Breaking News

Tag Archives: nuzividu

ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా

-ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రికి ముఖ్యమంత్రి ఆదేశం -ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిని మంత్రి పార్థసారథి ని టెలిఫోన్ ద్వారా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు -జిల్లా యంత్రాంగాన్ని అపప్రమత్తం చేసి ఎటువంటి నష్టం సంభవించకుండా పటిష్టచర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రికి తెలియజేసిన మంత్రి పార్థసారథి నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్త్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార …

Read More »

స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలి : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించి నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు.స్పందన దరఖాస్తులను జాప్యం లేకుండా సత్వరమే …

Read More »

జగనన్న భూ సర్వే పనులు వేగవంతం చేయండి : తహసీల్దార్లకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సర్వే పనులను వేగవంతం చేయాలనీ రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి తహసీల్దార్లను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సర్వే పనులపై సోమవారం డివిజన్ లోని తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వివాదాలు లేని భూ రికార్డులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం …

Read More »

స్పందనకు హాజరు కానీ అధికారులకు షోకాజ్ నోటీసులు : ఆర్డీఓ రాజ్యలక్ష్మి హెచ్చరిక

-స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలొగా పరిష్కరించాలి : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమానికి హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలనీ ఆర్డీఓ రాజ్యలక్ష్మి సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి ఎం. హరనాథ్ ను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ …

Read More »

స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలొగా పరిష్కరించాలి : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని పరిష్కారంలో అలసత్వం వద్దని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన దరఖాస్తులను జాప్యం లేకుండా సత్వరమే వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన అర్జీదారులు ఎంతో ఆశతో …

Read More »

మధ్యాహ్న భోజన పధకంలో మెనూ సక్రమంగా నిర్వహించాలి…

-మెనూ పాటించని ఏజెన్సీ, పర్యవేక్షించని ప్రధానోపాధ్యాయులపై చర్యలు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి హెచ్చరిక నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యాహ్న భోజన పథకంలో మెనూ సరిగ్గా అమలు చేయని ఏజెన్సీ లపై చర్యలు తీసుకుంటానని రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి కంభంపాటి రాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను సోమవారం ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత, పంపిణీ, సరుకుల నాణ్యతలను ఆర్డీఓ పరిశీలించారు. మధ్యాహ్న భోజనం …

Read More »

ప్రోత్సహిస్తే ఆకాశమే హద్దుగా మహిళలు తమ సత్తా చాటుతారు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అవకాశం, ప్రోత్సాహం అందిస్తే ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాలలో తమ సత్తా చాటుతారని రెవిన్యూ డివిజినల్ అధికారి కంభంపాటి రాజ్యలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక డా.ఎం.ఆర్. అప్పారావు పి .జీ. సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో జాతీయ సేవ పధకంలో ఉత్తమ సేవలందించిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలను ఆర్డీఓ అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది ఆర్డీఓ శ్రీమతి రాజ్యలక్ష్మిని దుశ్శాలువా, పూలమాల, మెమెంటో లతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా …

Read More »

పేదరికమే ప్రాతిపదికగా గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు అందించాలి…

-అధికారులకు ఆర్డీఓ కె రాజ్యలక్ష్మి ఆదేశం నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదరికమే ప్రాతిపదికగా గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు అందించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి  కె రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆగిరిపల్లి మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన బి. నాగేశ్వరరావు తన దరఖాస్తులో తాను సామాజిక పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నానని, …

Read More »

భూముల మార్కెట్ విలువల సవరణ: ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్లోని పట్టణ గ్రామీణ ప్రాంతాలలో భూముల మార్కెట్ విలువల సవరణ చేపట్టాలని రెవెన్యూ డివిజనల్ అధికారి రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం భూముల మార్కెట్ విలువల సవరణ కమిటీ సమావేశం ఆర్టీవో అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మైలవరం, నూజివీడు, విసన్నపేట, తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని మండలాలలలో భూముల మార్కెట్ విలువల సవరణలను ప్రభుత్వ నిబంధనలను అనుసరించి చేపట్టాలన్నారు. మండల కమిటీలో సంబంధిత …

Read More »

నిర్దేశించిన లక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలు: జిల్లా కలెక్టర్ జె. నివాస్ హెచ్చరిక

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో అధికారులు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సాదించాల్సిందేనని, లక్ష్యసాధనలో వెనుకబడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరించారు. స్థానిక త్రిబుల్ ఐటీ ఆడిటోరియంలో బుధవారం రెవిన్యూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై నూజివీడు డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ నవరత్నాలు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను …

Read More »