-విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ను తప్పక పాటించాలి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రహదారి భద్రత పై విద్యార్థులలో అవగాహన కల్పించుకోవడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విద్యార్థులకు సూచించారు. జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల భాగంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాస రచన, పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు శనివారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో …
Read More »Latest News
సైబర్ నేరాలపై సరైన అవగాహన ముఖ్యం
– సాంకేతికత వినియోగం, భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత సాంకేతిక యుగంలో టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ, అదే సమయంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను వినియోగించే ప్రతిఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, సైబర్ భద్రత విషయంలో రాజీపడొద్దని స్పష్టం చేశారు. శనివారం కేబీఎన్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం, …
Read More »40 సూచికల్లోనూ 100 శాతం ప్రగతికి సమష్టి కృషి
– మరో ఆరు సూచికల్లో శత శాతం లక్ష్యంగా సంపూర్ణతా అభియాన్ 2.0 – తొలి దశ విజయం స్ఫూర్తితో మలిదశకు కార్యాచరణ – ఆకాంక్షిత బ్లాకు ఆదర్శ బ్లాకు స్థాయికి ఎదగాలి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షిత బ్లాకు అయిన ఇబ్రహీంపట్నంలో సంపూర్ణతా అభియాన్ తొలిదశ కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ స్ఫూర్తితో సంపూర్ణతా అభియాన్ 2.0ను ప్రారంభించినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఇబ్రహీంపట్నం మండల ఎంపీడీవో …
Read More »విద్యార్థులకిది కీలక సమయం అలసత్వం వద్దు..
-ధైర్యంగా పరీక్షలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కండి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయమని ధైర్యంగా పరీక్షలను ఎదురుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విద్యార్థులకు సూచించారు. మార్చి 16వ తేదిన 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం జిల్లా. కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ను సందర్శించి విద్యార్థుల విద్యా భోదనను …
Read More »ఎన్టీఆర్ భరోసా పింఛన్లతో సామాజిక భద్రత
– జిల్లాలో 2,27,933 మంది లబ్ధిదారులకు రూ. 98.42 కోట్లు – కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా అర్హులైన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు తదితరులకు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతను కల్పిస్తోందని, పథకాన్ని జిల్లాలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలుచేస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. శనివారం పండగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగ్గా… 64వ డివిజన్ కండ్రికలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత….
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం 34 వ డివిజన్ కు చెందిన 56 సంవత్సరాల గట్టు పుల్లమ్మ కిడ్నీ కి సంబంధించిన వ్యాధితో బాధ పడుతోంది.. ఆమెకు సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఆర్థికంగా స్తోమత లేని వారు కావడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు.. వెంటనే ఎమ్మెల్యే సీఎం ఆర్ ఎఫ్ కు లేఖ రాసారు. పుల్లమ్మ కు వైద్య ఖర్చుల నిమిత్తం అవసరమయ్యే 9,80,000/_ రూపాయలు మంజూరు చేయాలని లేఖ రాసారు. దీనికి …
Read More »అర్హులైన లబ్ధిదారులకు KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ చేతులమీదుగా పెన్షన్ల పంపిణీ
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్లో అర్హులైన లబ్ధిదారుల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ మరియు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెట్టెం రఘురామ్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని వ్యక్తిగతంగా కలిశారు. వారి సమస్యలు, అవసరాలు మరియు అభ్యర్థనలను గమనించి, వ్యక్తిగతంగా పెన్షన్ నగదు అందజేశారు. లబ్ధిదారుల సమస్యలపై చూపిన ప్రత్యేక శ్రద్ధ, వారిలో నమ్మకం మరియు సంతృప్తిని …
Read More »అంబటి రాంబాబు పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి
-రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్ డిమాండ్ -ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ సర్కిల్ లో ధర్నా -అంబటి చిత్ర పటాలను తగలబెట్టిన టిడిపి నాయకులు -అంబటి అనుచిత వ్యాఖ్యలపై పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు -ధర్నాలో పాల్గొన్న గద్దె క్రాంతి, టిడిపి కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామాంలో వైసిపి నేతలు అనుసరిస్తున్న బూతు రాజకీయాలకు చోటు లేదు. సంస్కార హీనంగా అసభ్యకరమైన, అశ్లీల పదజాలంతో సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు …
Read More »మహిళల ఆర్థిక స్వాలంబనకు కేశినేని ఫౌండేషన్ అండగా వుంటుంది.
-ఎన్.ఐ.ఆర్.డి లో శిక్షణ పొందుతున్న మహిళలను కలిసి స్పూర్తి నింపిన కేశినేని జానకీ లక్ష్మీ -శిక్షణ తీసుకుంటున్న 50 మంది ఎస్.హెచ్.జి మహిళలకు కేశినేని జానకీ లక్ష్మీ సర్టిఫికేట్లు అందజేత -ఎన్.ఐ.ఆర్.డి లో జ్యూట్ అండ్ కాటన్ బ్యాగ్స్ హెర్బల్ ప్రొడక్ట్స్ పై 4వ రోజు శిక్షణ -ఎస్.హెచ్.జి మహిళలు స్వయం సమృద్ది వైపు అడుగులు వేయాలి -కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి ద్వారా పొందిన శిక్షణతో జీవనోపాధి మెరుగుపర్చుకోవాలి -కేశినేని ఫౌండేషన్ చైర్మన్, ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మీ …
Read More »రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ రాజధాని అమరావతిలో APCRDA ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “జాతీయ రహదారి భద్రతా మాసం–2026” సందర్భంగా “సడక్ సురక్ష – జీవన్ రక్ష”, అలాగే “Road Safety – Life Saving”(రహదారి భద్రత జీవిత పొదుపు) నినాదాలతో రాజధాని అమరావతిలో రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ APCRDA శనివారం బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా APCRDA, రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగస్వామ్యమైన ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్(PgMC), ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(PMC)ల ప్రతినిధులు, కాంట్రాక్టర్ సంస్థల సహకారంతో రోడ్డు ప్రమాదాలపై జీరో టోలరెన్స్ …
Read More »
Prajavartha Online Telugu News