తెలంగాణ, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడు దలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల కు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://results.bsetelangana.org/ చూసుకోవచ్చు.ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహిం చిన విషయం తెలిసిందే.ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యా ర్థులు హాజరయ్యారు.వీరిలో 2,57,952 మంది …
Read More »Tag Archives: hyderabad
తమ్ముడికి మెగాస్టార్ భారీ విరాళం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణ కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం చెక్కుల రూపంలో అందించారు. హైదరాబాద్ నగర శివారులో ముచ్చింతల్ దగ్గర జరుగుతున్న విశ్వంభర షూటింగ్ లొకేషన్ లో వున్న చిరంజీవిని ఇవాళ అన్న నాగబాబుతో కలసి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు పవన్. విజయోస్తు అని చిరంజీవి ఆశీర్వదించారు. కాసేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల గురించి ముగ్గురూ చర్చించుకున్నారు. అక్కడే వున్న ఆంజనేయ స్వామి విగ్రహంకు దండం పెట్టుకుని చిరంజీవికి పాదాభివందనం చేశారు పవన్ …
Read More »అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు కు దరఖాస్తు స్టైలిష్ స్టార్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ కు వచ్చారు. విదేశాల్లో డ్రైవింగ్ చేసేందుకు వీలుగా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చేశారు. ఫారమ్ 4ఏ సమర్పించడంతో పాటు, లైసెన్స్ అనుమతి కోసం నిర్ణీత రుసుం చెల్లించి ప్రక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించారు.
Read More »వేడుకగా మురళీమోహన్ 50 ఏళ్ల సిని జీవిత ఉత్సవం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఆదివారం సినీ నటులు, నిర్మాత మాగంటి మురళీమోహన్ 50 వసంతాల సినీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎఫ్. టి.పి.సి, సినీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి.ఈ సందర్భంగా మురళీమోహన్ ను తెలుగు దర్శకుల సంఘం అ్యక్షులు వీరశంకర్, పలువురు దర్శకులు, నిర్వాహకులు ఘనం గా సత్కరించారు. సత్కార గ్రహీత మురళి మోహన్ మాట్లాడుతూ జగమే మాయ అనే చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యానని, …
Read More »Hyderabad Gears Up to Become a Global Energy-Efficient Growth Hub in Building Sector
-State emerged as a frontrunner in the State Energy Efficiency Index -Chief Minister A Revanth Reddy directs MA & UD and GHMC to formulate a comprehensive action plan to transform Hyderabad into the best energy-efficient cosmopolitan city in building sector -MA&UD principal secretary M Dana Kishore says the government acknowledges the importance of environmentally friendly development for improving living Standards …
Read More »9-18 సంవత్సరాల విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే లక్ష్యంతో ‘కీర్తి’ కార్యక్రమం ప్రారంభం
-భారతదేశం 2036 నాటికి టాప్-10 క్రీడాదేశంగా, 2047 నాటికి టాప్-5 దేశంగా అవతరించడంలో ‘ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్’ (కీర్తి) కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది : అనురాగ్ సింగ్ ఠాకూర్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం 2036 నాటికి టాప్-10 క్రీడాదేశంగా, 2047 నాటికి టాప్-5 దేశంగా అవతరించడంలో ‘ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్’ (కీర్తి) కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. …
Read More »BEE Gears Up for Robust Enforcement of Star Labeling Scheme
-BEE to equip State Designated Agencies (SDAs) with the necessary tools for robust market surveillance -This will ensure the integrity of labelled products and build consumer confidence -Workshop for SDAs of Southern States to be conducted in Kochi from March 14-15 -S&L program in 2020-21 alone, facilitated savings of 56 billion units of electricity worth over Rs. 30,000 crore and …
Read More »Mission LiFE Takes Center Stage: BEE Champions PM Modi’s Vision for a Sustainable Future
-BEE programs align with LiFE, intensify outreach for nationwide impact -In 2022-23, BEE deliver savings: 50.98 MTOE , Thermal Energy : 24.68 MTOE, Electricity: 306.55 Billion Units, Financial Gains: Rs 194,320 Environmental Impact: 306.40 Million Tonnes of CO2 emissions reduced -Union Power and New & Renewable Energy Minister R. K. Singh commended BEE for its innovative and world-leading schemes and …
Read More »తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించాలి
-భాషలో సంస్కృతి అంతర్భాగం -భారత పూర్వ ఉపరాష్ర్టపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు -మేడారం జాతరపై ‘ఆత్మగౌరవ ప్రతీక’ పుస్తకావిష్కరణ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సాహిత్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భారత పూర్వ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన బండి ఉష సంపాదకత్వంలో మేడారం జాతరపై వెలువరించిన ‘ఆత్మగౌరవ ప్రతీక’ సంకలనాన్ని వెంకయ్యనాయుడు బుధవారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల, తెలుగు ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతిలో …
Read More »ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వీరస్థలి తెనాలి చిత్రానికి స్థానం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : సుజాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై గల్లా జ్ఞాన శేఖర్ నిర్మాతగా, సహజకవి అయినాల మల్లేశ్వరరావు స్టోరీ రైటర్ గా, వరల్డ్ రికార్డ్ హోల్డర్, సీనియర్ జర్నలిస్టు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం లో రూపొందిన దేశ భక్తి చిత్రం వీరస్థలి తెనాలి ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. గతంలో ఇదే చిత్రానికి మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చేతులు మీదుగా …
Read More »
Prajavartha Online Telugu News