుల భారాన్ని తగ్గించటంపై మరింత దృష్టి సారించాలి – ఉపరాష్ట్రపతి

-సరైన అవగాహన లేకపోవడమే తలసీమియా, సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నివారణకు అడ్డంకిగా మారాయి -ఈ సమస్యల పరిష్కారానికి అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కృషిచేయాలి -గ్రామీణ భారతంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు యువ వైద్యులకు గ్రామీణ ప్రాంతాల్లో సేవలను తప్పనిసరి చేయాలని సూచన -తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్త మార్పిడి కేంద్రాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తలసీమియా, సికిల్ సెల్ అనీమియా …

Read More »

ప్రపంచ శిఖరాల అధిరోహణే ధ్యేయం : అన్వితా రెడ్డి

-హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికిన ఎవరెస్టు స్పాన్సర్ అన్విత గ్రూప్ హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోని అన్ని ఖండాలలో ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించటమే తన ముందున్న ప్రధాన ద్యేయమని పర్వతారోహకురాలు అన్వితా రెడ్డి అన్నారు. ఎవరెస్టు పర్వతాన్ని దిగ్విజయంగా అధిరోహించిన తదుపరి హైదరాబాద్ చేరుకున్న అమెను స్పాన్సర్స్ గా వ్యవహరించిన అన్వితా గ్రూపు అధినేత బొప్పన అచ్యుతరావు బుధవారం మీడియాకు పరిచయం చేసారు. హోటల్ మెర్య్కూరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్వితా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ …

Read More »

జనసేన క్రీయాశీలక సభ్యుడి కుటుంబానికి పవన్ కళ్యాణ్ పరామర్శ

-కడియం శ్రీనివాసరావు తల్లికి రూ.5 లక్షల బీమా చెక్కు కోదాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యుడు, పార్టీ కోసం పని చేసిన జన సైనికుడు కడియం శ్రీనివాసరావు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడలో నివాసముంటున్న ఆయన కుటుంబాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కడియం శ్రీనివాసరావు తల్లి లక్షమ్మ కి జనసేన పార్టీ ప్రవేశపెట్టిన కీయాశీలక సభ్యత్వం ప్రమాద బీమా పథకం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ కుటుంబానికి …

Read More »

దిక్సూచిలా… జనసేన ప్రస్థానం పుస్తక సంకలనాలు…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : 2014 మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ సభ నుంచి 2022 మార్చి 14న ఇప్పటంలో నిర్వహించిన ఆవిర్భావ సభ వరకూ జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు, వెల్లడించిన అభిప్రాయాలను పుస్తక రూపంలో సిద్ధం చేసింది పార్టీ మీడియా విభాగం. ఏడు వాల్యూమ్స్ లో ఉన్న ఈ పుస్తకాలను గురువారం సాయంత్రం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కి అందచేశారు. ఆయన మాట్లాడుతూ “ఈ పుస్తకాలు నాకు ఎంతో ఆశ్చ్యర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. పార్టీ …

Read More »

దామోదరం సంజీవయ్య కు ఘన నివాళులు

-ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. శనివారం యువ నేత రాహుల్ గాంధీతో కలిసి హైదరాబాద్ సంజీవయ్య పార్కుకు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సమాధి వద్ద శైలజ నాథ్ నివాళులు అర్పించారు.

Read More »

M2M సర్వీస్ ప్రొవైడర్ మరియు WLAN/WPAN కనెక్టివిటీ ప్రొవైడర్‌గా సేవలను అందించడం కోసం మొదటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేసిన టెలీకమ్యూనికేషన్ల శాఖ విజయవాడ కి చెందిన మెస్సర్స్ క్లౌడ్ 7 టెక్నాలజీస్ లిమిటెడ్ కి సర్టిఫికెట్ అందించిన ఏపీ-ఎల్ఎస్ఏ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్జాన రంగంలో M2M/ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ను ఒకటిగా భారత ప్రభుత్వం గుర్తించింది. ఇది సమాజం, పరిశ్రమలు మరియు వినియోగదారులకు అపారమైన ప్రయోజనకరమైన అవకాశాలను అందిస్తుంది. కనెక్ట్ చేయబడిన పరికరాలను ఉపయోగించి ఇంధనం , ఆటోమోటివ్, భద్రత,నిఘా , రిమోట్ హెల్త్ మేనేజ్‌మెంట్,వ్యవసాయం, స్మార్ట్ గృహాలు , ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ నగరాలు మొదలైన రంగాల్లో మౌలిక సదుపాయాలను రూపొందించడానికి ఇది ఉపయోగించబడుతుంది. డిజిటల్ ఇండియా మరియు …

Read More »

జయప్రకాశ్ నారాయణ ని మర్యాదపూర్వకంగా కలిసిన జడ శ్రావణ్ కుమార్…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా ఏర్పడిన జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్  ఏప్రిల్ మంగళవారం లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు  జయప్రకాశ్ నారాయణ ని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై తాము చేసే పోరాటానికి మద్దతు తెలపాల్సిందిగా కొరకటం జరిగింది ఈ మీదట తన సహకారం ఎప్పుడూ ఉంటుందని. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం కావాలని జైభీమ్ భారత్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపిన జయప్రకాష్ నారాయణ …

Read More »

Reviewed the Power Situation in the State…

Hyderabad, Neti Patrika Prajavartha : The Hon’ble Chairman Sri. Justice C.V. Nagarjuna Reddy today reviewed the power situation in the State, especially in the wake of the restriction and control measures imposed recently. Strengthening the Transmission & Distribution networks, issues relating to recovery of long pending dues from Government Departments and local bodies, and ensuring adequate availability of feedstock were …

Read More »