Breaking News

Tag Archives: rajamendri

రాజమండ్రి రూరల్ మండలం రు. 2.23 కోట్ల రూపాయలతో హుకుంపేట, పిడుంగొయ్యి, ధవలేశ్వరం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

-రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. -మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట గ్రామపంచాయతీలో రు.2.23 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పలు డ్రైన్లు, అంతర్గత సీసీ రహదారులకు మంత్రి వేణుగోపాలకృష్ణ …

Read More »

విధులను అత్యంత ప్రాధాన్యత తో నిర్వహించాలి…

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు-2024 కి సంబంధించి సెక్టరల్ అధికారులు పొలింగ్ కేంద్రాల కు ఎన్నికల సామాగ్రి తరలింపు పర్యవేక్షణా నుంచి రిసెప్షన్ కేంద్రాలకు చేరే వరకు విధులను అత్యంత ప్రాధాన్యత తో నిర్వహించాలని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఎన్.తేజ్ భరత్ ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో 51- రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఎన్.తేజ్ …

Read More »

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2 లక్షల 50వేల రూపాయల చెక్కు  పంపిణీ

-మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల ఆరోగ్య భద్రతకు కొండంత భరోసానిస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరైన రూ.2 లక్షల 50 రూపాయల చెక్కును లబ్ధిదారాలైన పాము రామకృష్ణ వారి సతీమని అనంతలక్ష్మి కి మంత్రి వేణుగోపాలకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదిక పై వీడియో కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం సి ఎస్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి  భూముల రిజిస్ట్రేషన్, రీ సర్వే, ఇనాం అసైన్ ల్యాండ్,  ఎస్ టి పి ఐ,  హౌసింగ్ , వైద్య ఆరోగ్య, ఆరోగ్యశ్రీ  పంచాయతి రాజ్ , ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్, పరిశ్రమలు, వైద్య ఆరోగ్య, పల్స్ పొలియో , పప్పు ధాన్యాల సేకరణ , అంశాలపై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ …

Read More »

18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేస్తున్నాం.

-గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదు అయిన పి ఏస్ పరిధిలో పర్యటించి దిశా నిర్దేశం చేస్తున్నాం -ఓటర్ల లో చైతన్యం కోసం రాజకీయ పార్టీల నుంచి సహకారం అవసరం -జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టరు కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరిని ఓటరుగా నమోదు చేస్తున్నామని, పోలింగ్ తక్కువ నమోదు అయినా పి ఎస్ ల వారీగా సమీక్ష నిర్వహించి అవగాహన పెంపొందుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత తెలియ …

Read More »

ద్వారకా తిరుమల మండల వాలంటీర్లకు హోంమంత్రి తానేటి వనిత చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

ద్వారకా తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి  రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ సువర్ణయుగం నెలకొల్పారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. వాలంటీర్లు జీతం కోసం పనిచేసే ఉద్యోగులు కాదని.. గౌరవ వేతనం తీసుకుంటూ ప్రజా సేవ చేస్తున్నారనితెలిపారు. శుక్రవారం ద్వారకా తిరుమల మండలం గొల్లగూడెంలో బొండాడ గార్డెన్స్ లో నిర్వహించిన ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు …

Read More »

కలెక్టరేట్ లో ఫిబ్రవరి 24 న వికాస ఆద్వర్యంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 24 వ తేదీ శనివారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళలో హెచ్ డి ఎఫ్ సీ మేనేజర్స్, ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు , డెక్కన్ కెమికల్స్ కంపెనీలో ట్రైనీ (ప్రొడక్షన్), , సీఐఇ, డిక్సన్ కంపెనీలో టెక్నిషియన్, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ.టి.ఐ, …

Read More »

కోరుకొండ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ సాకారం

-కోరుకొండలో అగ్నిమాపక కేంద్రం ప్రారంభోత్సవం.. -80 లక్షల రూపాయలతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం… -సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే రాజా… -ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న హోం మినిస్టర్ తానేటి వనిత, మంత్రి వేణు గోపాలకృష్ణ , ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అవసరమైన చోట అగ్నిమాపక కేంద్రాలు నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత పేర్కొన్నారు. ఆదివారం నాడు కోరుకొండ మండలం కాపవరం …

Read More »

బ్యారేజ్ రహదారి పనులు మరమ్మత్తుల నిమిత్తం మరో 5 రోజులు మూసివేత

-క్యురింగ్ పనుల నిమిత్తం ఇరిగేషన్ అధికారులు విజ్ఞప్తి మేరకు నిర్ణయం -మరమ్మత్తుల అనంతరం యధావిధిగా ట్రాఫిక్ కి అనుమతి -కలెక్టర్ మాధవీలత ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్యారేజ్ మరమ్మత్తు పనుల కోసం ఫిబ్రవరి 10 వరకూ ట్రాఫిక్ మళ్లింపు ఉత్తర్వులను ఫిబ్రవరి 15 వ తేదీ వరకు పొడింగించడం జరిగిందనీ, ఆ మేరకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ పై రూ . …

Read More »

” సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి” నిర్మూలన గోడ ప్రతుల ఆవిష్కరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి దేశంలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ తమ వంతు గా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ” సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి” నిర్మూలన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా మాధవీలత మాట్లాడుతూ, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి పిల్లల్లో వొచ్చే జన్యూ పరమైన వ్యాది అన్నారు. లక్షణాన్ని కలిగి ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ నీ …

Read More »