Breaking News

Telangana

Kerala Leads India’s Push for Energy Efficiency and decarburization

-Key Developments and Collaborations -International Energy Festival of Kerala (IEFK) 2025. -BEE urged SDAs of States to adopt advanced Energy Efficiency Technologies for Economic development & Addressing Climate Change. Thiruvananthapuram, Neti Patrika Prajavartha : In a significant step towards reducing carbon emissions in India’s power sector and achieving the national Net Zero target by 2070, the Bureau of Energy Efficiency …

Read More »

మూలాలను మరవొద్దు

-భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి కృషి చేద్దాం -మాతృభాషను ప్రేమిద్దాం -ప్రకృతిని కాపాడుకుందాం -భారత పూర్వ ఉపరాష్ర్టపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు -‘ద వెన్యూ’ ఫంక్షన్ హాల్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మన మూలాలను మరచిపోకూడదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. మన మూలాల్లో గొప్ప సంస్కృతి ఉందని, గొప్ప సామాజిక, ధార్మిక విలువలున్నాయని అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ అజీజ్ నగర్ వద్ద ఉన్న ‘ద వెన్యూ ఫంక్షన్ హాల్’ లో స్వర్ణభారత్ …

Read More »

‘ఇంధన సామర్థ్య ఉద్యమ’ తెలంగాణ

-ఇంధన పొదుపులో చిత్తశుద్ధితో పనిచేస్తున్న రాష్ట్రం -ఇంధన సంరక్షణను చిన్నారులకు అలవాటుగా మార్చడంపై దృష్టి -ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు -బీఈఈ మద్దతుతో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ మార్పులను సమర్ధంగా ఎదుర్కోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)’ పిలుపునిచ్చింది. ఈ విషయంలో జాతీయ స్థాయిలో ఉద్యమంలా పనిచేయాలని, అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పేర్కొంది. …

Read More »

Energy Efficiency Initiatives: Telangana Leads by Example

-Telangana’s Commitment to Energy Efficiency -Focus on making Children to habituate Energy Conservation -Communication Strategies for Raising Awareness Hyderabad, Neti Patrika Prajavartha : The Bureau of Energy Efficiency (BEE), Ministry of Power, Government of India, has called for a nationwide movement to combat climate change and protect the environment. Emphasizing collective action, BEE urged governments, industries, and individuals to address …

Read More »

పంజాబ్‌ పర్యటనలో గోల్డెన్ టెంపుల్‌, జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ పాత్రికేయుల బృందం

-అటారి-వాఘా జేసీపీ బీటింగ్ రిట్రీట్ వేడుకలో పాల్గొన్న పాత్రికేయులు అమృత్‌సర్, నేటి పత్రిక ప్రజావార్త : “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం కింద, ఆంధ్రప్రదేశ్ నుంచి జర్నలిస్టుల ప్రతినిధి బృందం పంజాబ్‌లో పర్యటించింది. పర్యటన చివరిలో, పాత్రికేయులు అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌, జలియన్‌వాలా బాగ్, గోవింద్‌ఘర్ కోటను సందర్శించారు. అటారీ-వాఘా జాయింట్ చెక్ పోస్ట్ (జేసీపీ) వద్ద బీటింగ్ రిట్రీట్ వేడుకలోనూ పాల్గొన్నారు. గోల్డెన్ టెంపుల్‌గా పేరొందిన హర్‌మందిర్‌ సాహిబ్‌ను ఏపీ జర్నలిస్టులు సందర్శించారు. అక్కడ, సిక్కు మతం స్ఫూర్తిని, సేవా ఉద్దేశ్యాన్ని …

Read More »

జలంధర్ ఎన్ఐటి మరియు బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ విలేకరులు

-జాతీయ విద్యా విధానం అమలు గురించి వివరించిన జలంధర్ ఎన్ఐటి -వేవ్స్ కంటెంట్ సృష్టికర్తలకు అవకాశాన్ని నిరూపించింది: రాజిందర్ చౌదరి, ఏడిజి -సరిహద్దు సవాళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు: జలంధర్, బీఎస్ఎఫ్ ప్రధాన కార్యలయం పంజాబ్ సరిహద్దు, ఐజి, అతుల్ ఫల్జెలే జలంధర్, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ (ఆంధ్రప్రదేశ్) పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రాంతీయం) రాజిందర్ చౌదరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విలేకరలు బృందం ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ కార్యక్రమం కింద శుక్రవారం జలంధర్‌ని సందర్శించింది. జలంధర్‌లోని …

Read More »

పంజాబ్‌లో నాలుగు రోజుల ప్రెస్ టూర్‌ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధుల బృందం

-జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రగతిశీలమైంది, శాస్త్రీయమైంది మరియు ఉపాధి ఆధారితం; హర్యానా గవర్నర్ -జాతీయ విద్యావిధానం కొత్త తరానికి నైపుణ్యాలను సంపాదించడంలో తోడ్పడుతుంది; పంజాబ్ గవర్నర్ -యూటీ, చండీగఢ్ ద్వారా కొత్త క్రిమినల్ చట్టాల అమలును బహిర్గం చేసిన ప్రెస్ పార్టీ చండీగఢ్, నేటి పత్రిక ప్రజావార్త : ఎనిమిది మంది పాత్రికేయులు, విజయవాడ పత్రికా సమాచార కార్యాలయం మరియు కేంద్ర సమాచార కార్యాలయం అధికారులతో కూడిన మీడియా ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ నుంచి డిసెంబర్ 5, 2024న పంజాబ్ రాష్ట్రంలో …

Read More »

స‌మ‌ష్టి కృషితో కొండ‌ప‌ల్లి బొమ్మ క‌ళ‌కు పున‌ర్వైభ‌వం తెద్దాం..

– క‌ళా సుస్థిర‌త‌కు ప్ర‌భుత్వ ప‌రంగా పూర్తి మ‌ద్ద‌తు – తెల్ల పొణికి కొర‌త స‌మ‌స్య ప‌రిష్కారానికి జాయింట్ క‌మిటీ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నేల సంప్ర‌దాయ క‌ళా ఔన్న‌త్యానికి కొండ‌ప‌ల్లి బొమ్మ‌లు చిహ్న‌మ‌ని.. స‌మ‌ష్టి కృషితో కొండ‌ప‌ల్లి బొమ్మ క‌ళ‌కు పున‌ర్వైభ‌వం తెద్దామ‌ని, క‌ళా సుస్థిర‌త‌కు ప్ర‌భుత్వ ప‌రంగా పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. డీఆర్‌డీఏ, డ్వామా, అట‌వీ, రెవెన్యూ శాఖ‌ల …

Read More »

2021 తర్వాత ఆగిపోయిన నిధులను పునరుద్ధరించండి

-మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉంది -కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రతన్ సింగ్ కి విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్ వ్యవస్థను సమ్మిళతం చేసి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి అందాల్సిన నిధులు 2021 నుంచి కొన్ని కారణాలరీత్యా అందలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని …

Read More »

ఉపాధి పథకంలో గ్రామాభివృద్ధి మెండుగా జరగాలి

-కొత్త పనులను చేర్చాలి… గ్రామాల్లో అంతర్గత పనులకు అనుమతివ్వాలి -కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ హామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణం, అంగన్వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులు, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణాలకు సంబంధించి అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ …

Read More »