Breaking News

Daily Archives: May 25, 2024

బుద్ధుని బోధనలు అజరామరం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : బుద్ధుని బోధనలను స్ఫూర్తిగా తీసుకొని కులమత అసమానతల నిర్మూలనకు యువత నడుం కట్టాలని జన చైతన్య వేదిక అధ్యక్షులు వి లక్ష్మణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక వ్యవసాయ కళాశాల బి వి నాథ్ ఆడిటోరియంలో జరిగిన బుద్ధ జయంతి వేడుకలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని ఆయన కోరారు. నేడు దేశంలో ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నాయని. జాతీయ ఆదాయం లో 22 శాతాన్ని 1శాతం జనాభ అనుభవిస్తుందని చెప్పారు.ఈ అసమానతల …

Read More »

తూర్పుమధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఐఎండి సూచనల ప్రకారం తూర్పుమధ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం శనివారం రాత్రికి తుపానుగా బలపడుతుందని ఉత్తరంవైపుగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం-ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. దక్షిణ కేరళ పరిసరాల్లో సముద్రమట్టానికి సగటున 5.8కిమీ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని మరో ఆవర్తనం ఈశాన్య …

Read More »

జిల్లాలో విస్తృతంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు, ఫుట్ పెట్రోలింగ్ లు మరియు వాహన తనిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్.  ఆదేశాల మేరకు డిప్యూటి పోలీస్ కమీషనర్ల పర్యవేక్షణలో ఆయా డివిజన్ల ఏ.సి.పి.ల ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిదిలో ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి విస్తృతంగా కార్దన్ & సెర్చ్, వాహన తనిఖీలు, ఫుట్ పెట్రోలింగ్, రూట్ మార్చ్ లు మరియు ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించి స్థానిక ప్రజలు ఎటువంటి అపోహలకు గురికాకుండా మేమున్నాం అని భరోసా ఇచ్చేవిధంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ నేపధ్యంలో …

Read More »

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే ‘శ్రీ మాతా వైభవం’ అద్వితీయమైన ప్రవచనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేవస్థానం ఆధ్వర్యంలో మే 24, 25వ తేదీలలో సాయంత్రం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే ‘శ్రీ మాతా వైభవం’ గురించి ఆధ్యాత్మిక, ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేసిన సందర్బంగా ఈరోజు (రెండవ) సాయంత్రం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తుమ్మలపల్లి కళాక్షేత్రం నకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహనాధికారి కె.ఎస్ రామరావు  మంగళ వాయిద్యముల నడుమ ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంనకు హైకోర్టు న్యాయమూర్తులు …

Read More »

స‌రైన అవ‌గాహ‌న‌, స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌తో ఓట్ల లెక్కింపు

– కౌంటింగ్ ప్ర‌తి ద‌శ‌లోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి – పూర్తిస్థాయి స‌న్న‌ద్ధ‌త‌తో విజ‌య‌వంతంగా లెక్కింపు ప్ర‌క్రియ‌ – జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు, సిబ్బంది స‌రైన అవ‌గాహ‌న‌, స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌తో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని.. కౌంటింగ్ ప్ర‌తిద‌శ‌లోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సూచించారు. శ‌నివారం క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్, మైల‌వ‌రం ఆర్‌వో పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క …

Read More »

డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పరీక్ష ప్రశాంతం…

-1460 మంది అభ్యర్థులకు గాను 888 మంది హాజరు.. -జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్ష ను ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. ఏపీ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ విబాగంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు శనివారం పరీక్ష నిర్వహించినట్లు ఈ పరీక్షకు 1460 మంది అభ్యర్థులకు గాను 888 మంది పరీక్షకు …

Read More »

విద్యార్థుల నైపుణ్యం, సామర్థ్యం ప్రతిబింబించేలా క్యాంపస్ ప్లేస్ మెంట్ లు

-సాంకతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి -రాష్ట్రంలోని పాలిటెక్నిక్ లలో ఘనంగా జాబ్ ఎచీవర్స్ డే -ఉపాధితో పాటు ఉన్నత చదువలు కూడా సుసాధ్యమే -2023-24 విద్యా సంవత్సరంలో 12,000 మందికి ఉపాధి -జాబ్ మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా సిలబస్ మార్పులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థుల నైపుణ్యం, సామర్థ్యంపై పరిశ్రమల విశ్వాసాన్ని ప్రతిబింబించేలా క్యాంపస్ ప్లేస్ మెంట్ లు ఉన్నాయని సాంకతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న …

Read More »

అభ్యర్ధులు, ఏజంట్లతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు హాజరయ్యే ఏజంట్ల వివరాలు ఈ నెల 31లోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందించాలని తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర కమిషనర్ కీర్తి చేకూరి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జూన్ 4,2024న జరగనున్న ఓట్ల లెక్కింపు పై గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్ధులు, ఏజంట్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఓ & …

Read More »

కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

-రాజమండ్రి రూరల్ నియోజవర్గ ఆర్వో, జాయింట్ కలె క్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఎన్నికల సిబ్బంది అత్యంత బాధ్యతా యుతంగా వ్యవరించాలని రాజమండ్రి రూరల్ నియోజవర్గ ఆర్వో, జాయింట్ కలెక్టర్, ఎన్.తేజ భరత్ అన్నా రు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో రూరల్ నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియ పై కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సంద ర్భంగా …

Read More »

మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత

కోరుకొండ (గాడాల), నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత విధినిర్వహణలో భాగంగా శనివారం మధురపూడి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గాడాల వద్ద యాక్సిడెంట్ కు గురైన క్షత గాత్రులను చూసి వాహనాన్ని ఆపి వారి క్షేమా సమాచారం పై సీసీ నీ పంపి వాకబు చెయ్యడం జరిగింది. వెంటనే 108 అంబులెన్సు రప్పించి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తరళించే ఏర్పాట్లను స్వయంగా దగ్గర ఉండి పర్యవేక్షించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి యాక్సిడెంట్ లో గాయాలు …

Read More »