-Collaboration Drives Energy Efficiency Promotion -Telangana Government Prioritizes 24/7 Quality Power Supply While Adhering to Global -Government Aims to Make Telangana the Most Energy-Efficient State for Economic Growth – Sandeep Kumar Sultania -BEE’s Star Labeling Programme: Achieving Energy Savings worth Rs 30,000 Crore Annually Pioneering Innovations in Energy Conservation -Smart Savings with Star-Labeled Appliances – Milind Deore, Secretary BEE Hyderabad, …
Read More »Tag Archives: hyderabad
అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకూ- శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకూ ఎక్కడున్నా తెలుగువారంతా ఒకటే
-2047 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా తెలుగుజాతి నిలవాలన్నదే నా ఆకాంక్ష -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యమంలో ప్రపంచంలోని తెలుగువారంతా భాగస్వాములు కావాలి -తల్లిని ఎలా గౌరవిస్తామో భాషనూ అలాగే గౌరవించాలి -తెలుగుకు విశేషరూపం ఎన్టీఆర్ -ఎన్టీఆర్ స్పూర్తితో పేదరికం లేని సమాజం సాధిస్తాం -హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యమంలో ప్రపంచంలోని తెలుగువారంతా భాగస్వాములు కావాలని, 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ …
Read More »‘ఇంధన సామర్థ్య ఉద్యమ’ తెలంగాణ
-ఇంధన పొదుపులో చిత్తశుద్ధితో పనిచేస్తున్న రాష్ట్రం -ఇంధన సంరక్షణను చిన్నారులకు అలవాటుగా మార్చడంపై దృష్టి -ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు -బీఈఈ మద్దతుతో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ మార్పులను సమర్ధంగా ఎదుర్కోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)’ పిలుపునిచ్చింది. ఈ విషయంలో జాతీయ స్థాయిలో ఉద్యమంలా పనిచేయాలని, అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పేర్కొంది. …
Read More »చేనేత అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక కృషి
-చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖా రాణి -హైదరాబాద్ లో “సేవ్ ది వీవ్” చేనేత ప్రదర్శన ప్రారంభం -హాజరైన నటి రేణు దేశాయ్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత కార్మికుల అభ్యున్నతికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, చేనేత వస్త్రం అమ్మ చల్లని ఒడి వంటిందని రేఖా రాణి అభివర్ధించారు. ఆంద్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ, రూమ్9 సహకారంతో జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 41లో ని రూమ్9 పాప్ అఫ్ స్టోర్ లో ఏర్పాటు చేసిన సేవ్ …
Read More »టి.టి.డి ఛైర్మన్ బి.ఆర్. నాయుడును మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపి కేశినేని శివనాథ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో బి.ఆర్.నాయుడును కలిసి పుష్ఫగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. టివి 5 చైర్మన్ గా ఇరు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైన బి.ఆర్ నాయుడు స్వయంకృషి, పట్టుదల, ఆధ్యాత్మిక నిబద్ధతకూ ప్రతీక అని ఎంపి కేశినేని శివనాథ్ కొనియాడారు. హిందూ ధర్మ పరిరక్షణ, భక్తుల మనోభావాలు, ఆగమ శాస్త్రాల ప్రాధాన్యత అన్ని తెలిసిన బి.ఆర్.నాయుడుకి టిటిడి చైర్మన్ గా …
Read More »మాతృభాషకు జీవంతోనే తెలుగు జాతి మనుగడ
-ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ -పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య సర్వస్వం మూడో సంపుటి ఆవిష్కరణ -అధ్యక్షత వహించిన పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘‘తెలుగు రాష్ట్రాలను ఇంగ్లిష్ అనే వ్యామోహం కమ్మేసింది’’ అని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ మాతృభాషకు ప్రమాదం లేదని, ఈ విషయంలో ఒడిశా కూడా మనకన్నా మెరుగ్గానే ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, …
Read More »డి.ఆర్.డి.ఎల్ ను సందర్శించిన ఎంపి కేశినేని శివనాథ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ స్టడీ టూర్ లో భాగంగా స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ రాధ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో కలిసి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (డి.ఆర్.డి.ఎల్) ను బుధవారం సందర్శించారు. అలాగే డి.ఆర్.డి.ఎల్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ రాధ మోహన్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు. …
Read More »స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ ను సన్మానించిన ఎంపి కేశినేని శివనాథ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ టూర్ లో పాల్గొన్న విజయవాడ ఎంపి , స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ సభ్యులు కేశినేని శివనాథ్ హైదరాబాద్ తాజ్ కృష్ణలో బుధవారం స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ రాధ మోహన్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్, రాధ మోహన్ సింగ్ కు వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించి శాలువాతో సత్కరించారు.. కాసేపు వీరిద్దరూ ప్రస్తుత దేశ, రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. నెల …
Read More »రూరల్ డెవలప్ మెంట్ కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివనాథ్
-ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్, రూరల్ టెక్నాలజీ పార్క్ సందర్శన హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలోని జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) సంస్థ ను , రూరల్ టెక్నాలజీ పార్క్ (RTP) ను శుక్రవారం సందర్శించారు. రూరల్ డెవలప్ మెంట్ నిమిత్తం సెంటర్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు, వున్న పథకాలు, గ్రామీణా ప్రాంత ప్రజల జీవనోపాధి మెరుగుపర్చేందుకు, సిల్క్ డెవలప్ మెంట్ ద్వారా ఉపాధి కల్పించే అవకాశాలు తెలుసుకునేందుకు ఎంపి కేశినేని శివనాథ్ …
Read More »నాసా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కాంప్రహెన్సివ్ బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్
– అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అత్యాధునిక సదుపాయాలతో ప్రత్యేక విభాగం – ప్రారంభోత్సవ సందర్భంగా 50% రాయితీతో బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెంటివ్ ప్యాకేజీ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ – చికిత్సలందించడంతో పాటు, వ్యాధి నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మెదడు, వెన్నెముక సంబంధిత వ్యాధులకు విశేష వైద్య చికిత్సలందిస్తున్న నాసా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కాంప్రహెన్సివ్ బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఆధునిక జీవన విధానాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడుల కారణంగా ఎక్కువ మంది ప్రజలు మెదడు, …
Read More »
Prajavartha Online Telugu News