Breaking News

Telangana

వికసిత్ భారత్ సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు

-టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ మార్గం -డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఆదర్శంగా ఏపీ -2047 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ -మోదీ ధీరత్వం, అద్భుత నాయకత్వంతో ఆపరేషన్ సిందూర్ విజయం -నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు -ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు బ్లూప్రింట్ ప్రజంటేషన్… ఇతర రాష్ట్రాలకు నమూనా అని ప్రశంసించిన ప్రధాని ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు …

Read More »

సమిష్టిగా కలిసి పనిచేస్తాం…

-తెలుగు రాష్ట్రాల సివిల్ సప్లై మంత్రుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశం ఇవాళ హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ (APSCSCL) భవనంలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడిన పౌర …

Read More »

విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరాం

-లేపాక్షి- ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు స్థాపిస్తాం -రాష్ట్రానికి ఏరో స్పేస్ ప్రాజెక్టులు కేటాయించమని కేంద్రాన్ని కోరాం -ఏపీలో రక్షణ రంగ పరిశ్రమలు పెట్టాలని కోరాం -ఏపీలో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటు -గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీ -కేంద్రం అనుమతి రాగానే పోలవరం-బనకచర్ల పనులు ప్రారంభం -2027 నాటికి పోలవరం పూర్తి -గత ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిపోయింది -గత పాలకులు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం -నారా చంద్రబాబు నాయుడు -ఢిల్లీ పర్యటనలో ఏడుగురు …

Read More »

ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగుజాతి

-ఎన్ని జన్మలెత్తినా తెలుగుజాతిలోనే పుట్టాలని కోరుకుంటా -భవిష్యత్‌లో అమరావతి, హైదరాబాద్ సిటీలు మొదటి, రెండవ స్థానంలో ఉంటాయి -తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్ పట్టుదల, కృషి అందరికీ ఆదర్శం -400 ఛానళ్లతో తిరుగులేని శక్తిగా తెలుగు వన్ -సోషల్ మీడియా వేదికగా ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం..దీనిపై నియంత్రణ అవసరం. -తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగుజాతి ఉంటుందని, నాలెడ్జ్‌ ఎకానమీ, ఆంట్రప్రెన్యూర్‌లో తెలుగుప్రజలు ముందుండాలని …

Read More »

వేసవిలో పుణ్యక్షేత్రాలకు ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో పుణ్య క్షేత్రాలను సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్ సీటీసీ ప్రత్యేక భారత్ గౌరవ్ వేసవి సీజన్లో దక్షిణ భారత దేశంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించుకునే ప్రయాణికుల కోసం ప్రత్యేక పర్యాటక రైళ్లు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ సత్యకిశోర్ తెలిపారు. శుక్రవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని ఐఆర్ సీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఏరియా మేనేజర్ రాజాతో కలిసి బ్రోచర్ ను …

Read More »

చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగాలి

-పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పింది -ఉగ్రవాదంపై పోరాటంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి యావత్ జాతి మద్దతిస్తుంది -క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలి -సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దు -భారత సైన్యాన్ని కించపరచినా… దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులుపెడితే కఠిన చర్యలు -కాంగ్రెస్ లో కొందరు నాయకులు తమ వైఖరిని మార్చుకుంటే మంచిది -హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్, …

Read More »

Hyderabad Leads South India’s Energy Drive

– Hyderabad’s Role is Critical – Massive Potential for Savings – TSREDCO Pledges Full Support – A Call to Commercial Spaces – Nationwide Focus, Local Execution Hyderabad, Neti Patrika Prajavartha : As India braces for unprecedented summer temperatures and a surge in power demand, the Bureau of Energy Efficiency (BEE), under the Union Ministry of Power, has intensified its energy …

Read More »

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిహార్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాదు నుండి హెలికాప్టర్లో బయలుదేరి కృష్ణాజిల్లా పెనమలూరు మండలం గంగూరు గ్రామంలోనీ దనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరుకోగా హెలిపాడ్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, రాష్ట్ర రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు …

Read More »

తెలుగు జాతి వైభవాన్ని దశదిశలా చాటుతున్న మహనీయులకు ఉగాది పురస్కారాలు అందించటం గర్వకారణం

-హైదరాబాదులో వంశీ అంతర్జాతీయ ఉగాది పురస్కారాలు -ముఖ్య అతిధిగా పురస్కారాలు అందించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు జాతి వైభవాన్ని దశదిశలా చాటుతున్న మహనీయులకు ఉగాది పురస్కారాలు అందించటం గర్వకారణం అని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభావేదికపై అర్ధ శతాబ్ది సాంస్కృతిక సేవా సంస్థ “వంశీ ఇంటర్నేషనల్ – ఇండియా” ఆధ్వర్యంలో “53వ వంశీ అంతర్జాతీయ ఉగాది …

Read More »

ప్రముఖ క్లీన్టెక్ స్టార్టప్ అయిన ఫ్రేయర్ ఎనర్జీ, ష్నైడర్ ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం

-భారతదేశం లో స్వచ్ఛ ఇంధన మార్గాన్ని వేగవంతం చేసేందుకు ప్రముఖ క్లీన్టెక్ స్టార్టప్ అయిన ఫ్రేయర్ ఎనర్జీ, ష్నైడర్ ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం చేసుకుంది -2026 నాటికి 25,000 ప్రోసుమర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది -భారతదేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ హోమ్ మరియు సోలార్ పరిష్కారాల కోసం భాగస్వామ్యం -నివాస ఇంధన సామర్థ్యం ద్వారా జాతీయ సుస్థిరత లక్ష్యాలకు మద్దతు! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ష్నైడర్ ఎలక్ట్రిక్, ఇంధన నిర్వహణ మరియు ఆటోమేషన్ డిజిటల్ పరివర్తనలో అగ్రగామి మరియు ఫ్రేయర్ ఎనర్జీ సర్వీసెస్ ప్రైవేట్ …

Read More »