-ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి.. పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయాలి -ఇకపై అధికారిక సమావేశాలలో ప్లాస్టిక్ బాటిల్స్ వాడవద్దు -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి -ఘాట్ల పరిశుభ్రతలో పోటీతత్వం పెంచి ఉత్తమ ఫలితాలు సాధిద్దాం -ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ -‘మై ఘాట్ – మై రెస్పాన్సిబిలిటీ’తో గోదావరి ఘాట్లను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం -నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ సంయుక్త కార్యాచరణలో …
Read More »Tag Archives: rajamendri
బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై కమిషన్ ఆరా
-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వినతుల స్వీకరణ -కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల ఖరారుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ సోమవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో బహిరంగ విచారణ నిర్వహించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ …
Read More »మే 4 డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లా పర్యటన – సమీక్ష, ప్రజలతో సమావేశాలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆదివారం సాయంత్రం మధురపూడి విమానాశ్రయానికి చేరుకోగా, ఆయనకు రాజమహేంద్రవరం ఇంచార్జి రెవెన్యూ డివిజనల్ అధికారి కె. ఆనందరావు , జిల్లా బిసి సంక్షేమ అధికారి బి శశాంక తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ అతిథి గృహం (మంజీరా)కు చేరుకుని రాత్రి బస చేశారు. సోమవారం మే 4 వ తేదీ ఉదయం 10 గంటల నుండి …
Read More »గోదావరి పుష్కరాల నాటికి భక్తుల కోసం ‘టెంట్ సిటీలు’, ‘హోమ్ స్టేలు’ సిద్ధం కావాలి: మంత్రి కందుల దుర్గేష్
-రాజమహేంద్రవరం టూరిజం హబ్, ఏపీటీడీసీ కాకినాడ డివిజన్ అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష – అధికారులకు కీలక ఆదేశాలు జారీ -కేరళను మించి ఏపీ పర్యాటకం..’హోమ్ స్టే’లతో సామాన్యులకు ఉపాధి కల్పించాలని వెల్లడి! పుష్కరాల వేళ ఆధ్యాత్మిక పర్యాటకం..సీఎం చంద్రబాబునాయుడు సూచనలతో పుష్కర భక్తుల కోసం 21 ప్రధాన దేవాలయాల్లో టెంట్ సిటీలు ..భక్తులకు రాజమర్యాదలు అందేలా పక్కా ప్లాన్ -మీ ఇంట్లో గది ఉందా? అయితే అది ‘హోమ్ స్టే’.. పర్యాటక రంగంలో ప్రజల భాగస్వామ్యానికి పిలుపు! -జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల …
Read More »నిడదవోలులో “దివ్యాంగ శక్తి” పథకాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
-పచ్చ జెండా ఊపి దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించిన మంత్రి దుర్గేష్ -దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, వారితో కలిసి విందు భోజనం చేసిన మంత్రి దుర్గేష్ -నిడదవోలు నియోజకవర్గంలో 4,436 మంది దివ్యాంగులకు లబ్ధి కలుగుతుందని వెల్లడి -సహాయకులకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నామని ప్రకటన -దేశంలోనే దివ్యాంగులకు రూ. 6,000 పింఛను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని వెల్లడి -రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక …
Read More »అత్యంత భక్తి శ్రద్ధలతో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు
-ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాజమహేంద్రవరంలోని స్థానిక పందిరి ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు కలెక్టర్ కీర్తి చేకూరి కలిసి ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనార్టీ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున హాజరై ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ …
Read More »జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిరంతరం – అవసరానికి మించి బుకింగ్లు చేయొద్దు
-కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గృహ అవసరాల వినియోగం కోసం, అలాగే విద్యార్థుల సంక్షేమ వసతి గృహాలు మరియు అత్యవసర సేవలకు ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు గ్యాస్ సిలిండర్లు గోకవరం, విశాఖపట్నం, విజయవాడలోని ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి ప్రతి రోజూ సాధారణ స్థాయిలో సరఫరా అవుతున్నాయని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పంపిణీ జరుగుతోందని తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 11,000 నుంచి …
Read More »జిల్లా మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : International Women’s Day సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు తూర్పుగోదావరి జిల్లా ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా విభాగం చైర్పర్సన్ శ్రీమతి ఎం. నాగలక్ష్మి వందన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రపై ఆమె ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల కోసం వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. పోటీలలో విజేతలుగా …
Read More »సోమవారం ‘మీకోసం’, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (2.3.2026) జిల్లా కలెక్టర్ కార్యాలయం లో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించబడనున్నట్లు జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100 (డబుల్ వన్ డబుల్ జీరో) కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ …
Read More »కేంద్ర బడ్జెట్పై మంత్రి కందుల దుర్గేష్ హర్షం
అమరావతి/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమని, ఇది దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చే దిశగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో పర్యాటక రంగానికి పెద్దపీట: మంత్రి దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా, ఈ రంగంపై కేంద్రం చూపిన చొరవను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర బడ్జెట్లో పర్యాటక రంగానికి …
Read More »
Prajavartha Online Telugu News