Breaking News

Telangana

తెలుగు వెలుగు జర్మనీ – ఉగాది ఉత్సవాలు 2025, ఫ్రాంక్‌ఫర్ట్

ఫ్రాంక్‌ఫర్ట్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వెలుగు జర్మనీ సంఘం ఆధ్వర్యంలో ఉగాది, తెలుగు నూతన సంవత్సరం వేడుకలు ఏప్రిల్ 6న ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఫ్రాంక్‌ఫర్ట్ మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు పాల్గొని, సంగీతం, నృత్యం, సంప్రదాయ ప్రదర్శనలతో ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సంఘం సంస్థాపకుడు మరియు మాజీ చైర్మన్ Late సాయిరెడ్డి ని హృదయపూర్వకంగా స్మరించారు. ఆయన కలలు, ఆశయాలు ఇప్పటికీ తెలుగు వెలుగు సభ్యుల నడకదారిలో వెలుగులా …

Read More »

Prime Minister NarendraModi lays foundation stone, inaugurates development works worth over Rs. 8,300 crore in Rameswaram, Tamil Nadu

-I feel blessed that I could pray at the Ramanathaswamy Temple today: PM -The new Pamban Bridge to Rameswaram brings technology and tradition together: PM -Today, mega projects are progressing rapidly across the country: PM -India’s growth will be significantly driven by our Blue Economy and the world can see Tamil Nadu’s strength in this domain: PM -Our government is …

Read More »

ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. మరో వారంరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో రివ్యూ చేశారు. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి…సకాలంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి …

Read More »

తెలంగాణలో 10,954 ఉద్యోగాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం తీసివేసిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను మరలా పునరుద్దిస్తూ తెలంగాణలో 10,954 పోస్ట్లు జిపివోలుగా నియమిస్తూ జీవో నెంబర్ 41 ఇవ్వడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులు. భూపతిరాజు రవీంద్ర రాజు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ తీసివేసిన తర్వాత అక్కడ రైతులు, ప్రజలు …

Read More »

తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తో అబ్దుల్ అజీజ్ భేటీ

-తెలంగాణ నుంచి ఆంధ్ర కు రావాల్సిన 55 కోట్లను త్వరితగతిన బదిలీ చేయండి. -ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన పాత రికార్డులు అప్పగించండి. -త్వరలో ఇరు రాష్ట్రాల బోర్డ్ సభ్యులు కలిసి సమీక్షించి సమస్యను పరిష్కరిస్తాం. -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ లోని నాంపల్లి నందు గల తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని తో ఏపీ వక్ఫ్ బోర్డ్ …

Read More »

BEE Drives Mission LiFE for Climate Economy and Sustainability

-BEE Advocates Three-Pronged Strategy for Promoting Mission LiFE BEE’s Commitment and Implementation Strategy -BEE Aims for 80% of India’s Villages and Cities to Be Eco-Friendly by 2028 -Energy Clubs Initiative in Tamil Nadu Schools..A grand success. -BEE to Provide Grants to Tamilnadu for establishing Energy Clubs.. Chennai, Neti Patrika Prajavartha : The Bureau of Energy Efficiency (BEE) is driving the …

Read More »

Today’s meeting with Governor of Telangana, Jishnu Dev Varma

Telangana, Neti Patrika Prajavartha : The meeting was held an opportunity to interact with Shaik Khalifa Thulla Basha, Chairman of Aadil Group of Businesses, and discussed a different ways to promote business growth and development in Telangana. Mr. Basha’s leadership in the business sector, combined with his role as President of the Bharatiya Janata Majdoor Cell (BJMC) in Andhra Pradesh,The …

Read More »

Telangana askes to take active part in Cooling Solutions Survey

-Centre Launches National Survey to Shape Energy-Efficient Cooling Solutions. -National Survey aims at shaping Energy-Efficient Cooling Solutions& Reducing Carbon Emissions. Hyderabad, Neti Patrika Prajavartha : In its endeavor to Accelerate Energy-Efficient in a Big Way and to provide the Fruits to the Stake Holders/ Consumers Telangana State has been asked by Bureau of Energy Efficiency GOI to play a pivotal …

Read More »

పుచ్చకాయ పోషకాల గని!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శరీరానికి కావలసినన్ని విటమిన్లు అందించడంతో పాటు పుచ్చకాయ అత్యంత సులువుగా జీర్ణమవుతుంది. పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా పుచ్చకాయలను అందరూ ఇష్టంగా తింటారు. దీనిలో మూడింట ఒక వంతు క్యాలరీలు మాత్రమే ఉండడం వల్ల శరీరం బరువు పెరిగే అవకాశం లేదు. ఒకవిధంగా పోషకాల గని ఇది. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో ఇది శరీరానికి కావాల్సిన చల్లదనాన్ని ఇస్తుంది. దాహార్తి నుంచి రక్షిస్తుంది. 21 శాతం సి- విటమిన్‌, 18 శాతం …

Read More »

ఘనంగా అవతార్ మెహెర్ బాబా జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవతార్ మెహెర్ బాబా 131వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా విజయవాడ, సత్యనారాయణపురం అవతార్ మెహెర్ బాబా ఆలయ ప్రాగణంలో ఫిబ్రవరి 4వ నుండి ఫిబ్రవరి 25 వ తేదీ వరకు ప్రతి రోజు సా. 6 గం.ల నుండి రా.8.00 గం.ల వరకు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకలలో చివరి రోజు అయిన ఫిబ్రవరి 25 వ తేదీన అవతార్ మెహెర్ బాబా 131 వ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి సంకీర్తనలు, 5 …

Read More »