-ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. శనివారం యువ నేత రాహుల్ గాంధీతో కలిసి హైదరాబాద్ సంజీవయ్య పార్కుకు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సమాధి వద్ద శైలజ నాథ్ నివాళులు అర్పించారు.
Prajavartha Online Telugu News