-BEE to equip State Designated Agencies (SDAs) with the necessary tools for robust market surveillance -This will ensure the integrity of labelled products and build consumer confidence -Workshop for SDAs of Southern States to be conducted in Kochi from March 14-15 -S&L program in 2020-21 alone, facilitated savings of 56 billion units of electricity worth over Rs. 30,000 crore and …
Read More »Tag Archives: hyderabad
Mission LiFE Takes Center Stage: BEE Champions PM Modi’s Vision for a Sustainable Future
-BEE programs align with LiFE, intensify outreach for nationwide impact -In 2022-23, BEE deliver savings: 50.98 MTOE , Thermal Energy : 24.68 MTOE, Electricity: 306.55 Billion Units, Financial Gains: Rs 194,320 Environmental Impact: 306.40 Million Tonnes of CO2 emissions reduced -Union Power and New & Renewable Energy Minister R. K. Singh commended BEE for its innovative and world-leading schemes and …
Read More »తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించాలి
-భాషలో సంస్కృతి అంతర్భాగం -భారత పూర్వ ఉపరాష్ర్టపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు -మేడారం జాతరపై ‘ఆత్మగౌరవ ప్రతీక’ పుస్తకావిష్కరణ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సాహిత్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భారత పూర్వ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన బండి ఉష సంపాదకత్వంలో మేడారం జాతరపై వెలువరించిన ‘ఆత్మగౌరవ ప్రతీక’ సంకలనాన్ని వెంకయ్యనాయుడు బుధవారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల, తెలుగు ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతిలో …
Read More »ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వీరస్థలి తెనాలి చిత్రానికి స్థానం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : సుజాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై గల్లా జ్ఞాన శేఖర్ నిర్మాతగా, సహజకవి అయినాల మల్లేశ్వరరావు స్టోరీ రైటర్ గా, వరల్డ్ రికార్డ్ హోల్డర్, సీనియర్ జర్నలిస్టు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం లో రూపొందిన దేశ భక్తి చిత్రం వీరస్థలి తెనాలి ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. గతంలో ఇదే చిత్రానికి మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చేతులు మీదుగా …
Read More »BEE Initiates Groundbreaking ESCBE to Redefine India’s Construction Landscape
-ECSBC Code aims to reshaping building practices, cutting carbon emissions, and driving economic growth -The ECBC is evolving into the ECSBC, and stakeholders are invited to give FEED BACK on the draft ECSBC (Commercial & Residential) by February 12, 2024 -It will enforce stringent energy standards for new commercial and residential constructions, prioritizing holistic sustainability beyond emissions reduction -The ESCBE …
Read More »జనసేన పార్టీలో చేరిన సినీ నటుడు పృథ్వీరాజ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్, ప్రముఖ సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ మాస్టర్ లు బుధవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పృథ్వీరాజ్, జానీ మాస్టర్ లకు పార్టీ కండువాలు మెడలో వేసి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఇరువురికి …
Read More »తెలుగు చిత్రంతో అరంగేట్రం..
-మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్లో నటించడం ఇష్టం -అందాల ముద్దుగుమ్మ సోనమ్ దాష్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అందం.. అభినయం.. ఆకర్షణ.. హాట్నెస్.. తన సొంత చేసుకున్న ఈ బ్యూటి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మోడల్. ర్యాంపు షోలలో ఒంపుసొంపులతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ అందాల ముద్దుగుమ్మ పేరు సోనమ్ దాష్. తెలుగు చిత్రాల్లో నటించాలన్న తన అభిలాషను వ్యక్తం చేస్తూ సౌత్లో ఎంతోమంది టాలెంట్ ఉన్న దర్శకులని, మోడల్స్కి, యాక్టర్స్కి సరైన వేదిక హైదరాబాద్ అని తెలిపారు. ఈ ముద్దుగుమ్మ …
Read More »ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల్లో కమిటీలు
-ప్రజా, జర్నలిస్ట్ సంఘాలకు ఆహ్వానం -ప్రజాస్వామ్యం గెలవాలంటూ బహిరంగ ప్రకటన హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 6-7 విడుతల్లో ఎన్నికలు జరుగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల్లో కమిటీలను వేయాలని నిర్ణయించినట్లు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వ్యవస్థాపక సభ్యులు సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరావులు నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా జరగనున్న వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, …
Read More »వికసిత భారత్ సంకల్ప యాత్రలో రెండు నెలలు 15 కోట్ల మంది ప్రజలు
హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : వికసిత భారత్ సంకల్ప యాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కేవలం రెండు నెలల కాలంలో వికసిత భారత సంకల్ప యాత్ర దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. రెండు నెలల కాలంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో 15 కోట్ల మంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల వివరాలు ప్రజలకు వివరించి, అర్హులైన వారందరికీ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రారంభమైన వికసిత భారత్ సంకల్ప యాత్రలో ప్రజలు పాల్గొంటూ సమ్మిళిత …
Read More »పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా కనుమ వేడుకలు
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘కష్టపడి పండించిన పంట చేతికొచ్చే వేళ సంతోషంతో చేసుకొనే వేడుకలు సంక్రాంతి. ప్రతి రైతు ఇంటా పాడిపంటలకు తోడ్పడిన జంతువులను గౌరవించే పర్వదినం కనుమ.. ప్రజలందరికీ భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ.. కనుమ శుభాకాంక్షలు’ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా కనుమ వేడుకలు నిర్వహించారు. గోపూజ చేశారు. పశువులకు మేత అందించారు.
Read More »
Prajavartha Online Telugu News