-తల్లితండ్రులు , ఉపాద్యాయులు మాదక ద్రవ్యాలను వినియోగించే వారి ప్రవర్తన నిశితంగా పరిశీలించడం సాధ్యం అవుతుంది. -మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి -కలక్టర్ ప్రశాంతి -ఎస్పీ నరసింహా కిషోర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాదక ద్రవ్యాలు వినియోగం, సమాజం పై దాని ప్రభావం పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నా, దాని వినియోగం పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి …
Read More »Tag Archives: rajamendri
ప్రజలకు రెవిన్యూ సేవలు అందించే క్రమంలో జవాబుదారీతనం అవసరం
-రెవెన్యూ సేవలు అందించడంలో నిర్దేశించిన లక్ష్యలను పూర్తి చెయ్యాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ సేవలు అందించే క్రమంలో జవాబుదారీతనం కలిగి ఉండేలా చూసుకోవాలని, రీ సర్వే లో భాగంగా మ్యుటేషన్, కొరిలేషన్, గ్రౌండ్ టూతింగ్ పనులను పూర్తి చేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవిన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి …
Read More »గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి
-రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో పౌష్టికా హార కిట్స్ పంపిణీ -స్వామి రఘవీరానందజీ మహరాజ్ -ప్రాజెక్టు డైరెక్టర్, ఐసిడిఎస్ కే కె.విజయ కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు పౌష్టికా హారం తప్పనిసరిగా తీసు కోవాలని ప్రాజెక్టు డైరెక్టర్, ఐసిడిఎస్ కే కె.విజయ కుమారి అన్నారు. శుక్రవారం శంభు నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ లో స్వామి రఘవీరా నందజీ మహరాజ్, డి.ఎమ్. హెచ్.ఓ. కె. …
Read More »బొమ్మూరు వైటీసీలో డిఆర్డిఏ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్..
-కీలక కార్యాలయాలు ఒకే చోట ఉండడం శుభ పరిణామం -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరవేయడంలోజిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం బొమ్మూరు వై.టి.సి. కాంపౌండ్ లో వున్న భవనంలో డి.ఆర్.డి.ఎ (జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ) కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా సమాఖ్య అధ్యక్షులు కే. సుజాత, …
Read More »ప్రపంచ దేశాల్లో మల్ఖా చేనేత కాటన్ ఫాబ్రిక్స్ వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది
-మన ప్రాంతంలో మంచి డిజైన్లతో రూపొందించిన మల్ఖా చేనేత కాటన్ ఫాబ్రిక్స్ వస్త్రాలను ఆదరిద్దాం. -నగరంలో “మల్ఖా’ పులుగుర్త చేనేత కాటన్ ఫాబ్రిక్స్ వస్త్రాల విక్రయశాల -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పులుగుర్త హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన మల్ఖా చేనేత కాటన్ ఫాబ్రిక్స్ సమకాలీన డిజైన్లతో రూపొందించిన కాటన్ వస్త్రాలను వినియోగదారులకు కొరకు నగరంలో మాల్ఖా చేనేత వస్త్రాల విక్రయాలు అందుబాటులోనికి తీసుకుని రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం …
Read More »పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు మ్రింగించడం వలన రక్త హీనత, పోషకాహారలోపం నివారించవచ్చు.
-జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పారంభించిన… -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల ఆరోగ్యాన్ని దృష్టి లో ఉంచుకుని ప్రతి 6 నెలలకు ఒకసారి నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు మ్రింగించడం జరుగుతుందని కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం తాళ్లపూడి మండలం వేగేశ్వర పురం కె ఎస్ ఆర్ జిల్లాపరిషత్ హై స్కూల్ నందు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పాఠశాల విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు …
Read More »ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణకు కార్యాచరణ
-పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారణ. -బర్డ్స్ ఎక్కడ చనిపోతున్న పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలి. -ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలి. -కలెక్టరేట్లో కమెండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ తో 95429 08025 ఏర్పాటు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీల్లో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారించినందున కానూరు కేంద్రంగా 10 …
Read More »గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 8 వరకు పీజీఆర్ఎస్ రద్దు
-ప్రజలు మీకోసం పోర్టల్ ద్వారా సచివాలయాల్లో అర్జీలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు -కలెక్టర్ పీ. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రవర్తనా నియమావళి మధ్య PGRS సెషన్లకు సంబంధించిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరగదని, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచనలు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ జేశారు. కావున ఫిబ్రవరి 10 వ తేదీ పిజిఆర్ఎస్ నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు …
Read More »ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగు నిర్మూలన కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చెయ్యాలి
-జాతీయ అందత్వ నివారణ కార్యక్రమం క్రింద విద్యార్థులను ఉచిత కళ్ళజోళ్ల పంపిణీను కార్యక్రమాన్ని ప్రారంభిచాం. -నులిపురుగుల నివారణ గోడ పత్రికను ఆవిష్కరించిన.. -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యవంతమైన పిల్లల జీవన విధానంలో భాగంగా నులిపురుగు నిర్మూలన కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయ్యాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో రాష్ట్రీయ బల స్వస్త్య కార్య క్రమంలో భాగంగా నులిపురుగుల నివారణ గోడ పత్రికను ఆవిష్కరించారు. …
Read More »వెట్టిచాకిరి కార్మిక వ్యవస్థ నిర్మూలన పై అవగాహన కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మానవ రవాణా మరియు వెట్టిచాకిరి కార్మిక వ్యవస్థ నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డి ఎల్ ఎస్ ఏ, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు ఆదేశముల మేరకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి గంధం సునీత అన్నారు. కరోనా సమయంలో చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకు చెక్కు రూపంలో నష్టపరిహారం అందజేయడం జరిగిందన్నారు. కరోనా సమయంలో చనిపోయిన వారి నష్టపరిహార …
Read More »
Prajavartha Online Telugu News