Breaking News

Telangana

శీ అభయాంజనేయస్వామివారి దేవస్థానంలో ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా, దుగ్గిరాలనందు శ్రీ అభయాంజనేయస్వామివారి దేవస్థానం నందు మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం దుగ్గిరాల నుండి విజయవాడ వెళ్ళే మెయిన్‌రోడ్డులో శ్రీ అభయాంజనేయస్వామివారి 42 అడుగుల భారీ విగ్రహం నెలకొల్పబడి సంవత్సరం నిండిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయా ట్రస్ట్‌ అధ్యక్షులు జూటూరి శ్రీను మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన తరువాత మొట్టమొదటి వార్షికోత్సవ వేడుకల దైవ కార్యక్రమాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి …

Read More »

“వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో నందమూరి బాలకృష్ణ పేరు”

-భారతీయ సినిమాలో 50 సంవత్సరాలు హీరోగా గుర్తింపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR), యూకే, యుఎస్ఎ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా మరియు యుఎఇలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ, వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకదాన్ని నట సింహం నందమూరి బాలకృష్ణ కి ప్రదానం చేస్తున్నారు – భారతీయ సినిమాలో అత్యంత ఘనమైన ఆయన వారసత్వం ఇప్పుడు WBR గోల్డ్ ఎడిషన్‌లో నమోదు అవుతుంది. ఈ ప్రత్యేక గుర్తింపు బాలకృష్ణ …

Read More »

South Central Railway Steps Up Monsoon Preparedness

-GM Shri Sanjay Kumar Srivastava Leads Comprehensive Safety Review Across the Zone Secunderabad, Neti Patrika Prajavartha : In view of the monsoon season and heavy rainfalls, Shri Sanjay Kumar Srivastava, General Manager, South Central Railway, conducted a high-level review meeting today i.e., 16th August, 2025 at Rail Nilayam, Secunderabad. The session focused on evaluating the zone’s readiness to tackle challenges …

Read More »

క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్ ను సందర్శించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్రవారం ప్రారంభమైన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. తొలుత ప్రాపర్టీ షోను ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్థిరాస్తి రంగం అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అన్వితా గ్రూప్ సీఎండీ బొప్పన అచ్యుత రావు ముఖ్యమంత్రిని తమ స్టాల్ కు ఆహ్వానించి, సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వివరాలు వివరించారు. నాణ్యత, అంకితభావంతో పనిచేస్తున్న అన్విత గ్రూప్ ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. క్రెడాయ్ …

Read More »

వరలక్ష్మీ వ్రతకల్పము

డెస్క్, నేటి పత్రిక ప్రజావార్త : పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ). అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము పంచామృతములు: ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార తోరము: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు. పసుపు ముద్దతో వినాయకుడిని …

Read More »

తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో టెర్రకోట & పొటరీ వారితో సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తంబళ్లపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో టెర్రకోట & పొటరీ వారితో సమావేశం జరిగింది. సమావేశం కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ని విశ్వం కాలేజ్ సర్కిల్ వద్ద ఘన స్వాగతం పలికారు. మండల అధికారులు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి టెర్రకోట హస్తకళా వస్తువులను పరిశీలించారు. అనంతరం …

Read More »

తిరుపతి జిల్లాలో ఆయుష్ సేవలను మరింత బలోపేతం చేయాలి – ఎంపి గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్ వ్యవస్థల అభివృద్ధి, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాల గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరారు. ఇందుకు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ సమాధానం ఇచ్చారు. ప్రజా ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని, ఆయుష్ రంగంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర …

Read More »

చరిత్రలో మన రాజులను చిన్న చూపు చూశారు

-ఔరంగజేబు దారుణ పాలనను పూర్తి స్థాయిలో ప్రస్తవించలేదు -జిజియా పన్నుపై సినిమాలో సునిశితంగా చర్చించాం -మొఘల్స్ పాలనలో మంచితో పాటు చెడును చెప్పాం -నా సినిమాను బాయ్ కాట్ చేసినా నాకు ఫరక్ పడదు -నా అభిమానులే నాకు కొండంత బలం -శత్రువు ఎంత బలంగా దాడి చేస్తే అంత బలంగా సమాధానం చెప్పండి -హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో ఉప ముఖ్యమంత్రి, చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్  హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘చరిత్రలో భారతదేశ రాజులు, రాజ్యాలు, వారి …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో పిఎం విశ్వకర్మ పథకం కింద 2.22 లక్షల మంది న‌మోదు

-పిఎం విశ్వకర్మ పథకానికి రాష్ట్రాల వారీగా నిధులు కేటాయింపు లేదు -కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభ కరంద్లాజే వెల్లడి -ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎంపి బ‌స్తిపాటి నాగ‌రాజు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : చేతిపనులు చేసే సంప్రదాయ వృత్తులకు చెందిన కళాకారులు, చేతివృత్తులవారు ఆర్థికంగా స్వయం సమృద్ధులు కావాలని లక్ష్యంతో ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం 17.09.2023 న ప్రారంభించబడింది. ఇది కేంద్ర విభాగానికి చెందిన …

Read More »

ప్రజా కంటకుడిపై వీరమల్లు వీరోచిత పోరాటం అబ్బురపరుస్తుంది

-ఎన్నో ఆటంకాలు ను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వస్తున్న గొప్ప చిత్రం ఇది -చరిత్రలోని అసలు నిజాలను కల్పిత పాత్ర ద్వారా నేటి తరానికి చెప్పే ఆలోచన చేశాం – కీరవాణి  అద్భుత సంగీతం చిత్రానికి మరింత బలం ఇచ్చింది -ఉత్తరాంధ్ర నేల నాకు నటన నేర్పి… అన్నం పెట్టిన కర్మభూమి -హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాలి అనే రోజులను చిత్రంలో చూపించాం -చివరి 18 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు స్వయంగా నేనే దర్శకత్వం వహించా -నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ చిత్రానికి …

Read More »