Breaking News

Tag Archives: Visakhapatnam

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

-విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ -ఆకాశం నుంచి విశాఖ అందాలను తిలకించే అద్భుత అవకాశం అంటూ ఆనందం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ -విశాఖ ఉత్సవ్‌కు విచ్చేసే సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ హెలికాప్టర్ రైడ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపిన మంత్రి దుర్గేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న విశాఖ ఉత్సవ్‌లో భాగంగా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్‌ను రుషికొండ బీచ్ లో …

Read More »

నేటి (జనవరి 24) నుండి విశాఖ ఉత్సవ్ ప్రారంభం

-ఫిబ్రవరి 1 వరకు కొనసాగనున్న సంబురం -ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ కు కూటమి ప్రభుత్వం శ్రీకారం -సముద్ర తీరానికి రండి… సంస్కృతిలో ఓలలాడండి… కొండల అందాలను ఆస్వాదించండి…ఇదే విశాఖ ఉత్సవ్ ఉద్దేశం -వైజాగ్–అనకాపల్లి–అరకు ప్రాంతాలను భారతదేశపు సమీకృత గ్లోబల్ కోస్టల్–హిల్ గ్రోత్ కారిడార్‌గా నిలబెట్టే దిశగా అడుగులు -విశాఖ ఉత్సవ్ ప్రజల పండుగ, మన సంస్కృతికి అద్దం పట్టే వేదిక అని తెలిపిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

విశాఖలో ఐటీ ఎకో సిస్టం

-స్టార్టప్ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రొత్సాహం -టూరిజానికే కాదు… టెక్నాలజీకి కేంద్రంగా విశాఖ -135 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా విశాఖ ఎకనమిక్ రీజియన్ -కాగ్నిజెంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం సమక్షంలో కాగ్నిజెంట్ సీఈఓ ప్రకటన విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖలో ఐటీ ఎకో సిస్టం ఏర్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల విశాఖ ఐటీ కేంద్రంగా అవతరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ …

Read More »

ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్

-ఐటీ, టూరిజం హబ్ సహా భోగాపురం ఎయిర్ పోర్టు పనుల్ని హెలికాప్టర్ నుంచి తిలకించిన సీఎం -విశాఖ ఎకనామిక్ రీజియన్ లో కనెక్టివిటీపై అధికారులకు సూచనలు విశాఖ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాజెక్టుల పురోగతి తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష అనంతరం ఆ ప్రాంతంలోని వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిని సీఎం హెలికాప్టర్ ద్వారా వీక్షించారు. నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ …

Read More »

గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా విశాఖ రీజియన్

-7 గ్రోత్ డ్రైవర్స్, 10 పాలసీలతో వీఈఆర్ అభివృద్ధి ప్రణాళికలు -2032 కల్లా 135 బిలియన్ డాలర్ల ఎకానమీ, 30 లక్షల ఉద్యోగాలు లక్ష్యం -మురికివాడలు లేని నగరంగా విశాఖను తీర్చదిద్దాలి -వీఈఆర్ అభివృద్ధి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ – 49 ప్రాజెక్టులపై చర్చ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర ప్రణాళికతో విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) ను గ్లోబల్ ఎకనమిక్ హబ్‌ చేయడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా విశాఖ రీజియన్

-7 గ్రోత్ డ్రైవర్స్, 10 పాలసీలతో వీఈఆర్ అభివృద్ధి ప్రణాళికలు -2032 కల్లా 135 బిలియన్ డాలర్ల ఎకానమీ, 30 లక్షల ఉద్యోగాలు లక్ష్యం -మురికివాడలు లేని నగరంగా విశాఖను తీర్చదిద్దాలి – వీఈఆర్ అభివృద్ధి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు – శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ – 49 ప్రాజెక్టులపై చర్చ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర ప్రణాళికతో విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) ను గ్లోబల్ ఎకనమిక్ హబ్‌ చేయడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా …

Read More »

విశాఖపట్నం పోలీసులకు ట్రాఫిక్ బారికేడ్లను అందించిన మాక్సివిజన్ ఐ హాస్పిటల్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి విశాఖపట్నం పోలీసులకు ట్రాఫిక్ బారికేడ్లను మాక్సివిజన్ ఐ హాస్పిటల్ వారు అందించారు. విశాఖపట్నంలోని మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్, విశాఖపట్నం నగర ట్రాఫిక్ పోలీసులకు కొత్తగా రూపొందించిన ట్రాఫిక్ బారికేడ్లను అందించడం ద్వారా సమాజ దృష్టితో కూడిన చర్య తీసుకుంది. ఈ బారికేడ్లు అధిక సాంద్రత ఉన్న ప్రాంతాలలో ట్రాఫిక్‌ను నియంత్రించడంలో మరియు రద్దీ సమయాల్లో రోడ్డు భద్రతను పెంచడంలో విభాగానికి సహాయపడతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాక్సివిజన్ సూపర్ …

Read More »

ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ వీక్షించిన హోం మంత్రి అనిత‌, ఎంపీలు క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు, ఎమ్.భ‌ర‌త్ కుమార్

వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య శ‌నివారం జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్ ను రాష్ట్ర హోం మినిస్ట‌ర్ వంగ‌ల‌పూడి అనిత‌, విజ‌య‌న‌గ‌రం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు, విశాఖ‌ప‌ట్నం ఎంపీ ఎమ్.భ‌ర‌త్ కుమార్ , టిడిపి విశాఖ జిల్లా అధ్య‌క్షుడు గండి బాబ్జి వీక్షించారు. వీరికి ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్, సెక్ర‌ట‌రీ సానా స‌తీష్ బాబు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వీరంతా క‌లిసి …

Read More »

ఏసీఏ త‌రుఫున ఇండియా క్రికెట్ క్రీడాకారుల‌కు జ్ఞాపికలు బ‌హుక‌ర‌ణ‌

-రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, కోచ్ గంబీర్ ల‌కు జ్ఞాపిక‌లు అంద‌జేత‌ -జ్ఞాపిక‌లు అందించిన‌ ఎసీఏ ప్రెసిండెంట్ కేశినేని శివ‌నాథ్, సెక్ర‌ట‌రీ సానా సతీష్ బాబు వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా ద‌క్షిణాఫ్రికా తో మూడో వ‌న్డే త‌ల‌పడేందుకు విచ్చేసిన ఇండియా క్రికెట్ టీమ్ కు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్, సెక్ర‌ట‌రీ సానా స‌తీష్ బాబు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం సీనియ‌ర్ ప్లేయ‌ర్స్ ఓపెన‌ర్ బ్యాట్స్ …

Read More »

విశాఖ క్రికెట్ స్టేడియంలో ఎకో ఫ్రెండ్లీ’ సెల్ఫీ పాయింట్ ఆవిష్కరణ

-సెల్పీ పాయింట్స్ ను ప్రారంభించిన ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్, సెక్రట‌రీ సానా సతీష్ బాబు వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : క్రికెట్ అభిమానుల ఉత్సాహానికి వేదికైన ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, శ‌నివారం భారత్-దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ సందర్భంగా సరికొత్త పర్యావరణ సందేశానికి కేంద్రంగా మారింది. స్టేడియం ఆవ‌ర‌ణ‌లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ భాగస్వామ్యం, జీవిఎంసి సహకారంతో కలిసికట్టుగా ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశాయి. ప్లాస్టిక్ రహిత నగరాన్ని నిర్మించాలనే గొప్ప లక్ష్యంతో …

Read More »