Breaking News

Daily Archives: September 4, 2024

రెవెన్యూ అధికారి రెహ్మాన్ వరద బాధితుల కోసం రూ.5 వేలు విరాళం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల కోసం రూ.5 వేలు విరాళం అందించిన నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి రెహ్మాన్ కి గుంటూరు నగరపాలక సంస్థ తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవడానికి గుంటూరు నగరపాలక సంస్థ విరాళాలు, వస్తువుల సేకరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ లో రెహ్మాన్ ముందుగా విరాళం అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారన్నారు. రెహ్మాన్ అందించిన నగదుని సిఎం …

Read More »

వరద ముంపు బాధితులకు పాల ప్యాకెట్లు,మంచినీళ్ళ బాటిల్స్ అందించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామలింగేశ్వర నగర్,రాణిగారితోట, కృష్ణలంక వరద బాధితులను ఆదుకునేందుకు వైసిపి నేతలు నడుం బిగించారు.తూర్పు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో 15,16,17 మరియు 18 డివిజన్లలో పాలు, వాటర్ పంపిణీ చేశారు.వైసిపి నేతలు మాట్లాడుతూ బాధితులకు తమ వంతు సహాయంగా ఈ సేవా కార్యక్రమం పెట్టినట్లు చెప్పారు.. వైసిపి హయాంలో వరద వచ్చిన ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేసే వారిని కానీ టిడిపి హయాంలో ఎటువంటి సమాచారం లేకుండా నీరు వదలడం వల్ల ఇబ్బందులు …

Read More »

వరద ప్రభావిత ప్రాంతం నుంచి ఉచిత బస్సు సర్వీసులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ నుంచి ఉచిత బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అజిత్ సింగ్ నగర్  విజయవాడలోని పలు ప్రాంతాలకు చేరుకునేలా ఆరు బస్సులను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణలో సజావుగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఆహారం సరఫరా, వైద్య సేవలు, మంచినీటి సరఫరా, మందులు అందించడం.. తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రణాళిక ప్రకారం చర్యలు …

Read More »

వరదలపై వదంతులను నమ్మవద్దు

– బుడమేరుకు మళ్లీ వరద అంటూ వస్తున్న వదంతులు నమ్మొద్దు. – ప్రజలెవరూ ఆందోళనకు గురి కావద్దు – మొత్తం అధికార యంత్రాంగం సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైఉన్నాం. – గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతర మార్గనిర్దేశంతో బాధితులకు సహాయమందుతోంది. – జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరుకు మళ్లీ వరద అంటూ వస్తున్న వదంతులు నమ్మొద్దని.. ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన బుధవారం తెలిపారు. బుడమేరులో ప్రమాదకరస్థాయిలో నీళ్లు లేవని.. రాష్ట్ర …

Read More »

వరదలో ముంపులో చిక్కుకున్న ప్రతీ పంచాయతీకి రూ.లక్ష వ్యక్తిగత విరాళం

– 400 పంచాయతీలకు రూ.4 కోట్లు విరాళం ఇస్తున్నాను – నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తాము – విపత్తు వేళ కూటమి ప్రభుత్వం పకడ్బందీగా పని చేస్తోంది – గత ప్రభుత్వ నాయకులు విమర్శలు మాని, ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేయడంపై దృష్టి పెట్టాలి – సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందనే వరద ప్రాంతాల్లో పర్యటించలేదు – ముఖ్యమంత్రి జేసీబీ ఎక్కి మరీ విపత్తు ప్రాంతంలోకి వెళ్తున్నారు – బుడమేరు ఆక్రమణలే బెజవాడకు శాపం – కేంద్ర అటవీశాఖ శాటిలైట్ పర్యవేక్షణ …

Read More »

ఏపీలో వరద సహాయక చర్యలకు కేంద్రం భారీగా నిధులు విడుదల చేయాలి

-నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కన్వీనర్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరద ముంపునకు గురైన ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కేంద్రం ఇతోధికంగా సాయం అందించాలని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కన్వీనర్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ కోరారు. వరద ముంపు ప్రాంతాల్లో భారీగా ఆస్తినష్టం, పంట నష్టం జరిగిందని, కేంద్రం తక్షణ సాయం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ, తారకరామానగర్‌ వాసులకు రాణీగారితోటలోని …

Read More »

వరద బాధితులకు ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సహాయం

– వేలాది మందికి ఆహారం, తాగునీరు సరఫరా – ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తాం – ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సీఎండీ నాగ భాస్కరరావు మానికొండ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓ వైపు మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత భారీ వర్షాలు.. మరో వైపు విరుచుకుపడిన వరద ప్రభావంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. ఈ ఘోర విపత్తు సమయంలో ఆపదలో ఉన్న వారికి సాయమందించేందుకు ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సంస్థ ముందుకు వచ్చింది. వ్యాపార రంగంలోనే కాకుండా, అనేక సేవా …

Read More »

నగరంలో రెండు రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు

-మూడు లంక గ్రామాల నుంచి 228 మంది తరలింపు -వసతి, భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది -రాజమండ్రి ఆర్డీవో పర్యవేక్షణలో తరలింపు – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి ఎగువ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా మూడు లంక గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం రాత్రి …

Read More »

రాజమహేంద్రవరంలో రెండు పునరావాస కేంద్రాలు

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నది కి వరదలు హెచ్చరికలు నేపథ్యంలో రాజమహేంద్రవరంలో రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బ్రిడ్జిలంక , కేదారి వారిలంక, వెదురులంక లకు చెందిన 228 మందిని తరలించడం జరిగింది

Read More »

రాజమండ్రీ రూరల్ లో కలెక్టర్ పర్యటన

-స్థానికులతో సమస్యల పై వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ -ఆక్రమణలు తొలగింపు, శానిటేషన్ పనులుపై సమీక్ష -సమస్య పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో పర్యటన – కలెక్టర్ ప్రశాంతి ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో రాజమండ్రీ రూరల్ పరిథిలో పలు ప్రాంతాలు ముంపుకు గురి కావడం తో, అక్కడ ఆక్రమణ లకి గురి అయ్యే అవకాశాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. బుధవారం స్థానిక మండల స్థాయి …

Read More »