Breaking News

Daily Archives: May 20, 2024

కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్ల పర్యవేక్షణ

-ఎస్పీ తో కలిసి క్షేత్ర స్థాయిలో సమీక్ష -జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : నన్నయ్య యూనివర్సిటీ లో నిర్వహిస్తున్న ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఎస్పి పి జగదీష్ తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వర్తించడం లో జవాబుదారీతనం, పారదర్శకత తో కూడిన …

Read More »

ఓట్ల లెక్కింపు ప్రక్రియ లో అత్యంత జాగ్రత్త వహించాలి

-ఆర్వో లకు కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం -తక్షణ సమాచారం అందించేలా ఆర్వో ముందస్తు చర్యలు తీసుకోవాలి -కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదు -సీసీ టీవీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ -నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోకి వాహనాలు అనుమతి లేదు -రౌండ్ వారీగా ఓట్ల లెక్కింపు వివరాలు ఎన్కోర్ వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యాలి -ఐదు వివిపాట్స్ ఓటర్ స్లిప్స్ ర్యాండమ్ గా ఎంపిక చేసి లెక్కింపు జరపాలి -కలెక్టర్/ డి ఈ వో – డా. …

Read More »

అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేందుకు సహకరించాలి

-కట్టుదిట్టమైన భద్రత బలగాల నడుమ ఈవిఎం లు భద్రంగా ఉన్నాయి… కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహిస్తాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ -శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు -ఎలాంటి అవాంచనీయ హింసాత్మక ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం: ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేందుకు సహకరించాలనీ, కట్టుదిట్టమైన భద్రత బలగాల …

Read More »

జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలి

-మే 24 జూన్ 3 వరకు పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ -జిల్లాలో 5530 మంది విద్యార్థులు,23 పరీక్ష కేంద్రాలు -రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల ఏర్పాటు : డి ఆర్ ఓ పెంచల్ కిషోర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా, నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డి ఆర్ ఓ పెంచల్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్ఓ ఛాంబర్ నందు సంబoదిత శాఖల …

Read More »

NCC నేషనల్ కాడేట్ కార్ప్స్ అన్యువల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : NCC నేషనల్ కాడేట్ కార్ప్స్ అన్యువల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విజయవాడ లోని ncc 8ఎయిర్ స్క్వాడ్రన్  ఆధ్వర్యంలో    ఉయ్యూరు విశ్వ శాంతి స్కూల్ ప్రాంగణం లో 15వ తేదీన ప్రారంభమైంది. NCC క్యాంప్ కమాండెంట్ వింగ్ కమాండర్ అజిత్ సింగ్ రాటి ప్రారంభిస్తూ విద్యార్థులు క్రమ శిక్షణ తో మెలగాలని,ncc కాడెట్ల్ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం లో ముందుండాలని క్రమ శిక్షణ ,సత్ప్రవర్తన కలిగి ఉండాలని డిఫెన్స్ సర్వీసెస్ లో చేరి దేశ మాత కోసం …

Read More »

అరుణాచలేశ్వరుని సేవలో మంత్రి ఆర్.కె.రోజా!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిప్రదక్షిణ చేసుకొని అరుణాచలేశ్వరుని మంత్రి ఆర్.కె.రోజా దర్శించుకున్నారు. పేదలకు ప్రేమతో సేవ చేసే వారికెప్పుడూ భగవంతుడు తోడుగా ఉంటాడు! అరుణాచలేశ్వరుని ఆశీస్సులతో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని నేను మళ్ళీ మూడవ సారి ఎమ్మెల్యేగా గెలిచి “హ్యాట్రిక్” సాధించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాన్ని కలిగించాలని కోరుకొన్నాను!నాలుగేళ్ళుగా నగరిలో నాపై కోవర్టులతో కలిసి కుట్రలు చేశారు, దుష్ప్రచారం చేశారు.. కానీ అభివృద్దే లక్ష్యంగా పనిచేశాను! జనం నాకు అండగా నిలిచారు! నా విజయానికి వెన్నుదన్నుగా నిలిచారు! …

Read More »

ప్రజాక్షేమంమే ధ్యేయం

-స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ ఉంటేనే హోర్డింగ్లకు అనుమతులు -సర్టిఫికెట్ లేని ఏజెన్సీలలు పది రోజులో స్ట్రక్చర్ల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ సమర్పించాలని ఆదేశాలు -స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ లేకుండా హోర్డింగ్ లు పెట్టినచో ఖఠినమైన చర్యలు -బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాదు ఇళ్లపై ఉన్న కూడా స్ట్రక్చరల్స్ స్టెబిలిటీ సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే -నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాక్షేమంమే ధ్యేయంగా, హోర్దింగ్ల వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు, విజయవాడ నగరపాలక సంస్థ …

Read More »