విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవటానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులో ప్రజలు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాల్సిందిగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అన్నారు. శనివారం, మహిళా మాంటిసోరి కళాశాల మరియు బిషప్ హజరయ్య పాఠశాల గల పోలింగ్ బూతులను ఇంచార్జ్ కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ నిధి మీనా, సెంట్రల్ ఎలక్ట్రాల్ ఆఫీసర్ కమిషనర్ ధ్యానచంద్ర, ఈస్ట్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ కే చైతన్యకుమార్ తో పర్యటించి అక్కడ జరుగుతున్న ఓటర్ నమోదు క్యాంపెయిన్ ను …
Read More »Daily Archives: November 23, 2024
స్వర్ణాంధ్ర భవిష్యత్ ప్రణాళిక-2047 పై చర్చ జరగాలి
-అవినీతికి పాల్పడిన అదానీని అరెస్టు చేయాలి -అదానీ కుంభకోణంపై సీపీఐ జాతీయ సమావేశాల్లో చర్చిస్తాం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన స్వర్ణాంధ్ర భవిష్యత్ ప్రణాళిక-2047 పై మేథావులు, ఆర్థిక వేత్తలు, ప్రొఫెసర్ల వంటి వర్గాలతో చర్చలు జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక హనుమాన్పేట దాసరి భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ …
Read More »
Prajavartha Online Telugu News