Breaking News

Telangana

భారతదేశం రికార్డు స్థాయిలో తొలి త్రైమాసిక ఎగుమతులు నమోదు చేసింది…

-వ్యాపార లోటు భారీగా తగ్గింది -FIEO అధ్యక్షుడు ఎస్. సీ. రల్హాన్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : 2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో భారత్ ఎగుమతులు చారిత్రక స్థాయిని సాధించాయి. వస్తువులు మరియు సేవల కలిపిన ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 6% పెరిగి మొత్తం 210.31 బిలియన్ డాలర్లను చేరాయి. ఈ విషయాన్ని భారత ఎగుమతిదారుల సమాఖ్య (FIEO) అధ్యక్షుడు ఎస్. సీ. రల్హాన్ ప్రకటించారు. “భారత ఎగుమతిదారుల అద్భుతమైన ప్రతిభ, లఘు వాణిజ్య వాతావరణంలోను అత్యుత్తమ ఫలితాలు సాధించగల …

Read More »

Centre Launches Landmark ADEETIE Scheme to Drive Energy Efficiency in MSMEs

-National Roll-Out Event to be Held in Panipat on 15th July 2025 Panipat, Neti Patrika Prajavartha : In a major move to boost industrial competitiveness, generate employment, economic sustainability, and advance India’s climate goals, the Union Ministry of Power, through the Bureau of Energy Efficiency (BEE), is set to launch a first-of-its-kind scheme—ADEETIE (Assistance in Deploying Energy Efficient Technologies in …

Read More »

Telangana Governor Hails PM’s Climate Action

-Governor Advocates Three-Pronged Strategy to Combat Climate Change. -Calls for aggressive afforestation to boost state’s green cover to 50% by 2047. -Urges mass public participation with focus on women and students in energy awareness campaigns. -Proposes energy audits at Raj Bhavan and JNTU to transform them into model energy-efficient campuses. Hyderabad, Neti Patrika Prajavartha : In a strong push for …

Read More »

మాతృ భాష అమ్మ… రాజ భాష హిందీ పెద్దమ్మ

– వ్యాపారానికీ, పాపులారిటీకీ హిందీ కావాలి… నేర్చుకోవడానికి మాత్రం వద్దా? -రాజకీయాల కోసం మాత్రం హిందీని వ్యతిరేకిస్తాం -హిందీ మన ఉనికికి బలం -హిందీని వ్యతిరేకించడం భవిష్యత్ తరాల అభి వృద్ధిని అడ్డుకోవడమే -హైదరాబాద్ లో జరిగిన రాజ భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘మనం మాట్లాడే ప్రతి భాష జీవ భాషే.. రాజ భాష మాత్రం హిందీనే. మనం ఇంట్లో మాట్లాడుకునేందుకు మాతృ భాష ఉంటే, ఇంటి సరిహద్దు …

Read More »

గురుపూర్ణిమ సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ కి 182 దేశాలనుండి లక్షలాది మంది భక్తులు కృతజ్ఞతలు

-ఓ అత్యద్భుత వేడుకలో, గురుపూర్ణిమ సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ కి తమ కృతజ్ఞతలు తెలియజేసేందుకు, భక్తి లో ఓలలాడేందుకు, 182 దేశాలనుండి లక్షలాది మంది భక్తులు జతగూడారు. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ అమెరికా మొదలుకొని ఆస్ట్రేలియా, ఇండియా, ఆఫ్రికా, ఇంకా ఖండాంతరాలలో- తమ జీవితాలలో సంతోషాన్ని, వెలుగును, జ్ఞానాన్ని నింపిన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ కి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విచ్చేసిన లక్షలాది భక్తుల – భక్తి అలలు ఎన్నో వేల నగరాల మీదుగా ప్రవహించి – …

Read More »

Government of Andhra Pradesh Adopts Five-Point Strategy to Combat Climate Change

– AP Govt.to support Centre in addressing Climate Change – Commits to Aggressive Energy Efficiency Measures in Partnership with Centre – Centre-State Collaboration Strengthened – Recognition for Fisheries Sector in West Godavari for imparting Global Energy Efficiency Technologies. Vijayawada, Neti Patrika Prajavartha : In a significant move to combat climate change and support the Union Government’s mission to reduce greenhouse …

Read More »

ఆషాఢమాస సారె సమర్పణ…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా మణులు ఆషాడ మాసం ప్రారంభం కావడంతో జగన్మాత ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ కు ప్రీతి కలిగించే విధంగా ఆషాఢమాస సారె సమర్పణ, ప్రత్యేక పూజ కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. నగరంలోని అన్ని ప్రాంతాలనుండి మహిళా ముతైయిదువులు, భక్త బృందాలుగా కనకదుర్గమ్మ ఆలయానికి తరలి వచ్చారు. మహిళా ముతైయిదువులు ఇంటి వద్ద లక్ష్మీ పూజలు చేసుకున్న అనంతరం మూకుమ్మడిగా కనకదుర్గమ్మ తల్లి ఆలయాన సారెలు అందించేందుకు ఆషాడ మాస పూజా కార్యక్రమాలకు ముకుమ్మడిగా బృందాలుగా ఆలయ ప్రాంగణానికి ఊరేగింపుగా …

Read More »

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

-తలిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో కోత అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు! తన మానవతా హృదయాన్ని చాటుకునే నిర్ణయం! గతంలో ఏ ముఖ్యమంత్రికి రాని అద్భుత ఆలోచన! తలిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 15 శాతం కోత విధించి, ఆ నగదును నేరుగా తల్లి ఖాతాలో జమ చేసే ఆలోచన ఆచరణలోకి తీసుకు రావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాన్ని పరిశీలించి న్యాయ పరమైన ఇబ్బందులు తొలగించి ఫిర్యాదులను బట్టి …

Read More »

అంచనాలకు అందని ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎంపిక

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : బీజేపీ తన వ్యూహాత్మక నిర్ణయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపికలో కూడా ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌ను, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్. రామచంద్ర రావును పార్టీ ఎంపిక చేసింది. ఈ రెండు స్థానాల కోసం అనేకమంది పోటీలో ఉన్నప్పటికీ, ఆరెస్సెస్ అండదండలు ఉన్నవారికి, పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగినవారికి, సౌమ్యులకు ఈ బాధ్యతలను అప్పగించింది. ఏపీ …

Read More »

APTDC to Ink Major EV and Tourism MoUs at Tech Conclave

-Rs. 10,000 Cr Investments, EV Infra push to be announced. -Govt. Aims to making AP, a Global Tourist Destination -CM Sets a target of 20 percent growth rate for the Tourism Sector – Spl CS Ajay Jain -Spl CS urged BEE to provide Technical Support for making AP Tourism, as the Best Energy Efficient Utility in India Vijayawada, Neti Pathrika …

Read More »