-సహాయ మాత దేవాలయం నందు ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలు ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ఇబ్రహీంపట్నం సహాయ మాత దేవాలయం నందు విచారణ గురువు అనిల్ ఎం ఎస్ ఎఫ్ ఎస్ చే దేవాలయము నందు ఆదివారము ఉదయం తొమ్మిది గంటల నుండి ఒక్కరోజు ప్రభువుతో ఉపవాస కూడికలను నిర్వహించారు. హైదరాబాద్ చెందిన విసి గురువు జైసన్ చే విశ్వాసంతో కూడిన ప్రభు తో ఒక్కరోజు కూడికను నడిపించారు. ఉదయం 9 గంటల నుండి వాక్య సందేశాన్ని ప్రజలకు అందించారు. …
Read More »Telangana
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున స్పందన కార్యక్రమం రద్దు…
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈనెల 18వ తేదీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున స్పందన కార్యక్రమమును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భారతీయ ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో, ఎన్నికల ప్రవర్తన నియమావళి ( మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులో ఉన్నందున ప్రతి సోమవారం కార్పొరేషన్ లో, జోనల్ …
Read More »నగరపాలక సంస్థ ఎన్నికల విభాగాన్ని ఆకస్మిక తనిఖీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఆదివారం నగరపాలక సంస్థ ఎన్నికల విభాగాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో విధుల్లో లేని సూపరిండెంట్ పద్మకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని మేనేజర్ ని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శనివారం నుండి ఎన్నికల కోడ్ వచ్చినందున ఎన్నికల విధుల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, విధులు కేటాయించబడిన …
Read More »రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు తొలగింపు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) శనివారం నుండే అమలులో ఉన్నందున నగరంలో రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు తొలగిస్తున్నామని, ఇంకా ఏమైనా ఎంసిసికి సంబందించి ఫిర్యాదులు ఉంటే జిఎంసిలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ సెల్ 98499 08391 నంబర్ కి కాల్ చేయడం లేదా వాట్స్ అప్ చేయవచ్చని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …
Read More »తెలుగు, హిందీ భాష అభివృద్దిలో అచార్య యార్లగడ్డ సేవలు అజరామరం
-మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు -ఘనంగా డిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాల వేడుక -డాక్టర్ ఎన్విఎల్ నాగరాజు స్మారక అవార్డు అందుకున్న వైఎల్పి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు, హిందీ భాషల అభివృద్ది అచార్ల యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అందిస్తున్న సేవలు ఎంచదగినవని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. బహుబాషా కోవిదుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మాజీ రాజ్య సభ్యులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను ఆదివారం డిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కార …
Read More »బీజేపీలోకి తరుణ్ కాకాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి బోటింగ్ క్లబ్ అధ్యక్షుడు తరుణ్ కాకాని బీజేపీలో చేరారు. శనివారం బెంజిసర్కిల్లోని స్వాతంత్య్ర సమరయోధుడు, తన తాతయ్య కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం ర్యాలీగా నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేతులమీదుగా కండువా వేసుకుని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోధ్ థావడే సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తరుణ్ కాకాని మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలకు, పనితనానికి ఆకర్షితుడినై బీజేపీలో …
Read More »దేవరపల్లిలో కాపు కమ్యూనిటీ భవన్ కు భూమి పూజ చేసిన హోంమంత్రి తానేటి వనిత
దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లిలో కాపు సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తానేటి వనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీనిలో భాగంగా దేవరపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంలో శుక్రవారం రాత్రి కాపు సంఘ కమిటీ భవనానికి భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరపల్లి ఎంపీపీ కెవికె దుర్గారావు, కాపు సంఘం …
Read More »గోపాలపురం మండలంలో వివిధ గ్రామాలను కలుపుతూ పలు రోడ్లకు శంకుస్థాపన చేసిన హోంమంత్రి తానేటి వనిత
గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం మండలంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత శుక్రవారం రాత్రి సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని వివిధ గ్రామాలను కలుపుతూ వెళ్లే రహదారులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు. మొదటిగా గోపాలపురం గ్రామంలో 75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో గోపాలపురం నుండి గుడ్డిగూడెం పోవు రహదారికి శంకుస్థాపన చేశారు. కోమటిగుంట గ్రామంలో 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పి.జే. …
Read More »పొట్టి శ్రీరాములుకు గాంధీ నాగరాజన్ నివాళి…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరామలు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్.ఆర్.గాంధీనాగరాజన్ పిలుపునిచ్చారు. శనివారం అమరజీవి పొట్టి శ్రీరామలు జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా, తెనాలిలో గాంధీచౌక్ సెంటర్లోని పొట్టి శ్రీరామలు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్.ఆర్.గాంధీనాగరాజన్ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను సైతం పొట్టి శ్రీరాములు తృణప్రాయంగా త్యాగం చేశారని అన్నారు. రాజకీయ నాయకులు తమ స్వార్థాన్ని వీడి ప్రజల కోసం …
Read More »ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా గజ్జల వెంకట లక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఓ.యం.యస్.నెం.13 తేది:15.03.2024 ననుసరించి, గజ్జల వెంకట లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా నియమితులై శనివారం బాధ్యతలు స్వీకరించారు. గజ్జల వెంకట లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నందు మెంబర్ గా 03.08.2021 నుండి కొనసాగుతూ, తేది:15.03.2024 AN మెంబర్ గా పదవీ విరమణ చేసి, మహిళా కమిషన్ చట్టం-1998 సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం యాక్ట్ 9 ఆఫ్ 2023 ప్రకారము మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా బాధ్యతలు …
Read More »
Prajavartha Online Telugu News