Breaking News

Tag Archives: rajamandri

జిల్లా పంచాయితీరాజ్ జిల్లా పరిపాలనాధికారి డా॥ నందిక మహాలక్ష్మి కుమార్ కు నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పంచాయితీరాజ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డా॥ నందిక మహాలక్ష్మి కుమార్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ ను హర్యానా గవర్నర్ చేతుల మీదుగా సెప్టెంబరు 19 న గురువారం హైదరాబాద్ లోని గవర్నర్ క్యాంపు కార్యాలయంలో అందుకున్నారు. హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ అవార్డ్ ను ఆయన అందుకున్నారు. గవర్నర్ క్యాంప్ కార్యాలయం, హైదరాబాద్ లో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. విద్యాధికుడు, నిత్యాభ్యాసి …

Read More »

ఇకపై లాభసాటిగా వ్యవసాయం

-తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడి లక్ష్యంగా “పొలం పిలుస్తోంది” -వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన -సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచన – పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన.. -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగుల మందు పిచికారీ చేసే ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నదాతను ఆదుకోవడమే లక్ష్యంగా సాగులో …

Read More »

అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి డివిజన్ అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని రెవెన్యూ డివిజన్ అధికారి కేఎస్ శివ జ్యోతి తెలియజేశారు. మంగళవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ వివరాలను ఆర్డిఓ వివరిస్తూ రాజమండ్రి అర్బన్ కోరుకొండ రంగంపేట రాజానగరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడి టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించామన్నారు. మూడు అంగన్వాడీ వర్కర్ల పోస్టు కోసం 15 …

Read More »

పౌల్ట్రీ రైతుల సమస్యలను పరిష్కరించండి వినతి పత్రం అందయ్యడం జరిగింది

-2 లక్షల టన్ను ల మొక్క జొన్న -దిగుమతి కి పౌల్ట్రీ రైతులు కోసం సుంకం రద్దు కు హామీ *ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -ఎంపీ పురందేశ్వరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పౌల్ట్రీ రైతులు ఎదుర్కొటున్న సమస్య లను సానుకూల దృక్పథంలో పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ కి ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. ఈమేరకు పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులను వెంటబెట్టుకుని ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ లో కేంద్ర …

Read More »

కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సిపిఎ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ చెయ్యడం జరిగింది. ఈమేరకు లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. 2026 చివరి వరకు ఈ నియామకం వర్తిస్తుంది. సిపిఎ ఇండియా రీజియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగానే కాకుండా మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా కూడా ఆమె వ్యవహరిస్తారని …

Read More »

ప్రజా సంక్షేమ కార్యక్రమాలను  ప్రవేశపెడుతూ  చివర లబ్ధిదారుని వరకు చేరుకునే విధంగా పథకాలు  చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం

-సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భముగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుతూ వాటి ప్రయోజనాలను ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకోవడం జరుగుతోందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. సోమవారం స్థానిక 6,31,32,33,30 డివిజన్లకు సంబంధించి అజాద్ చౌక్ జంక్షన్ వద్ద స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఏర్పాటుచేసిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. …

Read More »

సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందనకి పెద్ద ఎత్తున అర్జీలు అందచేసిన ప్రజలు

-అర్జీలు పరిష్కారం కోసం అధికారులు జవాబుదారీతనం కలిగి ఉండాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పెద్ద ఎత్తున ప్రజలు అర్జీలను సమర్పించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ,జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, దిశా డిస్పి వి. వెంకటేశ్వర్లు, ఆర్ డి టూరిజం వి. స్వామి నాయుడు, డ్వామా పీడీ ఆర్ శ్రీరాములు నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. …

Read More »

విజన్ 2047 మండల స్థాయి డాక్యుమెంటేషన్ అందచేయ్యలి

-గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో గ్రామ సభ నిర్వహించాలి -క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టాలి -వందరోజులు మన ప్రభుత్వం పురోగతిపై సమీక్ష -ఉపాధి హామీ కింద మెటీరియల్ కాంపోనెంట్, పనిదినాలు పని సమీక్ష నిర్వహిస్తాం.. -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శాఖల వారీగా నిర్దేశించిన వంద రోజులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం లక్ష్యాల పురోగతి తో పాటుగా, రానున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై సన్నద్ధం కావాలని జిల్లా …

Read More »

ఆరోగ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధ్యేయం

-ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యం -ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. -నిడదవోలు పట్టణంలో స్వచ్ఛత హీ సేవా -2024 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొన్నమంత్రి -ప్రజల ప్రాణాలు రక్షించే క్రమంలో వైద్యుల పాత్ర, సేవానిరతిని అభినందించిన మంత్రి -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం ఉదయం నిడదవోలులో …

Read More »

క్రీడా వికాస కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి

-మరమ్మత్తు పనులను చేపట్టి పూర్తి చేయాలి -కలెక్టర్ పి ప్రశాంతి సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడల అభివృద్ది, క్రీడాకారుల్లో సామర్ధ్య పెంపు నేపథ్యంలో క్రీడా వికాస కేంద్రాల అవస్యకత గుర్తించి, తక్షణ మరమ్మత్తు పనులను పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం స్థానిక సీతానగరంలోని క్రీడా వికాస కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వర్షం వల్ల దెబ్బతిన్న క్రీడా వికాస్ కేంద్రంలోని …

Read More »