విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పరిధిలో గల అన్ని శాశ్వత కేంద్రములలో సోమవారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్లు, 22000 కోవిషీల్డ్ డోస్ లు అందుబాటులో ఉన్నట్లు మొదటి లేదా రెండోవ డోస్ వ్యాక్సినేషన్ నిర్వహిస్తునట్లు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ. ఏ. ఎస్. పేర్కొన్నారు. 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికీ మరియు గర్భిణీ స్త్రీలు, 0-5 సం,ల పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ నిర్వహణ. టీచర్లు, FLW & HCW వారికి కూడా వ్యాక్సిన్ నిర్వహణ, ప్రతి ఒక్కరు ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వినియోగించుకోని వ్యాక్సిన్ వేయించుకోవాలని, మాస్క్ వినియోగం, భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్నవెంకటేష్ ఐఏఎస్ సూచించారు
Tags vijayawada
Check Also
మునిసిపల్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
-పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, వేస్ట్ మేనేజ్మెంట్, టౌన్ ప్లానింగ్, టిడ్కో ప్రాజెక్ట్ లపై చర్చ అమరావతి, నేటి పత్రిక …